విషతుల్యమవుతున్న నిత్యావసర వస్తువులు, ఆహార పదార్థాలుఆకర్షణీయత కోసం విచ్చలవిడిగా రసాయనాల వాడకం రంగు రంగుల కవర్లలో ప్యాకింగ్ హోటళ్లు, కిరాణా దుకాణాలు, షాపింగ్ మాల్స్లోనూఇదే తీరు కల్తీ పదార్థాలతో అనా�
తొలిసారిగా బీర, టమాట సాగు యాదగిరిగుట్ట మండలంలో ముందుకొస్తున్న రైతులు వరి కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం కొర్రీలు పెడుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు రైతులు వరికి బదులు ఇతర పంటల సాగుకు మొగ్గు �
నేటి నిరసనలో రైతులు, కార్యకర్తలంతా పాల్గొనాలి ప్రతి గ్రామంలో చావుడప్పులతోకేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మకుశవయాత్ర చేపట్టాలి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డి మర్రిగూడ, డిసెంబర్ 19 : తెలంగాణ రాష్ట్రంలో జరుగ�
వెల్దేవి గ్రామంలో సర్పంచ్ వినూత్న ఆలోచన సొంత డబ్బుతో లక్కీ డ్రా ద్వారా బహుమతులు అడ్డగూడూరు, డిసెంబర్ 19 : మండలంలోని వెల్దేవి గ్రామ పంచాయతీలో పేరుకుపోయిన ఇంటి పన్ను వసూళ్ల కోసం సర్పంచ్ పిల్లి శ్రీకళాసు�
మానవుడికి మార్గదర్శిగా నిలిచిన పుస్తకాలు కాలం మారినా, యుగాలు గడిచినా తరగని చరిత్ర హైదరాబాద్లో 34వ పుస్తక ప్రదర్శన ప్రారంభం 28 వరకు కొనసాగనున్న ప్రదర్శన మానవ మానసిక వికాసానికి దోహదం పుస్తకం అంటే పురోగమనం.
ఎకరంన్నర విస్తీర్ణంలో సేంద్రియ పద్ధతులతో సాగు కూరగాయలు, ఆకుకూరల సాగుతో నిత్య ఆదాయం ఆదర్శంగా నిలుస్తున్న సిరిపురం రైతు శేషుకుమార్ భూమికి హాని చేయకుండా మేలైన పద్ధతుల్లో సాగు చేపట్టి ఆరోగ్యవంతమైన పంటలన�
టీచర్లకు ఆండ్రాయిడ్ ఫోన్ల అందజేత కొత్త యాప్ నిర్వహణపై కొనసాగుతున్నశిక్షణ జిల్లాలో 901 అంగన్వాడీ కేంద్రాలు ఇక నుంచి అంగన్వాడీ సేవలన్నీ ఆన్లైన్లో అందుబాటులోకి రానున్నాయి. దాంతో అంగన్వాడీ కేంద్రాన
ఐదేండ్లుగా బీర, కాకర సాగు.. 3ఎకరాల్లో లక్ష పెట్టుబడితో రూ.3లక్షల ఆదాయం ఆత్మకూరు(ఎం) మండలం పల్లెర్ల గ్రామ పంచాయతీ పరిధిలోని సిద్ధాపురం గ్రామానికి చెందిన రైతు ఏనుగు మహేందర్రెడ్డి ఐదేండ్లుగా వివిధ రకాల కూరగ�
ఆమె సేవలు అద్వితీయం ‘ఆమె’పాలన అద్వితీయం ఆత్మకూరు(ఎం) మండలంలోని ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. మండల పరిషత్ అధ్యక్షురాలు మొదలుకొని మండల స్థాయి అధికారులంతా మహిళలే. తాసీల్�
సంక్షోభంలోనూ పెట్టుబడి సాయం రైతాంగానికి అండగా సీఎం కేసీఆర్ ఎనిమిదో విడుత పంపిణీకి కసరత్తు పెరిగిన రైతుల సంఖ్య.. కొత్తగా 28,979 మందికి లబ్ధి దరఖాస్తులు స్వీకరిస్తున్న వ్యవసాయ శాఖ కేసీఆర్ ఉన్నంత వరకు రైతు బ
సీనియారిటీ జాబితా ఫైనల్ ఉద్యోగుల కేటాయింపులు సైతం పూర్తి ఆర్డర్స్ ఇవ్వడమే తరువాయి నేటి ఉదయానికి ఉపాధ్యాయులవీ పూర్తి నాలుగు రోజులుగా అవిశ్రాంతంగా కృషి స్వయంగా పర్యవేక్షిస్తున్న కలెక్టర్ పీజే పాటిల
వేములపల్లి : బీజేపీ సర్కారు కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ దేశ ప్రజలను, ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీస్తుందని టీఆర్ఎస్ జిల్లా నాయకులు కట్టా మల్లేష్ గౌడ్ అన్నారు. శనివారం మండల పరిధిలోని శెట్టిపాలెం గ్రామ�
ఉమ్మడి జిల్లాకు రెండు కార్పొరేషన్ చైర్మన్ పదవులుజూలూరికి తెలంగాణ సాహిత్య అకాడమీ..దూదిమెట్లకు గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ప్రత్యేక అభిమానం చాటుకున్న సీఎం కేసీఆర్ కోదాడ రూరల్, డిసెంబర్ 17 :ఉ
తిరుమల తరహాలో పటిష్ట వ్యవస్థ కొత్త బస్టాండ్ వద్ద పోలీస్ స్టేషన్, రెండు చోట్ల అవుట్ పోస్టులు లగేజీ తనిఖీకి సైతం ఆధునిక సాంకేతిక పరికరాలు ప్రతిపాదనలు రూపొందిస్తున్న రాచకొండ కమిషనరేట్ ఉన్నతాధికారుల�
కట్టంగూర్(నకిరేకల్), డిసెంబర్ 17 : అంకితభావంతో పని చేసిన నాయకులకు తప్పకుండా ప్రాధాన్యం ఉంటుందని, సరైన సమయంలో పదవులు వస్తాయని మరోసారి రుజువైంది. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించడమే గాకుండా, టీఆర్ఎస్�