80 దర్గాల నమూనా సమాధుల నిర్మాణం దామరచర్ల, డిసెంబర్ 8 : మండలంలోని మారుమూల ప్రాంతమైన పడమటి తండా దర్గాల సమాహారంగా నిలుస్తున్నది. దేశవ్యాప్తంగా సుమారు 80దర్గాలకు సంబంధించిన మోడల్ సమాధులను నిర్మించడం ఈ ప్రదేశ�
సాగుకు ఆసక్తి చూపుతున్న రైతులు తుంగతుర్తి నియోజకవర్గంలో 417 ఎకరాల్లో సాగుకు దరఖాస్తులు తిరుమలగిరి, డిసెంబర్ 6 :వరి ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పడంతో ఇతర పంటలు సాగు చేయాలని రాష్ట్�
స్కూల్స్ ఇన్నోవేషన్ చాలెంజ్కు 537 ఆవిష్కరణలు ఉమ్మడి జిల్లా నుంచి మంచిస్పందన మొదటి స్థానంలో యాదాద్రి సృజనాత్మక ఆవిష్కరణలకు విద్యార్థులు సన్నద్ధం ఇంక్విలాబ్ ఫౌండేషన్, రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్, యూన�
తక్కువ పెట్టుబడి అధిక రాబడి ముందు చూపుతో సాగు చేస్తున్న రైతు మల్లారెడ్డి అంతర పంటగా ఉద్యాన పంటల సాగు గతంలో దానిమ్మ, సపోట, జామ, నిమ్మ తోటలతో లాభాలు ఆత్మకూరు(ఎం), డిసెంబర్ 6 : వరి కన్నా ఇతర పంటల సాగే మేలని రాష్ట
నల్లగొండ ప్రతినిధి, డిసెంబర్ 6(నమస్తే తెలంగాణ) : ఈ నెల 10న జరుగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్కు ఏర్పాట్లు పూర్తి కావచ్చాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో మొత్తం 8 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తు�
రసాయన ఎరువుల ధరల పెరుగుదలతో సేంద్రియం వైపునకు.. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సేంద్రియ పద్ధతుల్లో సాగుపై రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. రసాయనిక ఎరువుల వాడకంతో కలుగుతున్న అనర్థాలకు తోడు వాటి ధరలు అమాం�
అవగాహన కల్పిస్తున్న వ్యవసాయాధికారులు నల్లగొండ మండలంలో ఏడు వేదికల నిర్మాణం నల్లగొండ రూరల్, డిసెంబర్ 6 : రైతులందరూ ఒక్కచోట కూర్చొని పంటల సాగు, ఇతర అంశాలపై చర్చించుకునేందుకు వీలుగా ప్రభుత్వం రైతు వేదికలన
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో టీఆర్ఎస్ది ఏక పక్ష విజయమే..ఓటమిని అంగీకరించి అభ్యర్థిని నిలుపని కాంగ్రెస్సంక్షేమ పథకాల లబ్ధితో టీఆర్ఎస్ వైపే ప్రజలువిద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి మిర్యాలగూ
కూరగాయలు, ఆకుకూరల సాగుతో లాభాలు ఆదర్శంగా నిలుస్తున్న మోటకొండూర్ మండలం సికిందర్నగర్కు చెందిన రైతుస్వయంగా అమ్ముకోవడంతో అధిక రాబడి మోటకొండూర్ మండలం రెండెకరాల్లో పత్తిసాగుతో నష్టం స్వయంగా అమ్ముకోవడ�
ఏపుగా పెరిగిన హరితహారం మొక్కలు పచ్చదనం అల్లుకున్న ప్రభుత్వ కళాశాల రోజురోజుకూ తరిగిపోతున్న అడవులను సంరక్షించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నది. అందులో భాగంగా ప్రభ�
ఇప్పటి వరకు 78 వేల బస్తాల సేకరణ 15 రోజుల్లో మరో లక్ష బస్తాలు.. హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు రాజాపేట, డిసెంబర్ 5 : రైతన్న ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యం కొనుగోళ్లు జోరుగా కొనసాగుతున్నాయి. రేణికుంట పీఏస�
బుద్ధ వనం | ఆదిమానవుని అడుగుజాడలకు నెలవైన తెలంగాణలోని నాగార్జునసాగర్ పరిసరాలలో రాతియుగపు ఆనవాళ్లు మరోసారి బయటపడ్డాయని పురావస్తు పరిశోధకులు, బుద్ధవనం బౌద్ధ నిపుణులు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపార�
గ్రామాల్లో స్పెషల్ డ్రైవ్లు ఈ నెలాఖరులోగా పూర్తికి కార్యాచరణ క్షేత్రస్థాయిలోకి వెళ్లి టీకా వేస్తున్న సిబ్బంది అర్హులంతా తీసుకొనేలా చర్యలు హుజూర్నగర్ మండలంలో 95%పూర్తి హుజూర్నగర్టౌన్, డిసెంబర్�