Jagadish Reddy | ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా రైతు మహాధర్నా చేపట్టి తీరుతామని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ సర్కార్ రైతులకు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నల్లగొండలో బీఆర్ఎస్ (BRS) పార్టీ తలపెట్టిన రైతు మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈనెల 21న పట్టణ కేంద్రంలోని క్లాక్�
నార్మూల్ సంస్థకు చెందిన స్థిరాస్తులు విక్రయించేందుకు ప్రస్తుత పాలకవర్గం తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, రైతుల డబ్బులతో కొనుగోలు చేసిన భూములను విక్రయానికి పాల్పడితే ఊరుకునేది �
ఆహ్లాదం పంచే ప్రకృతి ఒడిలో చిన్నాపెద్ద ఉత్సాహంగా జరుపుకొనే పండుగ సంక్రాంతి. మూడ్రోజులపాటు ముచ్చటైన పండుగ సందర్భంగా పల్లెలన్నీ కళకళలాడుతున్నాయి. ఉపాధి కోసం హైదరాబాద్తోపాటు వివిధ ప్రాంతాలకు వెళ్లిన జ�
పల్లెల్లో పొంగల్ సందడి నెలకొన్నది. మకర సంక్రాంతికి ముందు రోజు వచ్చే భోగి (Bhogi) పండుగ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. పిల్లలు, పెద్దలు ఉదయాన్నే వీధుల్లో భోగి మంటలు వేశారు. ఆడపడుచులు అందమైన ముగ్�
నల్లగొండలో ఆదివారం తలపెట్టిన బీఆర్ఎస్ రైతు మహాధర్నాను సంక్రాంతి నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్టు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలతోపాటు రైతు రుణమాఫీ, రైతుభరోసా మోసాలపై బీఆర్ఎస్ పార్టీ పోరాటానికి సిద్ధమైంది. ఇప్పటికే రైతు భరోసా కుదింపుపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు కొద్దిరోజులుగా ఆ�
KTR | మహాత్మాగాంధీ యూనివర్సిటీలోని హాస్టల్లో విద్యార్థినులకు బ్రేక్ఫాస్ట్కు బదులు గొడ్డుకారం అన్నం పెట్టడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఒక ప్లేట్
నల్లగొండ గుండెలపై మళ్లీ ఫ్లోరైడ్ బండ పడింది. BRSప్రభుత్వం తరిమేసిన ఫ్లోరైడ్ పీడ కాంగ్రెస్ సర్కార్ పుణ్యమా అని మళ్లీ వంకర్లు తిరిగి దర్శనమిస్తున్నది. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలో డెంటల్ ఫ్లోరోసి
మండల కేంద్రంలోని నల్లచౌట చెరువు నీటిని శిఖం ఆక్రమణదారులు అక్రమంగా దిగువకు విడుదల చేస్తున్నారు. శిఖం భూములను అడ్డూ అదుపు లేకుండా పదుల సంఖ్యలో ఆక్రమించి సాగు చేస్తున్న అక్రమార్కులు ఆ భూముల్లోని పంటల మున�
విద్యార్థుల శాస్త్రీయ నైపుణ్యాలను ప్రదర్శించే జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్కు వేళయ్యింది. శుక్ర, శనివారం జరిగే సైన్స్ఫెయిర్కు నల్లగొండలోని సాగర్రోడ్డులో గల డాన్బాస్కో పాఠశాలలో ఏర్పాట్లు పూర్తి చ
ఆగకుండా సాగిపోయే కాల గమనంలో మరో ఏడాది పూర్తయ్యింది. భవిష్యత్తు వైపు అడుగులు వేసేలా ఇంకో ఏడాది ప్రవేశించింది. ఆశాజీవిగా ఉన్న మనిషి మంచి రోజులను కోరుకుంటూ కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టాడు.
నాగర్కర్నూల్-నల్లగొండ జిల్లాల సరిహద్దులో ఉన్న తిరుమల కాటన్ మిల్లులో సీసీఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కేంద్రంలో వారంరోజులుగా కొనుగోళ్లు ఆపేయడంతో రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
వందేళ్లు సుదీర్ఘమైన పోరాటాలు చేసిన ఘనత కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాదేనని, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రధాన ప్రతిపక్షంగా పార్లమెంట్లో పనిచేసిన చరిత్ర తమ పార్టీదేనని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్
దేశ భవిష్యత్ను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులదే కీలక భూమిక అని పలువురు వక్తలు స్పష్టం చేశారు. రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) రాష్ట్ర 6వ విద్య, వైజ్ఞానిక మహాసభల వేదికపై ఈ అభిప్రాయం వ్యక్తం