2014 ముందటి స్కామ్లో మరో ముగ్గురి అరెస్ట్ మంగళవారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్న సీబీసీఐడీ దేవరకొండ సహకార బ్యాంకులో రూ. 18 కోట్ల అక్రమాలు 150 మందితో నిందితుల జాబితా.. ఇప్పటికే 32 మంది అరెస్ట్ తాజా అరెస్�
ప్రత్యేకాధికారి పి. నాగమణి దామరచర్ల, జూన్ 7 : ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లెప్రగతితో గిరిజన తండాలు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయని మండల ప్రత్యేకాధికారి పి. నాగమణి అన్నారు. మండలంలోని కొత్తపేట తండా గ్రామ ప
వీల్చైర్ క్రికెట్, బాస్కెట్బాల్ పోటీల్లో జాతీయ స్థాయికి కోటేశ్వర్నాయక్ చిన్నప్పటి నుంచి క్రీడలపై ఆసక్తి, పలువురి ప్రోత్స్రాహంతో ముందుకు పట్టుదల, కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు చందంప�
ఐదురోజులపాటు వైభవంగా రేణుకా ఎల్లమ్మ ఆలయ వేడుకలు భక్తుల కొంగుబంగారంగా కనగల్ మండలం దర్వేశిపురంలోని రేణుకా ఎల్లమ్మ అమ్మవారు ప్రసిద్ధి చెందింది. ప్రముఖ పుణ్యక్షేత్రంగా ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ భక్త
వివిధ రకాల పంటలకు అనుకూలంగా మన భూములు జిల్లాలో ఎక్కువగా ఎర్రనేలలు.. ఆతర్వాత నల్లరేగడి సరైన పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు పంటలు పండించాలంటే సాగులో మెళకువలే కాదు.. సరైన నేల ఉండాలి. వీటితోపాటు సాగు విధానా
చెత్త సేకరణకు డంపింగ్ యార్డులు అందుబాటులోకి సెగ్రిగేషన్ షెడ్లు అన్నిచోట్లా వైకుంఠధామాలు ఊరికో నర్సరీ… నిరంతరం మొక్కల పెంపకం 10 శాతం గ్రీన్ బడ్జెట్తో పచ్చదనం పెంపు శాశ్వత ప్రాతిపదికన సమకూరిన సౌలత�
జీవాల్లో నట్టల బెడద సకాలంలో సరైన మందుల వాడకం తప్పనిసరి రేపటి నుంచి 14 వరకు ఉచితంగా నట్టల నివారణ మందుల పంపిణీ నేరేడుచర్ల, జూన్ 6 : నట్టల బెడద సర్వసాధారణం. నేలకు దగ్గరగా మేత మేయడం వల్ల ఆ సమస్య ఉత్పన్నమవుతున్నద
డిండి, జూన్ 6 : ప్రభుత్వ పాఠశాలల్లో సకల సదుపాయాలు కల్పించి కార్పొరేట్కు దీటుగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. సోమవారం మన ఊరు-మన బడి క�
చందంపేట, జూన్ 6 : హరిత తెలంగాణే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటా లని జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రుమంలో భాగంగా సోమవారం మండలంలోని పోలేపల్లి, బిల్డింగ్తండా, వె�
విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి దర్వేశిపురంలో పల్లె ప్రగతి పనులకు హాజరు కనగల్, జూన్ 6 : గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్
ఎనిమిదో విడుత హరితహారానికి సర్వం సిద్ధం 475 పంచాయతీలు, 5 మున్సిపాలిటీల్లో 86.70 లక్షల మొక్కలు నాటేలా ప్రణాళిక శాఖల వారీగా కేటాయింపులు పూర్తి నర్సరీల్లో సిద్ధంగా 1.50 కోట్ల మొక్కలు హరితోద్యమ స్ఫూర్తిని పెంచేలా ఏ
జడ్పీ చైర్పర్సన్ దీపికాయుగంధర్రావు, ఎమ్మెల్యే కిశోర్కుమార్ తుంగతుర్తి, జూన్ 3 : గ్రామాల సమగ్రాభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐదో విడుత పల్లె ప్రగతి కార్యక్ర
ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ జిల్లావ్యాప్తంగా పల్లె, పట్టణ ప్రగతి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను జిల్లావ్యాప్తంగా అధికారులు, నాయకులు శుక్రవారం ముమ్మరంగా చేపట