గ్రామ పంచాయతీల్లో ఆన్లైన్ విధానం సూర్యాపేట జిల్లాలో 82 శాతం పూర్తి ఆన్లైన్ ప్రక్రియలో నాలుగోస్థానం గతేడాది 96 శాతం పన్నుల వసూళ్లలోనూ రికార్డ్ ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ఆన్లైన్ డిమాండ్ నోటీసులు పంచ�
నీటి కుండీలు ఏర్పాటు చేసి పశుపక్ష్యాదుల దాహం తీరుస్తున్న నగర పౌరులు యానిమల్వారియర్స్ స్వచ్ఛంద సేవ సిటీబ్యూరో, మే 26 (నమస్తే తెలంగాణ): వేసవి వచ్చిందంటే చాలు నీటి చుక్క కోసం అల్లాడిపోతాం. కాలు బయటపెడితే కా�
చేతి వేళ్లలో ఆరోగ్యం అనారోగ్య సమస్యలకు..యోగా ముద్రలతో చెక్ యోగాసైన్స్లో చేతివేళ్ల కదలికలకు గొప్ప శక్తి ముద్ర నుంచి ప్రాణముద్ర వరకు ప్రతీది కీలకమే పూర్వీకుల నుంచి వస్తున్న సాధన సుమారు 300పైగా యోగా ముద్ర�
చిన్ననాటి కష్టాలే రచనా వస్తువులు సాహితీ రంగంలో రాణిస్తున్న ఉపాధ్యాయుడు మునుగోడు, మే 26 : బాల్యంలో పడిన కష్టాలే ఆయన రచనలకు వస్తువులయ్యాయి. కలం నుంచి జాలువారిన అక్షర ఆయుధాలు సామాజిక సమస్యలపై చైతన్యపు గళం వి�
స్ఫూర్తిగా నిలుస్తున్న ఇద్దరు మిత్రులు లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్తో సేవా కార్యక్రమాలు నేను, నా వాళ్లు బాగుండాలనే వారిని చూస్తుంటాం. కానీ అందరూ బాగుండాలనే వారిని వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. ఈ కోవలోకే వ�
చందంపేట మండలంలో మొదటిసారి సాగు తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి దిశగా రైతు ఆలోచన స్థానిక రైతులకు పంట విధానంపై అవగాహన చందంపేట, మే 26 : డ్రాగన్ ఫ్రూట్ సాగు మారుమాల గ్రామాల్లోనూ సాగు చేసేందుకు రైతులు ముందుక�
నల్లగొండలో వచ్చే నెల 4న శంకుస్థాపన హాజరుకానున్న మంత్రులు హరీశ్రావు, జగదీశ్రెడ్డి ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే కంచర్ల తుది దశలో సూర్యాపేట మెడికల్ కాలేజీ పనులు వైద్య కళాశాల ఏర్పాటుతో జిల్లాకేంద్�
జిల్లా కోర్టు కాంప్లెక్స్లకు స్థలం కేటాయింపు సూర్యాపేట కోర్టుకు కుడకుడలో 6 ఎకరాలు యాదాద్రి కోర్టుకు రాయగిరిలో 10ఎకరాలు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం స్వరాష్ట్రంలో ప్రజలకు పాలనను చేరువ చేసేం�
పలుచోట్ల కూలిన చెట్లు.. ఎగిరి పోయిన ఇండ్ల రేకులు తిరుమలగిరి సాగర్ మండలంలో గోడకూలి వ్యక్తి మృతి నల్లగొండ జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. గురువారం సాయంత్రం వాతావరణం చల్లబడి ఒక్కసారిగా వీచిన గాలుల�
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఎల్లారెడ్డిగూడెంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన నార్కట్పల్లి, మే 26 : గ్రామాల సమగ్రాభివృద్ధే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మ�
57 మందికి మెమోల జారీపై ఆందోళన నీలగిరి,మే 25 : నల్లగొండ ప్రభుత్వ మెడికల్ కళాశాల వైద్యులకు ప్రిన్సిపాల్ మెమో జారీ చేయడాన్ని నిరసిస్తూ కళాశాల వైద్యులు బుధవారం సూపరింటెండెంట్ చాంబర్ వద్ద నల్లా బ్యాడ్జిలు �
ట్రాప్ కెమెరాలతో వన్యప్రాణుల సంఖ్యను తేల్చిన అధికారులు చందంపేట, మే 25 : నల్లమల అటవీ ప్రాంతంలో పులుల సంఖ్య పెరిగినట్లు అటవీశాఖ అధికారులు తేల్చారు. ట్రాప్ కెమెరాల ద్వారా వన్యప్రాణుల సంఖ్యను నిర్ణయించారు.
పల్లెప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు అన్ని వీధుల్లో పూర్తయిన సీసీ రోడ్ల నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారుపోయాయి. క్రమం తప్పుకుండా నిధులు మంజూరు చేస్తుండడంతో గ్ర�
పూజల్లో పాల్గొన్న ఎంపీ బడుగుల, జడ్పీ చైర్మన్ బండా, ఎమ్మెల్యే కంచర్ల, చిరుమర్తి రామగిరి, మే 25 : హనుమాన్ జయంతి వేడుకలు బుధవారం జిల్లా వ్యాప్తంగా పలు దేవాలయాల్లో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు తెల్లవ�