యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని న్యూడైమెన్షన్ టెన్నిస్ అకాడమీలో రాజనర్సింహారావ్ మెమోరియల్ అంతర్జాతీయ జూనియర్స్ జె 6- అండర్-18 టెన్నిస్ క్రీడలు ఆదివారం అట్టహాసంగా మొదలయ్యాయి.
మద్యానికి డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో ఓ వ్యక్తి తల్లి గొంతు కోసి ఆపై తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా నిడమనూరులో ఆదివారం వెలుగుచూసింది. పో లీసులు కథనం ప్రకారం..
Son killed her mother | నల్లగొండ జిల్లాలో(Nalgonda) దారుణం చోటు చేసుకుంది. నవ మాసాలు పెంచి పెద్ద చేసిన కన్నతల్లిని కర్కశంగా హత్య(Son killed her mother )చేశాడు తనయుడు. అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన నల్లగొండ జిల్లా నిడమన�
Nagagarjuna Sagar | నాగార్జున సాగర్ జలాశయానికి వరద పెరిగింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పెద్ద ఎత్తున వరద పోటెత్తింది. ఎగువ కురిసిన వర్షాలకు కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలోని ప్రాజెక్టులకు వరద రాగా.. డ్యామ్ జలకళను సం
మీ భవిష్యత్ మీ చేతుల్లోనే ఉందని, మంచి మార్గం వైపు పయనిస్తే సమాజంలో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి విద్యార్థులు, యువతకు సూచించారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్�
మండలంలోని పెంచికల్దిన్నె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ఒకరోజు ముందుగానే హాజరు రిజిష్టర్లో సంతకం చేశారు. ఇద్దరు సిబ్బందికి గైర్హాజరు, మరొకరికి సిక్ లీవ్ వేసిన వైనం చోటు చేసుకున్నది.
Nagarjuna Sagar | నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ నిండుకుండను తలపిస్తున్నది. ఇటీవల భారీ వర్షాలకు ఎగువ నుంచి వచ్చిన భారీ వరదలతో ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తున్నది. ప్రస్తుతం సాగర్ రిజర్వాయర్ పూర్తిస్థాయి
చెరువు శిఖం భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. చెరువుల్లో నీటి మట్టం తగ్గిపోవడంతో అక్రమార్కులకు ఇదే అవకాశంగా తెగబడుతున్నారు. చెరువు శిఖాల్లో మట్టిని పూడ్చి మడులు కడుతున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన పథకాలను కాంగ్రెస్ సర్కారు ఒక్కొక్కటిగా పాతరేస్తున్నది. ప్రజలకు ఉపయోగపడేవి.. సమర్థంగా అమలైన స్కీమ్లను అటకెక్కిస్తున్నది. ఇప్పటికే అనేక పథకాలను నిలిపేయగా.. తాజాగా �
పైసాకు పైసా.. రెట్టింపుతోపాటు అధికశాతం వడ్డీ.. ఆకర్షణీయమైన ఆఫర్లు.. ఇంట్లోనే ఉంటూ కోట్ల రూపాయలు సంపాదించండి అంటూ ముందుకు వచ్చిన ఓ యాప్ జిల్లా ప్రజల నెత్తిన కుచ్చుటోపీ పెట్టింది.
జిల్లా కేంద్రంలో నకిలీ మద్యం అమ్మకాలు బాహాటంగా జరుగుతున్నాయా ? కాస్ట్లీ విస్కీలో చీప్ లిక్కర్ కలిపి అమ్ముతున్నారా? అంటే నిజమే అనేది ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలో తేలిపోయింది.
Nagarjuna Sagar | నల్గొండలోని నాగార్జున సాగర్ డ్యామ్కు వరద పోటెత్తుతున్నది. ఎగువ ప్రాంతాల నుంచి వరద ఇంకా కొనసాగుతుండడంతో డ్యామ్ నిండుకుండలా మారుతున్నది. ప్రస్తుతం డ్యామ్ శ్రీశైలం జలాశయం నుంచి సాగర్కు 5లక్షల