కేసు వివరాలు వెల్లడించిన ఎస్పీ నిందితుల్లో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మూడు కత్తులు, రెండు బైక్లు స్వాధీనం మునగాల, మే 20 : మోతె మండల కేంద్రంలో ఈ నెల 13న హత్యకు గురైన పగడాల జనార్దన్రెడ్డి(70)కేసును పోలీసులు ఛేదించా�
జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నార్కట్పల్లి, మే 20: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతోనే పట్టణాలకు దీటుగా గ్రామాలు ఎంతో అభివృద్ధ్ది చెందుతున్నాయని జడ్పీ చైర్మన్ బండ న
స్వాగతం పలికేందుకు వెళ్లిన జనసేన కార్యకర్తలకు ప్రమాదం కోదాడ రూరల్, మే 20 : జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాన్వాయ్ ఢీ కొని ఇద్దరు కార్యకర్తలకు తీవ్ర గాయాలైన సంఘటన శుక్రవారం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరి�
సూర్యాపేట రూరల్, మే 20 : దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మండలంలోని రామన్నగూడెం గ్రామానికి �
ముడుదండ్లలో డబుల్ బెడ్రూం ఇండ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే రవీంద్రకుమార్ చందంపేట, మే 19 : ఆత్మగౌరవ లోగిళ్లు, మన డబుల్ బెడ్రూం ఇండ్లు అని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. గురువారం చందంపే�
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారం ముగిశాయి. చివరి రోజు కెమిస్ట్రీ, కామర్స్ ఎగ్జామ్ రాసిన అనంతరం పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థుల సందడి కనిపించింది. హాస్టల్లో ఉండే విద్యార్థులు సామాన
సీఎం కేసీఆర్ సంకల్పానికి అధికారుల చిత్తశుద్ధి తోడు.. సమర్థవంతమైన అధికారులతోనే ప్రగతి సాధ్యం నేడు దేశవ్యాప్తంగా ఉన్న సమస్యలు తెలంగాణలో లేవు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ‘ప్రభు�
రూ.40లక్షలతో సీసీరోడ్ల నిర్మాణం హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు ఆత్మకూరు(ఎం), మే 19 : గతంలో పల్లెల్లో ఎటూ చూసినా మట్టి రోడ్లే దర్శనమిచ్చేవి. చిన్నపాటి వర్షం వచ్చినా బురదమయంగా మారేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్�
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య రామన్నపేట, మే19 : పేదల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలు రూపొందించి అమలు చేస్తుంటే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు దోచిపెడుతున్నదని
శ్రీవారి ఖజానాకు రూ. 17,45,758 యాదాద్రి, మే19 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం లో గురువారం సంప్రదాయ పూజలు వైభవంగా జరిగాయి. తెల్లవారు జామున 3.30 గంటలకు ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతం నిర్వహించి, తిరువారాధన చ
4,75,280 ఎకరాల్లో పంటల సాగుకు అవకాశం అందులో 19,950 ఎకరాల్లో ఉద్యాన పంటలు వర్షాలు సమృద్ధిగా కురిస్తే మరింతగా పెరుగనున్న విస్తీర్ణం 46,452 క్వింటాళ్ల విత్తనాలు.. 83,497 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరంపత్తి సాగుకు రైతుల మొగ�
రెండ్రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశం బృహత్ పల్లె ప్రకృతి వనాలు నూరు శాతం ఏర్పాటుకు చర్యలుతాసీల్దార్లు, ఎంపీడీఓలతో సమీక్ష భువనగిరి కలెక్టరేట్, మే 19 : గ్రామీణ క్రీడా ప్రాంగణాలు, బృహత్ పల్లె ప్రక
రోడ్డు సేఫ్టీ బిల్లును వ్యతిరేకిస్తూ రవాణా బంద్ కేంద్రం తీరుపై మండిపడ్డ కార్మిక లోకం రోడ్డు సేఫ్టీ బిల్లు పేరుతో భారీ చలాన్లు వేస్తూ రవాణా రంగాన్ని కుదేలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై కార్మిక లోకం భగ�