భువనగిరి : కళాశాలల్లో చదువుతున్న విద్యార్థినీ,విద్యార్థులు కరోనా వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని ఇంటర్మీడియట్ నోడల్ ఆఫీసర్ సంజీవ అన్నారు. పట్టణంలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో శనివారం ఏర్పాటు చే�
రామగిరి, డిసెంబర్ 10 : మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్(ఐసీటీ) ఫుట్బాల్ పోటీలు హోరాహోరీగా సాగాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ బోర్డ్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి వరకు జరిగిన
భారీగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోలింగ్ భువనగిరిలో 100 శాతం ఓటింగ్ అతితక్కువగా చౌటుప్పల్లో 85.84% సూర్యాపేటలో ఓటు వేసిన మంత్రి జగదీశ్రెడ్డి నల్లగొండలో ఎమ్మెల్సీ పల్లా, హుజూర్నగర్లో ఎంపీ బడుగుల, భువనగి
ప్రతిభ చాటిన నల్లగొండ జిల్లా విద్యార్థులు ఇప్పటికే సూర్యాపేట, యాదాద్రి నుంచి మరో 18 ఎంపిక‘ఇన్స్పైర్’ అవార్డులకు నల్లగొండ జిల్లా నుంచి 20 ప్రదర్శనలు రామగిరి, డిసెంబర్ 10 : ఇన్స్పైర్ మానక్ అవార్డుల ప్�
డీఏఓ రామారావు నాయక్ అర్వపల్లి/తిరుమలగిరి/చివ్వెంల/నాగారం/నూతనకల్/నడిగూడెం/చిలుకూరు/పాలకీడు/మఠంపల్లి, డిసెంబర్ 10 : రైతులు వరికి బదులు ఆయిల్పామ్ సాగు వైపు దృష్టి సారించాలని డీఏఓ రామారావు నాయక్ సూచిం�
ముక్త్యాల రాజు ఆలోచనలతో ప్రాజెక్టుకు నాంది 1955 డిసెంబర్ 10న శంకుస్థాపన చేసిన ప్రధాని నెహ్రూ బీడు భూములను సస్యశ్యామలం చేసిన కల్పతరువు నందికొండ, డిసెంబర్ 9 : తెలంగాణ, ఆంధ్రా ఉమ్మడి తెలుగు రాష్ర్టాలకు అన్నపూ�
తోటల్లో ఫాం హౌస్ల నిర్మాణం ఆకట్టుకునే విధంగా అన్ని వసతులు కాలక్షేపానికి కొందరు, పని ఒత్తిడి నుంచి విశ్రాంతి కోసం మరికొందరు.. వ్యవసాయ క్షేత్రాల్లో ఫాంహౌస్లు నిర్మించుకుంటున్నారు. ప్రత్యేకించి పట్టణాల
అభ్యర్థి పేరు, ఫొటోకు ఎదురుగా ఉన్న గడిలో ఓటు వేయాలి. గడి మధ్యలోనే స్పష్టంగా ప్రాధాన్యత ఓటు అంకెలు వేయాలి. ప్రతి ఒక్కరూ ‘1’వ ప్రాధాన్యం ఇవ్వాలి. ఆ తర్వాత ఎన్ని ప్రాధాన్యాలు ఇవ్వాలనేది ఓటరు ఇష్టం. ఇంగ్లిష్, �
Tea | మనలో అధిక శాతం మంది రోజు వారీ దినచర్యను వేడి వేడి టీతో ప్రారంభిస్తారు. కొందరికైతే టీ తాగనిదే ఏ పనీ చేయబుద్ధి కాదు. టీ తాగకపోతే ఏదో కోల్పోయినట్లు అనిపిస్తుంది. చాయ్ ప్రియుల ఇష్టాలకు అనుగుణంగా రకరకాల టీల
ఎస్పీ రంగనాధ్ | ఎస్పీ ఏ.వి.రంగనాధ్ అన్నారు. గురువారం జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఇటీవల మరణించిన కేతేపల్లి ఏ.ఎస్.ఐ. సతీమణి లలితకు రెండు లక్షల రూపాయల చేయూత పథకం కింద చెక్కు అందజేశారు.
రేపటి పోలింగ్కు ఏర్పాట్లు చేసిన అధికారులు నేడు పోలింగ్ సామగ్రి పంపిణీ సిబ్బందికి విధుల కేటాయింపు 8 కేంద్రాలు..1271 మంది ఓటర్లు మొత్తం ఓటర్లలో 804 మంది టీఆర్ఎస్ వారే వీరికి అదనంగా ఎక్స్అఫీషియో ఓటర్లు ఏకప�
రైతులను పలుకరిస్తూ.. సమస్యలు తెలుసుకున్న గవర్నర్ తమిళిసై నల్లగొండలో పర్యటించిన సౌందరరాజన్ సంతోషిమాత ఆలయంలో ప్రత్యేక పూజలు పలు ధాన్యం కొనుగోలు కేంద్రాల సందర్శన రైతులతో ముఖాముఖి సంభాషణ సజావుగా కొనుగో�
ఎంజీయూలో ముగిసిన పోటీలు రామగిరి, డిసెంబర్ 8 : మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్స్(ఐసీటీ) వాలీబాల్ పురుషుల, మహిళల పోటీలు బుధవారం హోరాహోరీగా సాగాయి. పురుషుల వ�