నేటి నుంచి ప్రధాన సబ్జెక్టుల మూల్యాంకనం నల్లగొండ క్యాంప్నకు వచ్చిన జవాబు పత్రాలు 4.79 లక్షలు విధుల్లో 2,210 మంది అధ్యాపకులు జూన్ 10 నాటికి ముగిసేలా ఇంటర్ బోర్డు చర్యలు రామగిరి, మే 21 : ఇంటర్మీడియట్ పరీక్షలు మ�
ముచ్చటగా మూడు ప్రధాన రహదారుల ఏర్పాటు విద్య, వైద్య పరంగా ఘనమైన అభివృద్ధి సూర్యాపేట జిల్లాకు తలమానికమైన మెడికల్ కళాశాల.. ఆహ్లాదం పంచే మినీ ట్యాంక్బండ్ ఇక్కడే పెరిగిన భూముల ధరలు నాడు గజం రూ.2వేలు.. నేడు రూ.60
రైతుకు సాయం చేయబోయి విద్యుదాఘాతానికి గురైన యువకుడు చికిత్స కోసం రూ.10లక్షలు అప్పు రెండేండ్లుగా మంచానికే పరిమితం వేధిస్తున్న ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక సాయం కోసం ఎదురుచూపులు నాగారం, మే 21:మెకానిక్ వృత్తి చేస
రైతులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు ఈ నెలాఖరు వరకు గడువు మిర్యాలగూడ రూరల్, మే 21 : కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు రైతుల ఖాతాల్లో పడాలంటే ఈ కేవైసీ (ధ్రువీకరణ) తప్పనిసరిగా పూర్తి చేయాలని అధికారులు సూచిస్తు�
కొండమల్లేపల్లి, మే 21 : గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని అమలు చేస్తున్నదని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నార�
ఇప్పటివరకు 2.65లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ ఐకేపీ, పీఏసీఎస్, ఏఎంసీ ఆధ్వర్యంలో 248 కేంద్రాలు రూ.520.కోట్లకు గానూ రూ.277కోట్లు చెల్లింపు ట్యాబ్ ఎంట్రీ అయిన రెండు, మూడ్రోజుల్లో రైతుల ఖాతాల్లోకి డబ్బు నల్లగొ
నల్లగొండ, మే 21 : ఈ నెల 23 నుంచి జరిగే పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుంచి ఆయా శాఖల అధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో ఆ
మంత్రి జగదీశ్రెడ్డి చొరవతో మెడికల్ హబ్గా సూర్యాపేట ప్రగతిని వివరించిన వైద్య బృందం సూర్యాపేట జిల్లా కేంద్ర ఆస్పత్రిలో మంత్రి జగదీశ్రెడ్డి సమీక్ష సూర్యాపేట టౌన్, మే 21 : మంత్రి జగదీశ్రెడ్డి చొరవతో స�
వైభవంగా స్వామి, అమ్మవార్ల నిత్య కల్యాణోత్సవం ఖజానాకు రూ.33,69,790 ఆదాయం యాదాద్రి, మే 20 : యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి స్వయంభూ ఆలయంలో శుక్రవారం సాయంత్రం ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవను ఘనంగా నిర్వహించారు. ప్రధ
భారీ ర్యాలీ.. పాల్గొన్న టీఆర్ఎస్ శ్రేణులు భువనగిరి అర్బన్, మే 20 : పలు అభివృద్ధి పనులు, ప్రారంభోత్సవాలకు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి విచ్చేసిన రాష్ట్రవైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు�
భువనగిరి ఆసుపత్రి అభివృద్ధికి చర్యలు : మంత్రి హరీశ్రావు సీఎం కేసీఆర్ నాయకత్వంలో సర్కారు దవాఖానలకు మహర్దశ భువనగిరి జిల్లా దవాఖానను అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం డయాలసిస్ సెంటర్ను నెల రోజుల్లో అందు
ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ శాలిగౌరారం, మే 20 : వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తేవడం సీఎం కేసీఆర్కు వెన్నతో పెట్టిన విద్య అని, సాగునీటి వనరుల కల్పనలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నంబర్1 స్థానంలో
బీజేపీ, కాంగ్రెస్ రెండూ ప్రజా విద్రోహక పార్టీలే రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సూర్యాపేట టౌన్, మే 20 : తెలంగాణకు సీఎం కేసీఆర్ పాలనే శ్రీరామరక్ష అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గు�