జడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి బీబీనగర్, మే 28 : గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న దని జడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి అన్నారు. శనివారం మండలకేంద్రంలోని ప్రజా పరిషత్ కార్యాలయంలో
ఎంపీపీ సుశీల, మండల ప్రత్యేకాధికారి శ్యాంసుందర్ తుర్కపల్లి, మే 28 : జూన్ 3 నుంచి 18 వరకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న 5వ విడుత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీపీ భూక్యా సుశీలారవీ�
నీటి వృథాకు అడ్డుకట్ట వేసిన చెక్డ్యామ్లు సూర్యాపేట జిల్లాలో రూ.242 కోట్లతో 39 నిర్మాణాలు 15 చోట్ల ఇప్పటికే పూర్తి.. మిగతాచోట్ల కొనసాగుతున్న పనులు రెండు, మూడు కిలోమీటర్ల పరిధి వరకు పెరిగిన భూగర్భ జలాలు సంతోష
అక్షర ఫౌండేషన్ సహకారంతో విజయవంతంగా నిర్వహణ హాజరవుతున్న 590 మంది విద్యార్థులు వేసవిలో పిల్లలు ఇంట్లో ఖాళీగా ఉండి టీవీలు, ఫోన్లకు అతుక్కుపోతుంటారు. బయటికెళ్లి ఏమైనా నేర్చుకోవాలంటే అందరికీ సాధ్యపడదు. ఈ నే�
ఉద్యోగార్థులకు అందుబాటులో గుండ్రాంపల్లి గ్రంథాలయం 2006లో స్నేహితుల సహకారంతో వెలసిన విజ్ఞాన గని 16 ఏండ్లుగా పాఠకులు, ఉద్యోగార్థులకు సేవలు అది నిజాం వ్యతిరేక ఉద్యమానికి ఊపిరిలూదిన గ్రామం. మలి దశ తెలంగాణ ఉద్�
20 శాతం పూర్తి దామరచర్ల, మే 28 : మండలంలో కేశవాపురం లిఫ్ట్ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. మూసీ, అన్నవేరు వాగులపై ఎత్తిపోతల పథకాల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక్షంగా రూ.535 కోట్లు విడుదల చేశారు. వీటిల్లో రూ.75.93
అధికారులు సమన్వయంతో పనిచేయాలి సమీక్షా సమావేశంలో జెడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ ఉత్తమ గ్రామాలకు ప్రత్యేక బహుమతులునిర్లక్ష్యం చేస్తే సర్పంచులు, కార్యదర్శులపై చర్యలు స�
దేవరకొండ, తుంగతుర్తి ఎమ్మెల్యేల సమక్షంలో చేరిన వివిధ పార్టీల నాయకులు దేవరొండ, మే 28 : పేదల ఆభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అ�
చివరి రోజు పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థుల సందడి జూన్ 2 నుంచి మూల్యాంకనం ఈ నెల 23న ప్రారంభమైన పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం ముగి శాయి. చివరి రోజు ఎగ్జామ్ సెంటర్ల వద్ద విద్యార్థుల సందడి కనిపించింది.