ఎమ్మెల్యే నోముల భగత్ | రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు సోమవారం హాలియా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
డిఐజి రంగనాధ్ | మద్యం సేవించి వాహనాలను నడపడం వల్ల అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. జిల్లాలో రోడ్డు ప్రమాదాలలో ఒక వ్యక్తి చనిపోవడం, కనీసం ముగ్గురు గాయలపాలై అంగవైకల్యం చెందుతున్నారని డిఐజి ఏ.వి. రంగ�
పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెంపు అవగాహన కల్పిస్తున్న అంగన్వాడీ టీచర్లు నార్కట్పల్లి డిసెంబర్ 12 : పిల్లలకు పోషకాహారంగా బాలామృతం పనిచేస్తున్నది. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో ఉచితంగా పంపిణీ చేసే ఇది
ఇన్స్పైర్ మానక్ అవార్డుల్లో సత్తా చాటిన ఉమ్మడి జిల్లా విద్యార్థులు రాష్ట్రస్థాయికి 38ప్రాజెక్టుల ఎంపిక సృజనాత్మకతతో వినూత్న ఆవిష్కరణలకు బీజం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే అధికం రామగిరి, డిసెంబర్ 1
కార్పొరేట్కు దీటుగా విద్యాబోధన స్వచ్ఛతలో జిల్లా, రాష్ట్రస్థాయి అవార్డులు అడవిదేవులపల్లి, డిసెంబర్ 12 : అడవిదేవులపల్లి మండలం మొల్కచర్ల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు విద్యనం�
కోదాడటౌన్, డిసెంబర్ 12 : శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారతదేశానికి గుర్తింపు తెచ్చిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చిరస్మరణీయుడని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలోని గాంధీప�
ఎమ్మెల్సీ పోలింగ్ సరళిపై చర్చోపచర్చలు ఫలించిన మంత్రి జగదీశ్రెడ్డి వ్యూహం శక్తివంచన లేకుండా ప్రజాప్రతినిధుల కృషి ఫలితంగా కలిసొచ్చిన విపక్ష ఓటర్లు బొక్కబోర్లాపడ్డ కాంగ్రెస్ పార్టీ అంచనాలకు మించి ట�
పునర్జన్మను ప్రసాదించిన సర్కారు దవాఖాన ఈయన పేరు నగేశ్. నల్లగొండ జిల్లా కురంపల్లి గ్రామం. ఇక్కడి నగేశ్ నవ్వుల వెనుక సర్కారు దవాఖాన సంకల్పం దాగి ఉంది. జీవం జరిగిపోతుందనుకునే క్షణాన.. నల్లగొండ జిల్లా జనరల�
దేవరకొండ:జాతీయ స్ధాయి పుట్బాల్ పోటీలకు ముగ్గురు విద్యార్ధినిలు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ సునిలా తెలిపారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో మహత్మగాంధీ యూనివర్శిటీ పరిధిలో జరిగిన ఇంటర్ కాలేజీ టౌర్నమెంట్ లో ద�
భువనగిరి: త్రివిధదళాధిపతి బిపిన్ రావత్తోపాటు, వీర మరణం పొందిన జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ హిందూవాహిని పట్టణ శాఖ ఆధ్వర్యంలో జాగృతి కళాశాల విద్యార్థులతో కలిసి శనివారం బాబాజగ్జీవన్రామ్ చౌరస్తా
భువనగిరి : కళాశాలల్లో చదువుతున్న విద్యార్థినీ,విద్యార్థులు కరోనా వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని ఇంటర్మీడియట్ నోడల్ ఆఫీసర్ సంజీవ అన్నారు. పట్టణంలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో శనివారం ఏర్పాటు చే�
రామగిరి, డిసెంబర్ 10 : మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్(ఐసీటీ) ఫుట్బాల్ పోటీలు హోరాహోరీగా సాగాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ బోర్డ్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి వరకు జరిగిన
భారీగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోలింగ్ భువనగిరిలో 100 శాతం ఓటింగ్ అతితక్కువగా చౌటుప్పల్లో 85.84% సూర్యాపేటలో ఓటు వేసిన మంత్రి జగదీశ్రెడ్డి నల్లగొండలో ఎమ్మెల్సీ పల్లా, హుజూర్నగర్లో ఎంపీ బడుగుల, భువనగి