ఈ సారి క్రీడా మైదానాలకు ప్రాధాన్యం గ్రీన్కవర్ భారీగా పెంపొందించాలి విద్యుత్ పనులు పెండింగ్లో పెట్టొద్దు పాఠశాలలను విధిగా సందర్శించాలి రాష్ర్టాభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్రం కుట్రలు పల్లె, పట�
15 రోజులపాటు నిర్వహణ రోజువారీగా ఒక్కో అంశంపై పనులు సర్పంచ్ అధ్యక్షతన పల్లె ప్రగతి కమిటీ నేడు పాదయాత్రలతో ఆరంభం తొలి, చివరి రోజుల్లో గ్రామ, వార్డు సభలు క్రీడా మైదానాలు, హరితహారానికి ప్రాధాన్యం రాష్ట్ర ప్ర
నేటి నుంచి 10వరకు స్పెషల్ డ్రైవ్ రామగిరి, జూన్ 1 : ఈ నెల 12 నుంచి నూతన విద్యాసంవత్సరం ప్రారంభమవుతున్నందున ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు, సౌకర్యాలు, ఇతర అంశాలను ప్రజలకు వివరించేందుకు విద్యాశాఖ పలు కార్యక్రమా�
కష్టాల కడలిని దాటి ప్రగతి తొవ్వన పరుగులు 2001.. జూన్ 2.. చైతన్యానికి ప్రతీక అయిన నల్లగొండ ఎన్జీ కాలేజ్ గ్రౌండ్ వేదిక.. ఒక బక్కపలుచని మనిషి సభా వేదికపైకి చేరుకున్నారు. దశాబ్దాలుగా ఈ నేలకు జరుగుతున్న అన్యాయా�
రైతులు లాభదాయక పంటల వైపు దృష్టి సారించాలి ఉత్పత్తిదారుడే ధరలు నిర్ణయించే స్థాయికి ఎదుగాలి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి వానకాలం జిల్లా స్థాయి సాగుపై సదస్సు మండలి చైర్మన్ గుత్తా, మంత్రి న�
బొడ్రాయిబజార్, జూన్ 1 : ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని 17వ వార్డులోని చింతలచెరువులో కౌన్సిలర్ చింతలపాటి భరత్ మహ�
నిత్యం అభివృద్ధి పనులు, సమీక్షలు, పార్టీ కార్యక్రమాల్లో బిజీగా ఉండే మంత్రి జగదీశ్రెడ్డి బుధవారం సరదాగా కాసేపు బుల్లెట్ బండి నడిపారు. నల్లగొండలో ఓ షోరూమ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి టెస్ట్ రైడ�
మంత్రులు జగదీశ్రెడ్డి, నిరంజన్రెడ్డి నల్లగొండలో యూనిట్లు అందజేత నల్లగొండ రూరల్ : దళితులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని తీసుకొచ్చారని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా �
24 ద్విచక్రవాహనాలు స్వాధీనం వివరాలు వెల్లడించిన ఎస్పీ రెమా రాజేశ్వరి మిర్యాలగూడ, జూన్ 1 : ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసి అతడి నుంచి రూ.15 లక్షల విలువ చేసే 24 బైక్లు పోలీసులు స్వా�
2001లో తొలిసారి సూర్యాపేటకు వచ్చిన సీఎం కేసీఆర్ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో తెలంగాణ పరిస్థితిపై వివరణ నాటి ఇబ్బందులను ప్రస్థావించి తీరుస్తానని హామీ నేడు కండ్ల ముందు సాక్షాత్కరిస్తున్న ఫలితాలు తెల�
సీఎం కేసీఆర్ కృషితో అద్భుతంగా రూపుదిద్దుకున్న లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం యాదాది, జూన్1 : ‘ నేను ఈ గడ్డలో పుట్టిన ఈ బిడ్డను.. ఈ మట్టిలో పుట్టిన వాణ్ణి.. మీ చేతుల్లో పెరిగిన వాణ్ణి.. తెలంగాణ గాలి పీల్చి, తె�
హాజరుకానున్న మంత్రులు నిరంజన్రెడ్డి, జగదీశ్రెడ్డి రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లాతోపాటు జిల్లా ప్రజాప్రతినిధులు కూడా.. ప్రత్యామ్నాయ పంటల సాగుపైనే ప్రధాన దృష్టి నకిలీ విత్తనాల కట్టడి, ఎరువుల�
దేవరకొండ, మే 31 : దేవరకొండలోని హనుమాన్గర్కు చెందిన కేతావత్ శరత్కుమార్ ఇంట్లో గతేడాది అక్టోబర్లో దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని మంగళవారం అరెస్ట్ చేసి రమాండ్కు తరలించినట్లు దేవరకొండ సీఐ బీసన్న తె�
ఆత్మకూరు(ఎం), మే 31 : జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను మండల వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించాలని పార్టీ మండలాధ్యక్షుడు బీసు చందర్గౌడ్ సూచించారు. మంగళవారం మండలంలోని పోతిరెడ్డిపల్లి, ఉప్పల�