20 శాతం పూర్తి దామరచర్ల, మే 28 : మండలంలో కేశవాపురం లిఫ్ట్ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. మూసీ, అన్నవేరు వాగులపై ఎత్తిపోతల పథకాల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక్షంగా రూ.535 కోట్లు విడుదల చేశారు. వీటిల్లో రూ.75.93
అధికారులు సమన్వయంతో పనిచేయాలి సమీక్షా సమావేశంలో జెడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ ఉత్తమ గ్రామాలకు ప్రత్యేక బహుమతులునిర్లక్ష్యం చేస్తే సర్పంచులు, కార్యదర్శులపై చర్యలు స�
దేవరకొండ, తుంగతుర్తి ఎమ్మెల్యేల సమక్షంలో చేరిన వివిధ పార్టీల నాయకులు దేవరొండ, మే 28 : పేదల ఆభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అ�
చివరి రోజు పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థుల సందడి జూన్ 2 నుంచి మూల్యాంకనం ఈ నెల 23న ప్రారంభమైన పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం ముగి శాయి. చివరి రోజు ఎగ్జామ్ సెంటర్ల వద్ద విద్యార్థుల సందడి కనిపించింది.
దుక్కులు సిద్ధం చేయడంలో రైతన్న బిజీబిజీ అనుకూలమైన వర్షాల కోసం ఎదురుచూపు ఇప్పటికే అందుబాటులో ఎరువులు, విత్తనాలు దశలవారీగా ఎరువుల దిగుమతికి కార్యాచరణ కల్తీ విత్తనాలపై నిరంతర నిఘా.. రంగంలోకి ప్రత్యేక బృం�
అధిక దిగుబడులకు ఇదే మంచి సమయం రోగాలను తట్టుకునే శక్తి పెరుగుదల.. పంటల ఖర్చు తక్కువ యాదాద్రి, మే27 : పూర్వం నుంచి రోహిణి కార్తెను సాగు ఆరంభానికి అనుకూలమైన కాలంగా గుర్తించారు. ఈ కార్తెలో వానకాలం సాగు మొదలు పెడ�
8 విడుతలో మునుగోడు మండలంలో 4.05 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం నర్సరీల్లో సుమారు 30 రకాల మొక్కలు మునుగోడు, మే 26 : ఎనిమిదో విడుత హరితహారానికి మండలంలోని వన నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేస్తున్నారు. నర్సరీల్లో విభిన
ద్విభాషా పద్ధతిలో పాఠ్యపుస్తకాలు మన ఊరు – మన బడిలో భాగంగా నిర్ణయం ఇంగ్లిష్ పాఠ్యాంశాలు పక్కనే తెలుగులోనూ.. విద్యార్థులను ఆకట్టుకునేందుకు విద్యాశాఖ వినూత్న ప్రయోగం ఉపాధ్యాయులకు శిక్షణ పూర్తి చేసిన ప�
కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ నూతనకల్, మే 27 : ఆడబిడ్డల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆ దిశగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్