వైభవంగా స్వామి, అమ్మవార్ల నిత్య కల్యాణోత్సవం ఖజానాకు రూ.33,69,790 ఆదాయం యాదాద్రి, మే 20 : యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి స్వయంభూ ఆలయంలో శుక్రవారం సాయంత్రం ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవను ఘనంగా నిర్వహించారు. ప్రధ
భారీ ర్యాలీ.. పాల్గొన్న టీఆర్ఎస్ శ్రేణులు భువనగిరి అర్బన్, మే 20 : పలు అభివృద్ధి పనులు, ప్రారంభోత్సవాలకు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి విచ్చేసిన రాష్ట్రవైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు�
భువనగిరి ఆసుపత్రి అభివృద్ధికి చర్యలు : మంత్రి హరీశ్రావు సీఎం కేసీఆర్ నాయకత్వంలో సర్కారు దవాఖానలకు మహర్దశ భువనగిరి జిల్లా దవాఖానను అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం డయాలసిస్ సెంటర్ను నెల రోజుల్లో అందు
ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ శాలిగౌరారం, మే 20 : వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తేవడం సీఎం కేసీఆర్కు వెన్నతో పెట్టిన విద్య అని, సాగునీటి వనరుల కల్పనలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నంబర్1 స్థానంలో
బీజేపీ, కాంగ్రెస్ రెండూ ప్రజా విద్రోహక పార్టీలే రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సూర్యాపేట టౌన్, మే 20 : తెలంగాణకు సీఎం కేసీఆర్ పాలనే శ్రీరామరక్ష అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గు�
కేసు వివరాలు వెల్లడించిన ఎస్పీ నిందితుల్లో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మూడు కత్తులు, రెండు బైక్లు స్వాధీనం మునగాల, మే 20 : మోతె మండల కేంద్రంలో ఈ నెల 13న హత్యకు గురైన పగడాల జనార్దన్రెడ్డి(70)కేసును పోలీసులు ఛేదించా�
జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నార్కట్పల్లి, మే 20: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతోనే పట్టణాలకు దీటుగా గ్రామాలు ఎంతో అభివృద్ధ్ది చెందుతున్నాయని జడ్పీ చైర్మన్ బండ న
స్వాగతం పలికేందుకు వెళ్లిన జనసేన కార్యకర్తలకు ప్రమాదం కోదాడ రూరల్, మే 20 : జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాన్వాయ్ ఢీ కొని ఇద్దరు కార్యకర్తలకు తీవ్ర గాయాలైన సంఘటన శుక్రవారం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరి�
సూర్యాపేట రూరల్, మే 20 : దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మండలంలోని రామన్నగూడెం గ్రామానికి �
ముడుదండ్లలో డబుల్ బెడ్రూం ఇండ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే రవీంద్రకుమార్ చందంపేట, మే 19 : ఆత్మగౌరవ లోగిళ్లు, మన డబుల్ బెడ్రూం ఇండ్లు అని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. గురువారం చందంపే�
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారం ముగిశాయి. చివరి రోజు కెమిస్ట్రీ, కామర్స్ ఎగ్జామ్ రాసిన అనంతరం పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థుల సందడి కనిపించింది. హాస్టల్లో ఉండే విద్యార్థులు సామాన
సీఎం కేసీఆర్ సంకల్పానికి అధికారుల చిత్తశుద్ధి తోడు.. సమర్థవంతమైన అధికారులతోనే ప్రగతి సాధ్యం నేడు దేశవ్యాప్తంగా ఉన్న సమస్యలు తెలంగాణలో లేవు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ‘ప్రభు�
రూ.40లక్షలతో సీసీరోడ్ల నిర్మాణం హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు ఆత్మకూరు(ఎం), మే 19 : గతంలో పల్లెల్లో ఎటూ చూసినా మట్టి రోడ్లే దర్శనమిచ్చేవి. చిన్నపాటి వర్షం వచ్చినా బురదమయంగా మారేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్�