రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాకిటి సునీతాలక్ష్మారెడ్డి భువనగిరి అర్బన్, మే 24 : రాజ్యాంగం, చట్టపరంగా మహిళలకు లభించిన హక్కులను కాపాడటమే లక్ష్యమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాకిటి సునీతాల
రెండు స్టేషన్లు ఉన్నా ప్రయాణానికి నోచని దామరచర్లవాసులు లాక్డౌన్ తర్వాత విష్ణుపురం స్టేషన్లో ఆగని రైళ్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్, అనేక సిమెంట్ పరిశ్రమ�
వైభవంగా స్వామి, అమ్మవార్ల నిత్యకల్యాణోత్సవం స్వామివారి ఖజానాకు రూ.21,40,028ఆదాయం యాదాద్రి, మే 23 : యాదాద్రి కొండపై వేంచేసి ఉన్న పర్వత వర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామి వారి ప్రధానాలయ ముఖ మండపంలోని స్పటిక రామలింగ�
రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సూర్యాపేట రూరల్, మే 23 : గ్రామాలు, పట్టణాలను అభివృద్ధి చేయడమే టీఆర్ఎస్ ప్రభు త్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటక�
దుమ్ము, ధూళితో ఇబ్బంది పడుతున్న ప్రజలు అధికారులు చర్యలు తీసుకోవాలని వేడుకోలు కొండమల్లేపల్లి, మే 23 : నిబంధనలు పాటించకుండా నిర్వహిస్తున్న ఇటుక బట్టీలతో వాహనదారులు, రైతులు, పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బం
దేవరకొండలో సరికొత్త డిజైన్లతో తయారీ గ్రీన్మార్వో జూట్ రా మెటీరియల్ బ్యాంక్ను ఏర్పాటు చేసిన మహిళ పలువురు మహిళలకు ఉపాధి.. ఆదాయం మార్గంలో ఆదర్శం జూట్ బ్యాగులు తయారు చేస్తూ ఆదాయ మార్గం ఏర్పర్చుకోవడమే �
మునుగోడు మండలంలో 11 కేంద్రాల ఏర్పాటు ఇప్పటి వరకు 1,17,397 క్వింటాళ్ల సేకరణ మునుగోడు, మే 23 : యాసంగి ధాన్యం కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. ధాన్యం కొనుగోళ్లకు కేంద్ర ప్రభుత్వం వెనుకడుగు వేసినా రాష్ట్ర ప్రభుత్వం ప�
అవగాహన కల్పించిన రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎస్పీ దేవేందర్, సూర్యాపేట ఎస్పీ రాజేంద్రప్రసాద్ సూర్యాపేట సిటీ, మే 23 : డ్రగ్స్ రవాణా, సైబర్ నేరాల నిరోధానికి ప్రభుత్వం రూపొందించిన దూఫంస్, సైకాప్స్ అప
వేములపల్లి, మే 23: నల్లగొండ, యాదాద్రి భువ నగిరి జిల్లాల్లో సోమ వారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. వేములపల్లి మండలం రావులపెంట గ్రామంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ప
ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ కోదాడ రూరల్/కోదాడటౌన్, మే 22 : రాష్ట్రంలోని అన్ని వర్గాల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పలు పథకాలు అమలు చేస్తున్నారని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నా
మెట్ల బావికి సరికొత్త సొబగులు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్న రాష్ట్ర ప్రభుత్వం చౌటుప్పల్, మే 23 : చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజీగూడెం గ్రామ శివారులో ఉన్న మెట్లబావి మెరిసిపోతోంది. దీనిన�
పదో తరగతి వార్షిక పరీక్షలు షురూ.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 41, 611 మంది విద్యార్థుల హాజరు పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులు, తల్లిదండ్రుల సందడి చివరి నిమిషాల్లో కొందరి పరుగులు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన అ�
గ్రామపంచాయతీలతోపాటు ప్రతి ఆవాసంలోనూ ఏర్పాటు జూన్ రెండు నాటికి ప్రతి మండలంలో కనీసం రెండు ప్రారంభం ప్రతిచోటా ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, బాస్కెట్ బాల్ కోర్టులు వ్యాయామానికి లాంగ్ బార్ సింగిల్, డబుల్ స
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి సూర్యాపేట మండలం టేకుమట్ల, పెన్పహాడ్ మండల కేంద్రంలో సోమవారం చౌడమ్మ-లింగమంతుల జాతరలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పాల్గొన్నారు. ఎంపీ