అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి సదస్సులో ఉమ్మడి రాష్ట్ర వక్తలు రామగిరి, జూన్ 12 : కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే మాలధారులకు మౌలిక వసతులు కల్పించాలని అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచా�
పేపర్ 1కు 37,394, పేపర్ 2కు 33,974 మంది అభ్యర్థుల హాజరు చంటి పిల్లలతో హాజరైన మహిళా అభ్యర్థులు.. తోడుగా వచ్చిన కుటుంబ సభ్యులు పరీక్ష కేంద్రాల వద్ద సందడి ఉపాధ్యాయ అర్హత ప్రవేశ పరీక్ష (టెట్) ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా
353 పరీక్ష కేంద్రాలు ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరణ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) రామగిరి, జూన్ 12: నిర్వహణకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఆదివారం ఉదయం 9.30 గ
నిడమనూరు, జూన్ 11 : మండల కేంద్రంలోని కిరాణా దుకాణాల్లో శనివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. బాధితుల కథనం మేరకు మండల కేంద్రంలోని ప్రధాన రహదారి వెంట గల మిట్టపల్లి భిక్షమయ్య, �
సంఘాలు ఏర్పాటు చేసుకుంటున్న కౌలు రైతులు పెరిగిన పెట్టుబడి నేపథ్యంలో కౌలు తగ్గింపు నిబంధన అతిక్రమిస్తే జరిమానా విధించాలని నిర్ణయం హుజూర్నగర్ రూరల్, జూన్ 10 ;యేటా వ్యవసాయంలో కౌలు రైతులు ఆర్థికంగా నష్ట
తమకు చెందాల్సిన భూమిని ఓ వ్యక్తి అక్రమంగా పట్టా చేయించుకున్నాడని ఆందోళన ఎనిమిది గంటలకుపైగా హైటెన్షన్ శాలిగౌరారంలో ఘటన శాలిగౌరారం,జూన్ 11: నమ్మిన పాపానికి నట్టేట ముంచారని, తమకు చెందాల్సిన భూమిని తానే ప�
రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ బొడ్రాయిబజార్, జూన్ 11 : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో గ్రామాలు, మున్సిపాలిటీలు అభివృద్ధి చెందుతున్నాయని రాజ్యసభ సభ్యుడు బడ�
నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ హాలియా, జూన్ 11 : పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం లాంటిదని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. హాలియా �
సుందర వనాల్లా మారుతున్న పల్లెలు అధికారులు, ప్రజలు బాధ్యతగా ముందుకు సాగాలి గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి పల్లెలు దేశానికి పట్ట�
రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాపన్న గౌడ్ జయంత్యుత్సవాల కరపత్రం ఆవిష్కరణ ఉస్మానియా యూనివర్సిటీ, జూన్10 : రాష్ట్రంలో గౌడ్లు ఐక్యంగా ఉండి హక్కులు సాధించుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత
దర్వేశిపురంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు ధ్వజస్తంభం ప్రతిష్ఠ భారీగా తరలివచ్చిన భక్తులు. కగనల్, జూన్ 10 : కనగల్ మండలంలోని దర్వేశిపురం రేణుకా ఎల్లమ్మ ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. రెండో రోజు ధ్వ�