రీజినల్ రింగ్రోడ్డుతో మారనున్న రూపురేఖలు భూసేకరణకు సూచనప్రాయంగా మార్గదర్శకాలు!తొలి దశకు సిద్ధమవుతున్న అధికారులుచౌటుప్పల్, డిసెంబర్ 14 ;చౌటుప్పల్.. ఇప్పుడీ పేరు రాష్ట్రవ్యాప్తంగా పేరు ప్రముఖంగా వి
నీలగిరి, డిసెంబర్ 14 : ఎమ్మెల్సీ ఎన్నికల్లో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పన్నిన వ్యూహం ఫలించిందని, తన ఓటమికి ప్రధాన కారణం ఆయనేనని ఆలేరు మాజీ ఎమ్మెల్యే, స్వతంత్ర అభ్యర్థి కుడుదుల నగేశ్ ఆరోపించ
భువనగిరి : గ్రామాల్లోని ప్రజా సమస్యలు తీర్చడంకోసమే మీ ముందుకొస్తున్నానని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. పల్లె పర్యవేక్షణలో భాగంగా ఉదయం 8 గంటలకు మండలంలోని చీమలకొండూర్, ముస్త్యాలపల్లి గ్రామాలలో మ�
నల్లగొండ మహిళా ప్రాంగణంలో ఏర్పాట్లు పూర్తిఉదయం 8 గంటలకు ప్రారంభం4 టేబుళ్లు… ఒక్కటే రౌండ్లో లెక్కింపుఉదయం 11 గంటల వరకు తుది ఫలితంవిజయంపై సంపూర్ణ విశ్వాసంతో టీఆర్ఎస్నల్లగొండ ప్రతినిధి, డిసెంబర్ 13 (నమస్
ఆర్థిక భరోసా అందుకుంటున్న అంగన్వాడీలుడిసెంబర్ జీతంలో పెరిగిన పీఆర్సీ కూడా..ఉమ్మడి జిల్లాలో 8,005 మందికి లబ్ధిజీఓ విడుదలపై హర్షాతిరేకాలు నీలగిరి, డిసెంబర్ 13 : సమస్యల పరిష్కారానికి పోరాడితే గుర్రాలతో తొక�
ఎమ్మెల్యే నోముల భగత్హాలియా, డిసెంబర్ 13 : రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. మంగళవారం హాలియాలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేక
దేవరకొండ, డిసెంబర్ 13 : ముఖ్యమంత్రి సహాయ నిధితో పేదలకు ఆర్థిక భరోసా లభిస్తుందని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. దేవరకొండ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలో 97 మంది లబ్ధిదారులకు రూ.45 లక్
రామగిరి, డిసెంబర్ 13 : నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలకు అటానమస్ హోదా (స్వయం ప్రతిపత్తి)ను పెంచుతూ సోమవారం యూజీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే అటానమస్ హోదా కొనసాగుతుండగా దాని కాల పరిమితిని 20
యాదాద్రి, డిసెంబర్ 13: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో సంప్రదాయ పూజలు సోమవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున సప్రభాత సేవతో స్వామిని మేల్కొల్పి పట్టువస్ర్తాలు, వివిధ రకాల పూలతో అలంకరి�
ఎమ్మెల్యే నోముల భగత్ | రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు సోమవారం హాలియా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
డిఐజి రంగనాధ్ | మద్యం సేవించి వాహనాలను నడపడం వల్ల అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. జిల్లాలో రోడ్డు ప్రమాదాలలో ఒక వ్యక్తి చనిపోవడం, కనీసం ముగ్గురు గాయలపాలై అంగవైకల్యం చెందుతున్నారని డిఐజి ఏ.వి. రంగ�
పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెంపు అవగాహన కల్పిస్తున్న అంగన్వాడీ టీచర్లు నార్కట్పల్లి డిసెంబర్ 12 : పిల్లలకు పోషకాహారంగా బాలామృతం పనిచేస్తున్నది. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో ఉచితంగా పంపిణీ చేసే ఇది
ఇన్స్పైర్ మానక్ అవార్డుల్లో సత్తా చాటిన ఉమ్మడి జిల్లా విద్యార్థులు రాష్ట్రస్థాయికి 38ప్రాజెక్టుల ఎంపిక సృజనాత్మకతతో వినూత్న ఆవిష్కరణలకు బీజం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే అధికం రామగిరి, డిసెంబర్ 1
కార్పొరేట్కు దీటుగా విద్యాబోధన స్వచ్ఛతలో జిల్లా, రాష్ట్రస్థాయి అవార్డులు అడవిదేవులపల్లి, డిసెంబర్ 12 : అడవిదేవులపల్లి మండలం మొల్కచర్ల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు విద్యనం�