పుష్పాల పరపరాగ సంపర్కంలో వీటి పాత్ర కీలకం పంటల చీడ, పీడల నియంత్రణలో సహకారం పక్షులు పర్యావరణ వ్యవస్థలో ముఖ్యమైన వి. తెగుళ్లను నియంత్రించడంలో, పరపరాగ సంపర్కులుగా, చీడపురుగులను నివారిం చడంలో ఇవి కీలకపాత్ర �
కోటిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిద్దాం గులాబీ కంచు కోటగా ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల బలోపేతం సీఎం కేసీఆర్తోనే సాధ్యం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి నల్లగొండ, మునుగోడు శ్రేణులతో సన్నాహ�
ఆరోగ్యవంతమైన నేలలతోనే జీవ వైవిధ్యం భూమిని సంరక్షిస్తేనే సుస్థిర దిగుబడికి అవకాశం పంటకు రక్షణగా పక్షులు, మిత్ర పురుగులు అశాస్త్రీయ పద్ధతులతో భూమి నిస్సారం.. రైతు నేస్తాలు దూరంనేడు ప్రపంచ మృత్తికా దినోత�
పంటల సాగు అంచనాలు రూపొందించాలి గురుకుల సీట్లు అమ్ముకుంటే ఉపేక్షించేది లేదు జడ్పీ స్థాయీ సంఘం సమావేశాల్లో చైర్మన్ బండా నల్లగొండ, డిసెంబర్ 4 : ఐకేపీ కేంద్రాల్లోనూ సన్నధాన్యం కొనుగోలు చేస్తున్నందున రైతు�
మండలి స్థానిక సంస్థల ఎన్నికపై టీఆర్ఎస్ దృష్టి అత్యధిక మెజారిటీనే లక్ష్యంగా వ్యూహాలు ఓటర్లతో మంత్రి జగదీశ్రెడ్డి ప్రత్యేకంగా భేటీ ఒకే రోజూ ఐదు నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు ఓటింగ్ ప్రక్రియపైన
ఒమిక్రాన్ నేపథ్యంలో మరోసారి ముప్పు రెండు డోసులు తీసుకుంటేనే సేఫ్ అంటున్న నిపుణులు బహిరంగ ప్రదేశాల్లో కొవిడ్ సర్టిఫికెట్ తప్పనిసరి చేసే అవకాశం గడువు ముగిసినా కొవిడ్ టీకా తీసుకోని వైనం ఉమ్మడి జిల్�
ఢిల్లీ పెద్దలదో మాట.. బీజేపీ గల్లీ లీడర్లదో బాట సాగులో వైవిధ్యం అవసరమన్న కేంద్రం వరి పండించాలంటున్న బీజేపీ నేతలు పొంతనలేని ప్రకటనలపై మండిపడుతున్న రైతులు బాధ్యత మరిచి.. భరోసాను విడిచి.. రైతు జీవితంతో రాజకీ
30గుంటల్లో 11రకాల కూరగాయలు సాగు కట్టంగూర్, డిసెంబర్ 1 : పంట మార్పిడితోనే ఫాయిదా ఉంటుందంటున్నాడు.. కట్టంగూరు మండలం బొల్లెపల్లి గ్రామానికి చెందిన యువ రైతు నర్సింగ్ రమేశ్. ఏటా ఒకే రకమైన పంటల సాగుతో నష్టాల బా
మంత్రి జగదీష్రెడ్డి | దివంగత శాసనసభ్యులు నోముల నరసింహ్మయ్య, గుండెబోయిన రామూర్తి యాదవ్ ప్రజల గొంతుకులై నిలిచారని విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.
నీలగిరి, రామన్నపేట, నవంబర్ 30 : వైద్య, ఆరోగ్య శాఖ, ఎయిడ్స్ నియంత్రణ అధికారుల సమష్టి కృషి, ప్రజల్లో అవగాహన కల్పించడం వల్ల జిల్లాలో ఎయిడ్స్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. ఏటా సగటున వెయ్యి కేసులు నమోదవుతుండగా �
ఎమ్మెల్యే నోముల భగత్తిరుమలగిరి (సాగర్) : ముఖ్యమంత్రి సహాయ నిధితో నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతున్నదని ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. మండలంలోని జాల్తండా, నెల్లికల్, చిల్కాపురం, నాయకునితం
డీఎస్పీ వెంకటేశ్వర్రెడ్డినల్లగొండ రూరల్, నవంబర్ 30 : ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేయడం హర్షణీయమని నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. ఆర్టీసీ, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నల్లగొం�