అవగాహన కల్పించిన రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎస్పీ దేవేందర్, సూర్యాపేట ఎస్పీ రాజేంద్రప్రసాద్ సూర్యాపేట సిటీ, మే 23 : డ్రగ్స్ రవాణా, సైబర్ నేరాల నిరోధానికి ప్రభుత్వం రూపొందించిన దూఫంస్, సైకాప్స్ అప
వేములపల్లి, మే 23: నల్లగొండ, యాదాద్రి భువ నగిరి జిల్లాల్లో సోమ వారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. వేములపల్లి మండలం రావులపెంట గ్రామంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ప
ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ కోదాడ రూరల్/కోదాడటౌన్, మే 22 : రాష్ట్రంలోని అన్ని వర్గాల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పలు పథకాలు అమలు చేస్తున్నారని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నా
మెట్ల బావికి సరికొత్త సొబగులు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్న రాష్ట్ర ప్రభుత్వం చౌటుప్పల్, మే 23 : చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజీగూడెం గ్రామ శివారులో ఉన్న మెట్లబావి మెరిసిపోతోంది. దీనిన�
పదో తరగతి వార్షిక పరీక్షలు షురూ.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 41, 611 మంది విద్యార్థుల హాజరు పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులు, తల్లిదండ్రుల సందడి చివరి నిమిషాల్లో కొందరి పరుగులు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన అ�
గ్రామపంచాయతీలతోపాటు ప్రతి ఆవాసంలోనూ ఏర్పాటు జూన్ రెండు నాటికి ప్రతి మండలంలో కనీసం రెండు ప్రారంభం ప్రతిచోటా ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, బాస్కెట్ బాల్ కోర్టులు వ్యాయామానికి లాంగ్ బార్ సింగిల్, డబుల్ స
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి సూర్యాపేట మండలం టేకుమట్ల, పెన్పహాడ్ మండల కేంద్రంలో సోమవారం చౌడమ్మ-లింగమంతుల జాతరలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పాల్గొన్నారు. ఎంపీ
నేటి నుంచి ప్రధాన సబ్జెక్టుల మూల్యాంకనం నల్లగొండ క్యాంప్నకు వచ్చిన జవాబు పత్రాలు 4.79 లక్షలు విధుల్లో 2,210 మంది అధ్యాపకులు జూన్ 10 నాటికి ముగిసేలా ఇంటర్ బోర్డు చర్యలు రామగిరి, మే 21 : ఇంటర్మీడియట్ పరీక్షలు మ�
ముచ్చటగా మూడు ప్రధాన రహదారుల ఏర్పాటు విద్య, వైద్య పరంగా ఘనమైన అభివృద్ధి సూర్యాపేట జిల్లాకు తలమానికమైన మెడికల్ కళాశాల.. ఆహ్లాదం పంచే మినీ ట్యాంక్బండ్ ఇక్కడే పెరిగిన భూముల ధరలు నాడు గజం రూ.2వేలు.. నేడు రూ.60
రైతుకు సాయం చేయబోయి విద్యుదాఘాతానికి గురైన యువకుడు చికిత్స కోసం రూ.10లక్షలు అప్పు రెండేండ్లుగా మంచానికే పరిమితం వేధిస్తున్న ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక సాయం కోసం ఎదురుచూపులు నాగారం, మే 21:మెకానిక్ వృత్తి చేస
రైతులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు ఈ నెలాఖరు వరకు గడువు మిర్యాలగూడ రూరల్, మే 21 : కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు రైతుల ఖాతాల్లో పడాలంటే ఈ కేవైసీ (ధ్రువీకరణ) తప్పనిసరిగా పూర్తి చేయాలని అధికారులు సూచిస్తు�
కొండమల్లేపల్లి, మే 21 : గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని అమలు చేస్తున్నదని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నార�
ఇప్పటివరకు 2.65లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ ఐకేపీ, పీఏసీఎస్, ఏఎంసీ ఆధ్వర్యంలో 248 కేంద్రాలు రూ.520.కోట్లకు గానూ రూ.277కోట్లు చెల్లింపు ట్యాబ్ ఎంట్రీ అయిన రెండు, మూడ్రోజుల్లో రైతుల ఖాతాల్లోకి డబ్బు నల్లగొ
నల్లగొండ, మే 21 : ఈ నెల 23 నుంచి జరిగే పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుంచి ఆయా శాఖల అధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో ఆ
మంత్రి జగదీశ్రెడ్డి చొరవతో మెడికల్ హబ్గా సూర్యాపేట ప్రగతిని వివరించిన వైద్య బృందం సూర్యాపేట జిల్లా కేంద్ర ఆస్పత్రిలో మంత్రి జగదీశ్రెడ్డి సమీక్ష సూర్యాపేట టౌన్, మే 21 : మంత్రి జగదీశ్రెడ్డి చొరవతో స�