సంక్షోభంలోనూ పెట్టుబడి సాయం రైతాంగానికి అండగా సీఎం కేసీఆర్ ఎనిమిదో విడుత పంపిణీకి కసరత్తు పెరిగిన రైతుల సంఖ్య.. కొత్తగా 28,979 మందికి లబ్ధి దరఖాస్తులు స్వీకరిస్తున్న వ్యవసాయ శాఖ కేసీఆర్ ఉన్నంత వరకు రైతు బ
సీనియారిటీ జాబితా ఫైనల్ ఉద్యోగుల కేటాయింపులు సైతం పూర్తి ఆర్డర్స్ ఇవ్వడమే తరువాయి నేటి ఉదయానికి ఉపాధ్యాయులవీ పూర్తి నాలుగు రోజులుగా అవిశ్రాంతంగా కృషి స్వయంగా పర్యవేక్షిస్తున్న కలెక్టర్ పీజే పాటిల
వేములపల్లి : బీజేపీ సర్కారు కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ దేశ ప్రజలను, ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీస్తుందని టీఆర్ఎస్ జిల్లా నాయకులు కట్టా మల్లేష్ గౌడ్ అన్నారు. శనివారం మండల పరిధిలోని శెట్టిపాలెం గ్రామ�
ఉమ్మడి జిల్లాకు రెండు కార్పొరేషన్ చైర్మన్ పదవులుజూలూరికి తెలంగాణ సాహిత్య అకాడమీ..దూదిమెట్లకు గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ప్రత్యేక అభిమానం చాటుకున్న సీఎం కేసీఆర్ కోదాడ రూరల్, డిసెంబర్ 17 :ఉ
తిరుమల తరహాలో పటిష్ట వ్యవస్థ కొత్త బస్టాండ్ వద్ద పోలీస్ స్టేషన్, రెండు చోట్ల అవుట్ పోస్టులు లగేజీ తనిఖీకి సైతం ఆధునిక సాంకేతిక పరికరాలు ప్రతిపాదనలు రూపొందిస్తున్న రాచకొండ కమిషనరేట్ ఉన్నతాధికారుల�
కట్టంగూర్(నకిరేకల్), డిసెంబర్ 17 : అంకితభావంతో పని చేసిన నాయకులకు తప్పకుండా ప్రాధాన్యం ఉంటుందని, సరైన సమయంలో పదవులు వస్తాయని మరోసారి రుజువైంది. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించడమే గాకుండా, టీఆర్ఎస్�
కేతేపల్లి, డిసెంబర్ 17 : యాసంగి పంట సాగుకు మూసీ కుడి, ఎడమ కాల్వలకు శనివారం నుంచి నీటి విడుదల చేయనున్నారు. నాలుగు విడుతల్లో ఆన్ అండ్ ఆఫ్ విధానంలో నీటి విడుదలకు అధికారులు ప్రణాళిక రూపొందించినట్లు తెలిసిం�
మాల్, డిసెంబర్ 17 : చింతపల్లి మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయ సమీపంలో ఇటీవల జరిగిన వృద్ధుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. డబ్బుల కోసమే నిందితుడు దారుణానికి ఒడిగట్టినట్లు నాంపల్లి సీఐ సత్యం తెలిపారు. తెల�
సిటీబ్యూరో, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నదని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. 21న జర�
మున్సిపల్ అభివృద్ధికి 15 కోట్లు విడుదల ఒక్కొక్క మున్సిపాలిటీకి 5 కోట్లు కేటాయింపు మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి మక్తల్ టౌన్, డిసెంబర్ 16 : నిరంతరం ప్రజా సమస్య ల పరిష్కారానికి కృషి చేస్తాన�
సాగు భూమిపై మమకారం వృద్ధాప్యంలోనూ వ్యవసాయం 90ఏండ్ల వయస్సు.. ముని మనమళ్లతో ఆడుతూ, పాడుతూ గడుపాల్సిన సమయం.. కానీ, ఆ దంపతులకు వ్యవసాయంపై ప్రేమ. మట్టిపై మమకారం. తెల్లవారింది మొదలు మలి సంధ్య దాకా చేను పనుల్లో చురు
మహిళా బాధితులకు అండగా సఖి కేంద్రం దాడులు, వేధింపులపై తక్షణ న్యాయ సేవలు, రక్షణ ఇప్పటి వరకు జిల్లాలో 507 కేసులకు పరిష్కారం టోల్ ఫ్రీ నంబర్ 181 మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన 181 టోల్ ఫ్రీ నంబర్తో బాధితులకు సత్�
కేంద్రం కొర్రీలు పెట్టినా అన్నదాతకు అండగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో 279 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా ఇప్పటికే 1,94,956 మెట్రిక్ టన్నుల సేకరణ రూ.102కోట్ల చెల్లింపులు చ�
దేవరకొండ: కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రవేటీకరణ చేసేందుకు కుట్రపన్నుతుందని బ్యాంక్ ఎంప్లాయిస్ కో-ఆర్డినేషన్ కమిటి సభ్యులు ఎన్వీటీ అన్నారు. గురువారం దేవరకొండ ఎస్బిఐ బ్యాంకు ముందు 9 ట్రే�