గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులపై సంతృప్తి మునుగోడు, జూన్ 10 : మండలంలోని జక్కలివారిగూడెంలో స్వచ్ఛభారత్ మిషన్ (ఎస్బీఎం) బృందం శుక్రవారం పర్యటించింది. ఈ సందర్భంగా స్వచ్ఛభారత్ మిషన్లో భాగంగా గ్రామ�
ఎమ్మెల్యేలు రవీంద్ర కుమార్, భూపాల్రెడ్డి పలు ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చందంపేట, జూన్ 10: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికే ప్రభుత్వం మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని చేపట్టిందని టీఆర్�
ప్రేమించి పెండ్లి చేసుకున్న భర్త రోడ్డు ప్రమాదంలో మృతి రెండు వారాల క్రితమే కెనడా నుంచి వచ్చి పెండ్లి రెండ్రోజుల్లో తిరిగి వెళ్లాల్సి ఉండగా ఘోరం పృథ్వీని బలిగొన్న బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం దారి మళ్లిం
తగ్గని ఎండ తీవ్రత.. ఉక్కపోతతో అల్లాడుతున్న జనం వానల కోసం రైతన్న ఎదురుచూపు మెట్ట ప్రాంతాల్లో దుక్కులు సిద్ధం బోర్లు, బావుల కింద నారుమడులకు సన్నాహాలు గతేడాది ఈపాటికే సాగు ప్రారంభం విత్తనాలు, ఎరువుల సరఫరాక�
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. అన్ని స్థాయిల్లోని ప్రజాప్రతినిధులతోపాటు అధికారులు సైతం భాగస్వాములు అవుతుండడంతో ఎక్కడ చూసినా సందడి కన
సకల ప్రాణకోటికి జీవనాధారం నీరు. మన చుట్టూ ఉన్న నీటి వనరులను ఎలా సద్వినియోగం చేసుకుంటున్నామన్నది మానవ మనుగడలో కీలకమైన అంశం. వర్షపాతం ఏ ప్రాంతంలో ఎలా ఉంది,
కాలం మారింది. పల్లెలు -పట్టణాలకు అంతరం తగ్గుతున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిస్థితులు అనుకూలించి భూములకు డిమాండ్ పెరిగింది. పల్లె ప్రజల ఆర్థిక స్థ్థితి మెరుగు పడడంతో గ్రామాల్లోనే పట్టణ వాతా�
వ్యవసాయంపై ఆధారపడే రైతుల సంఖ్యతోపాటు సాగు ఖర్చులు కూడా నానాటికీ పెరుగుతున్నాయి. దాంతో సాగు అంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. పెట్టుబడిని తగ్గించుకుంటూ రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం �
వార్డుల్లో పారిశుధ్య సమస్యల తలెత్తకుండా చూడాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పంచాయతీ సిబ్బందికి సూచించారు. కట్టంగూర్ అంబేద్కర్నగర్ కాలనీలో బుధవారం ఆయన పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నార�
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్)ను పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్వో జగదీశ్వర్రెడ్డి సూచించారు. నల్లగొండలోని సెయింట్ ఆల్పోన్స్ హైస్కూల్ సమావేశ మందిరంలో బుధవారం జిల్లా వ్యాప్తంగా టెట్ పరీక్ష విధ
ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన ఊరు-మన బడి, బడిబాట కార్యక్రమా లతో పాఠశాలల అభివృద్ధి చెందుతున్నాయని మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన వెంకట్రెడ్డి అన్నారు.
మిర్యాలగూడ పట్టణంలో కొంత మంది స్నేహ సమాఖ్య పేరుతో లక్షల రూపాయలు సేకరించారు. డిపాజిట్ల గడువు ముగిసి నాలుగేండ్లు గడిచినా సభ్యులకు డబ్బులు చెల్లించక పోవడంతో బాధితులు బుధవారం సంస్థ కార్యాలయానికి తాళం వేసి