ప్రతిభ చాటిన సూర్యాపేట జిల్లావాసులు 161వ ర్యాంకు సాధించిన చైతన్యరెడ్డి తొలి ప్రయత్నంలోనే 650వ ర్యాంకు కొట్టిన ధరావత్ సాయిప్రకాశ్ హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లా ప్రజలు సివిల్స్లో ఉమ్మడి నల్లగొండకు చెం�
ముఖ్యమంత్రి సంకల్పంతో శరవేగంగా అభివృద్ధి మెడికల్ కాలేజీ శంకుస్థాపనకు ముఖ్యమంత్రి హాజరయ్యే చాన్స్ అభివృద్ధి పనులపై కలెక్టర్ పీజే పాటిల్ క్షేత్రస్థాయి పర్యటన నిర్దేశిత గడువు వరకు పనుల పూర్తికి ఆదే
నల్లగొండ జిల్లాలో నేటితో నూరు శాతం యాసంగి వడ్ల కొనుగోళ్లు నల్లగొండ జిల్లాలో సంపూర్ణంగా ముగుస్తున్నాయి. సోమవారం నాటికి 99 శాతం కొనుగోళ్లు కాగా, నేటితో మిగిలిన ఒక్క శాతం పూర్తికానున్నది. కొనుగోలు చేసిన ధాన�
నార్కట్పల్లి ఎంపీపీ నరేందర్రెడ్డి నార్కట్పల్లి, మే 30 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐదో విడుత పల్లె ప్రగతి కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్రెడ్డి అన�
ఎంపీపీ వంగాల ప్రతాప్రెడ్డి పెద్దఅడిశర్లపల్లి, మే 30 : వచ్చే నెల 3 నుంచి జరిగే 5వ విడుత పల్లెప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీపీ వంగాల ప్రతాప్రెడ్డి కోరారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో అధిక�
ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, కంచర్ల భూపాల్రెడ్డి తిరుమలగిరి/నీలగిరి, మే 30 : రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా టీఆర్ఎస్లో చేరుతు
టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్మాదిగ బొడ్రాయిబజార్, మే 30 : దేశాన్ని పాలించిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మాదిగలకు శత్రువులని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీన
నాడు ఎడారిగా ఉన్న ఈ ప్రాంతం నేడు అన్నపూర్ణగా మారింది అమెరికా టాటా సభలో డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి యాదాద్రి, మే 30 : నాటి ఉద్యమ నాయకుడు, ప్రస్తుత సీఎం కేసీఆర్ మడమ తిప్పని ఉద్యమాలతోనే తెలంగాణ ర
అందించిన మంత్రి హరీశ్రావు చౌటుప్పల్, మే 30 : నమస్తే తెలంగాణ సంస్థాన్ నారాయణపురం రిపోర్టర్ షేక్ పాషాకు ఉత్తమ జర్నలిస్టు అవార్డును వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు సోమవారం అందించారు. హైదరాబాద్లోని �
జడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి బీబీనగర్, మే 28 : గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న దని జడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి అన్నారు. శనివారం మండలకేంద్రంలోని ప్రజా పరిషత్ కార్యాలయంలో
ఎంపీపీ సుశీల, మండల ప్రత్యేకాధికారి శ్యాంసుందర్ తుర్కపల్లి, మే 28 : జూన్ 3 నుంచి 18 వరకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న 5వ విడుత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీపీ భూక్యా సుశీలారవీ�
నీటి వృథాకు అడ్డుకట్ట వేసిన చెక్డ్యామ్లు సూర్యాపేట జిల్లాలో రూ.242 కోట్లతో 39 నిర్మాణాలు 15 చోట్ల ఇప్పటికే పూర్తి.. మిగతాచోట్ల కొనసాగుతున్న పనులు రెండు, మూడు కిలోమీటర్ల పరిధి వరకు పెరిగిన భూగర్భ జలాలు సంతోష
అక్షర ఫౌండేషన్ సహకారంతో విజయవంతంగా నిర్వహణ హాజరవుతున్న 590 మంది విద్యార్థులు వేసవిలో పిల్లలు ఇంట్లో ఖాళీగా ఉండి టీవీలు, ఫోన్లకు అతుక్కుపోతుంటారు. బయటికెళ్లి ఏమైనా నేర్చుకోవాలంటే అందరికీ సాధ్యపడదు. ఈ నే�
ఉద్యోగార్థులకు అందుబాటులో గుండ్రాంపల్లి గ్రంథాలయం 2006లో స్నేహితుల సహకారంతో వెలసిన విజ్ఞాన గని 16 ఏండ్లుగా పాఠకులు, ఉద్యోగార్థులకు సేవలు అది నిజాం వ్యతిరేక ఉద్యమానికి ఊపిరిలూదిన గ్రామం. మలి దశ తెలంగాణ ఉద్�