వార్డుల్లో పారిశుధ్య సమస్యల తలెత్తకుండా చూడాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పంచాయతీ సిబ్బందికి సూచించారు. కట్టంగూర్ అంబేద్కర్నగర్ కాలనీలో బుధవారం ఆయన పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నార�
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్)ను పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్వో జగదీశ్వర్రెడ్డి సూచించారు. నల్లగొండలోని సెయింట్ ఆల్పోన్స్ హైస్కూల్ సమావేశ మందిరంలో బుధవారం జిల్లా వ్యాప్తంగా టెట్ పరీక్ష విధ
ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన ఊరు-మన బడి, బడిబాట కార్యక్రమా లతో పాఠశాలల అభివృద్ధి చెందుతున్నాయని మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన వెంకట్రెడ్డి అన్నారు.
మిర్యాలగూడ పట్టణంలో కొంత మంది స్నేహ సమాఖ్య పేరుతో లక్షల రూపాయలు సేకరించారు. డిపాజిట్ల గడువు ముగిసి నాలుగేండ్లు గడిచినా సభ్యులకు డబ్బులు చెల్లించక పోవడంతో బాధితులు బుధవారం సంస్థ కార్యాలయానికి తాళం వేసి
కుల వృత్తిదారులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. గొర్రెలు, మేకలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న నట్టల నివారణ మందుల పంపిణీ �
వ్యాపారులు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి సుచరిత హెచ్చరించారు. బుధవారం మిర్యాలగూడ పట్ట ణంలోని విత్తన విక్రయ కేంద్రాలను తనిఖీ చేశారు.
పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ రవీందర్రావు మోత్కూరు, గుండాల మండలాల్లో పనుల పరిశీలన నియోజకవర్గ వ్యాప్తంగా ఐదోరోజూ పనులు మోత్కూరు/గుండాల, జూన్ 7 : పల్లె ప్రగతి కార్యక్రమంతోనే గ్రామాలు అభివృద్ధి చెందాయన�
లింగ నిర్ధారణ పరీక్షలు.. భ్రూణహత్యలు చేస్తున్నట్టు నిర్ధారణ ఆర్ఎంపీ నిర్వాకం బట్టబయలు తుర్కపల్లి, జూన్7: మండలంలోని మాదాపురంలో సూర్య ప్రైవేట్ ఆస్పత్రిని మంగళవారం వైద్యాధికారులు సీజ్ చేశారు. నిబంధనల�
యాదాద్రి, జూన్ 7 : యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ప్రధానాలయంలో మంగళవారం ఆర్జిత పూజల కోలాహలం నెలకొంది. స్వయంభూ నారసింహుడికి ఉదయం 3.30గంటల నుంచి పూజలు ప్రారంభమయ్యాయి. సుప్రభాత సేవ మొదలుకుని నిజాభిషేకం వరకు క�
ఇతర రాష్ర్టాల్లోనూ డిమాండ్ ఏపీతోపాటు ఢిల్లీ, కేరళ, మహారాష్ట్ర, బెంగాల్కు ఎగుమతి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 45 వేల టన్నులకుపైగా ఉత్పత్తి నల్లగొండ, జూన్ 7: ఉమ్మడి జిల్లాలో 4,400 చెరువులు ఉండగా అందులో మత్స్య శాఖ�
ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో నల్లగొండ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆర్కిటెక్చర్ సలహాదారు బుధవారం స్థానికంగా పర్యటించారు. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్�
అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసిన మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి నేరేడుచర్ల, జూన్ 7 : నియోజకవర్గంలో నూతన మున్సిపాలిటీగా ఏర్పడిన నేరేడుచర్లతోపాటు హుజూర్నగర్ మున్సిపా
ఈ నెల 12న నిర్వహణకు ఏర్పాట్లు నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 83,439 మంది అభ్యర్థులు 353 పరీక్ష కేంద్రాల ఏర్పాటు రామగిరి, జూన్ 7 : ఈ నెల 12న ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టెట్ నిర్వహణకు విద్యాశాఖ �