కోదాడటౌన్, డిసెంబర్ 12 : శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారతదేశానికి గుర్తింపు తెచ్చిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చిరస్మరణీయుడని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలోని గాంధీప�
ఎమ్మెల్సీ పోలింగ్ సరళిపై చర్చోపచర్చలు ఫలించిన మంత్రి జగదీశ్రెడ్డి వ్యూహం శక్తివంచన లేకుండా ప్రజాప్రతినిధుల కృషి ఫలితంగా కలిసొచ్చిన విపక్ష ఓటర్లు బొక్కబోర్లాపడ్డ కాంగ్రెస్ పార్టీ అంచనాలకు మించి ట�
పునర్జన్మను ప్రసాదించిన సర్కారు దవాఖాన ఈయన పేరు నగేశ్. నల్లగొండ జిల్లా కురంపల్లి గ్రామం. ఇక్కడి నగేశ్ నవ్వుల వెనుక సర్కారు దవాఖాన సంకల్పం దాగి ఉంది. జీవం జరిగిపోతుందనుకునే క్షణాన.. నల్లగొండ జిల్లా జనరల�
దేవరకొండ:జాతీయ స్ధాయి పుట్బాల్ పోటీలకు ముగ్గురు విద్యార్ధినిలు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ సునిలా తెలిపారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో మహత్మగాంధీ యూనివర్శిటీ పరిధిలో జరిగిన ఇంటర్ కాలేజీ టౌర్నమెంట్ లో ద�
భువనగిరి: త్రివిధదళాధిపతి బిపిన్ రావత్తోపాటు, వీర మరణం పొందిన జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ హిందూవాహిని పట్టణ శాఖ ఆధ్వర్యంలో జాగృతి కళాశాల విద్యార్థులతో కలిసి శనివారం బాబాజగ్జీవన్రామ్ చౌరస్తా
భువనగిరి : కళాశాలల్లో చదువుతున్న విద్యార్థినీ,విద్యార్థులు కరోనా వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని ఇంటర్మీడియట్ నోడల్ ఆఫీసర్ సంజీవ అన్నారు. పట్టణంలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో శనివారం ఏర్పాటు చే�
రామగిరి, డిసెంబర్ 10 : మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్(ఐసీటీ) ఫుట్బాల్ పోటీలు హోరాహోరీగా సాగాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ బోర్డ్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి వరకు జరిగిన
భారీగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోలింగ్ భువనగిరిలో 100 శాతం ఓటింగ్ అతితక్కువగా చౌటుప్పల్లో 85.84% సూర్యాపేటలో ఓటు వేసిన మంత్రి జగదీశ్రెడ్డి నల్లగొండలో ఎమ్మెల్సీ పల్లా, హుజూర్నగర్లో ఎంపీ బడుగుల, భువనగి
ప్రతిభ చాటిన నల్లగొండ జిల్లా విద్యార్థులు ఇప్పటికే సూర్యాపేట, యాదాద్రి నుంచి మరో 18 ఎంపిక‘ఇన్స్పైర్’ అవార్డులకు నల్లగొండ జిల్లా నుంచి 20 ప్రదర్శనలు రామగిరి, డిసెంబర్ 10 : ఇన్స్పైర్ మానక్ అవార్డుల ప్�
డీఏఓ రామారావు నాయక్ అర్వపల్లి/తిరుమలగిరి/చివ్వెంల/నాగారం/నూతనకల్/నడిగూడెం/చిలుకూరు/పాలకీడు/మఠంపల్లి, డిసెంబర్ 10 : రైతులు వరికి బదులు ఆయిల్పామ్ సాగు వైపు దృష్టి సారించాలని డీఏఓ రామారావు నాయక్ సూచిం�
ముక్త్యాల రాజు ఆలోచనలతో ప్రాజెక్టుకు నాంది 1955 డిసెంబర్ 10న శంకుస్థాపన చేసిన ప్రధాని నెహ్రూ బీడు భూములను సస్యశ్యామలం చేసిన కల్పతరువు నందికొండ, డిసెంబర్ 9 : తెలంగాణ, ఆంధ్రా ఉమ్మడి తెలుగు రాష్ర్టాలకు అన్నపూ�