నందికొండ, నవంబర్ 29 : నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలానికి లాంచీ ప్రయాణానికి తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఉన్నతాధికారులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సోమవారం ప్రారంభమైంది. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కర్�
బీపీ, షుగర్ పేషెంట్లకు ఊరటరేపటి నుంచి కమ్యూనల్ డిసీజెస్ కిట్ల పంపిణీముందుగా 80ఏండ్ల పైబడిన వారికి..నడి వయస్సు వారికి సబ్ సెంటర్లలో అందజేతఉమ్మడి జిల్లాలో 2,15,860 మందికి ప్రయోజనంనీలగిరి, నవంబర్ 29 : ప్రజారో�
పలువురి ప్రశంసలు అందుకున్న రమావత్ కోటేశ్వర్ వచ్చే నెల 2, 3 తేదీల్లో ముంబయిలో జరిగే ట్రై సిరీస్కు ఎంపిక ఆర్థిక ఇబ్బందులతో ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు అతడికి పుట్టుక నుంచే పోలియో రావడంతో కుడి కాలు పడిపోయి
ఒకప్పుడు గుడిసెలు.. నేడు భవంతులు పట్టణాన్ని తలపిస్తున్న గిరిజన తండా పల్లె ప్రగతితో గ్రామంలో మౌలిక వసతులు రాజాపేట, నవంబర్ 28 : ఒకప్పుడు పూరి గుడిసెలతో దర్శనమిచ్చే ఆ మారుమూల తండా.. నేడు పెద్ద పెద్ద బిల్డింగు�
వారాంతంలో రెండ్రోజుల పర్యటన ప్రకృతి అందాల మధ్య లాంచీ ప్రయాణం ఏర్పాట్లు చేసిన తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ నందికొండ, నవంబర్ 28 : ప్రకృతి ప్రేమికులకు మధురానుభూతి మిగిల్చే నాగార్జునసాగర్లో లాంచీ ప్రయా
మిర్యాలగూడ టౌన్, నవంబర్ 28 : కరోనా నేర్పిన గుణపాఠంతో ప్రస్తుతం అనేకమంది బయటకు వెళ్లకుండా తమకు అవసరమైన కూరగాయలు, ఆకుకూరలను ఇంట్లోనే పండిస్తున్నారు. తమకున్న వసతిని బట్టి ఇంటి పెరట్లో, డాబాపై సేంద్రియ పద్ధ�
డిండి ప్రాజెక్టు నుంచి కుంటల్లోకి వరద చందంపేట, నవంబర్ 28 : గత పది రోజుల నుంచి కురిసిన వర్షాలతో మండలంలోని కుంటలు, చెరువులు పూర్తిస్థాయిలో జలకళను సంతరించుకున్నాయి. భారీ వర్షాలకు డిండి ప్రాజెక్టు నిండటంతో ర�
ఆత్మకూర్(ఎస్)/చివ్వెంల, నవంబర్ 28 : ప్రతి ఒక్కరూ భక్తిభావాన్ని పెంపొందించుకోవాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. కార్తిక మాసం పురస్కరించుకొని ఆదివారం ఆత్మకూర్(ఎస్)మండలంలోని ప�
మిర్యాలగూడ :కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన స్వచ్ఛభారత్ మిషన్ గ్రామాల్లో అమలవుతున్న పారిశుద్యంపై పౌరుల అభిప్రాయాలను ఆన్లైన్లో నమోదు చేసేందుకు స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్-2021సర్వేను
వినూత్న ఆవిష్కరణలకు రూపమిచ్చిన విద్యార్థులు చుట్టూ ఉన్న సమస్యలకు పరిష్కార మార్గాలు ఇన్స్పైర్ మానక్ రాష్ట్రస్థాయికి జిల్లా నుంచి 9 ఆవిష్కరణలు అందరూ ప్రభుత్వ పాఠశాలల పిల్లలే.. వెన్నుతట్టి ప్రోత్సహిస�
స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల పోటీలో వీరే.. ప్రధాన అభ్యర్థిగా టీఆర్ఎస్కు చెందిన ఎంసీ కోటిరెడ్డి మిగిలిన ఆరుగురు స్వతంత్రులే.. వచ్చే నెల 10న పోలింగ్.. 14న కౌంటింగ్ ఎన్నికల ఏర్పాట్లపై అధికారుల దృష్టి ఉమ్మడి న�
ప్రస్తుతం పూత దశ.. పొంచి ఉన్న తెగుళ్లు రైతులు అప్రమత్తంగా ఉంటే నష్ట నివారణ ఉమ్మడి జిల్లాలో ఆరుతడి పంటల సాగు జోరందుకున్నది. ప్రధానంగా వేరుశనగ, కంది సాగు గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం కంది చేలు పూత దశలో ఉన్న�