నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ హాలియా, జూన్ 11 : పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం లాంటిదని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. హాలియా �
సుందర వనాల్లా మారుతున్న పల్లెలు అధికారులు, ప్రజలు బాధ్యతగా ముందుకు సాగాలి గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి పల్లెలు దేశానికి పట్ట�
రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాపన్న గౌడ్ జయంత్యుత్సవాల కరపత్రం ఆవిష్కరణ ఉస్మానియా యూనివర్సిటీ, జూన్10 : రాష్ట్రంలో గౌడ్లు ఐక్యంగా ఉండి హక్కులు సాధించుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత
దర్వేశిపురంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు ధ్వజస్తంభం ప్రతిష్ఠ భారీగా తరలివచ్చిన భక్తులు. కగనల్, జూన్ 10 : కనగల్ మండలంలోని దర్వేశిపురం రేణుకా ఎల్లమ్మ ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. రెండో రోజు ధ్వ�
వారి కదలికలపైఅనుక్షణం కన్నేయాల్సిందే.. ప్రవర్తన, మాటతీరు,రాకపోకలు గమనించాలి ఏకాంతంగా వదిలేయడం మొదటికే మోసం డబ్బే కాదు.. మంచి విలువలు నేర్పించాలి కుటుంబ బాంధవ్యాలు పెంచే కృషి చేయాలి మందు, డ్రగ్స్, ఇతర వ్య
రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ బొడ్రాయిబజార్, జూన్ 10 : రాష్ట్రంలోని పట్టణాలు, పల్లెల సమగ్రాభివృద్ధికి సీఎం కేసీఆర్ పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాలను అమలు చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు బడుగుల ల�
గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులపై సంతృప్తి మునుగోడు, జూన్ 10 : మండలంలోని జక్కలివారిగూడెంలో స్వచ్ఛభారత్ మిషన్ (ఎస్బీఎం) బృందం శుక్రవారం పర్యటించింది. ఈ సందర్భంగా స్వచ్ఛభారత్ మిషన్లో భాగంగా గ్రామ�
ఎమ్మెల్యేలు రవీంద్ర కుమార్, భూపాల్రెడ్డి పలు ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చందంపేట, జూన్ 10: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికే ప్రభుత్వం మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని చేపట్టిందని టీఆర్�
ప్రేమించి పెండ్లి చేసుకున్న భర్త రోడ్డు ప్రమాదంలో మృతి రెండు వారాల క్రితమే కెనడా నుంచి వచ్చి పెండ్లి రెండ్రోజుల్లో తిరిగి వెళ్లాల్సి ఉండగా ఘోరం పృథ్వీని బలిగొన్న బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం దారి మళ్లిం
తగ్గని ఎండ తీవ్రత.. ఉక్కపోతతో అల్లాడుతున్న జనం వానల కోసం రైతన్న ఎదురుచూపు మెట్ట ప్రాంతాల్లో దుక్కులు సిద్ధం బోర్లు, బావుల కింద నారుమడులకు సన్నాహాలు గతేడాది ఈపాటికే సాగు ప్రారంభం విత్తనాలు, ఎరువుల సరఫరాక�
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. అన్ని స్థాయిల్లోని ప్రజాప్రతినిధులతోపాటు అధికారులు సైతం భాగస్వాములు అవుతుండడంతో ఎక్కడ చూసినా సందడి కన
సకల ప్రాణకోటికి జీవనాధారం నీరు. మన చుట్టూ ఉన్న నీటి వనరులను ఎలా సద్వినియోగం చేసుకుంటున్నామన్నది మానవ మనుగడలో కీలకమైన అంశం. వర్షపాతం ఏ ప్రాంతంలో ఎలా ఉంది,
కాలం మారింది. పల్లెలు -పట్టణాలకు అంతరం తగ్గుతున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిస్థితులు అనుకూలించి భూములకు డిమాండ్ పెరిగింది. పల్లె ప్రజల ఆర్థిక స్థ్థితి మెరుగు పడడంతో గ్రామాల్లోనే పట్టణ వాతా�
వ్యవసాయంపై ఆధారపడే రైతుల సంఖ్యతోపాటు సాగు ఖర్చులు కూడా నానాటికీ పెరుగుతున్నాయి. దాంతో సాగు అంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. పెట్టుబడిని తగ్గించుకుంటూ రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం �