మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావుమిర్యాలగూడ, నవంబర్ 10 : కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర �
11, 12 తేదీల్లో జాతీయ సదస్సుఉమ్మడి నల్లగొండ జిల్లా చరిత్రను వెలుగులోకి తెస్తాంవాయిస్ ఆఫ్ తెలంగాణ చైర్మన్ పాండురంగారావుబొడ్రాయిబజార్, నవంబర్ 30 : వేములపల్లి మండలం ఆమనగల్లును రాష్ట్రకూటులు రాజధానిగా చే
నల్లగొండ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్పీఓ, ఏపీఓ, అభ్యర్థులతో వేర్వేరుగా సమావేశం నల్లగొండ, నవంబర్ 30 : డిసెంబర్ 10న నిర్వహించే స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ప్
నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తినార్కట్పల్లి, నవంబర్ 30 : టీఆర్ఎస్ పార్టీ రైతు ప్రభుత్వమని, రైతుల శ్రేయస్సు కోరే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరేనని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మంగళవారం పట్ట
ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ కాంటాలునిబంధనల మేరకు వేగంగా పూర్తికి చర్యలునిరంతర పర్యవేక్షణ, ఆటంకాలపై తక్షణ స్పందనసమన్వయంతో అన్ని విభాగాలు ముందుకు..సాధ్యమైనంత వేగంగా పూర్తికి కసరత్తుసీఎంఆర్ సేకర�
నందికొండ, నవంబర్ 29 : నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలానికి లాంచీ ప్రయాణానికి తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఉన్నతాధికారులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సోమవారం ప్రారంభమైంది. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కర్�
బీపీ, షుగర్ పేషెంట్లకు ఊరటరేపటి నుంచి కమ్యూనల్ డిసీజెస్ కిట్ల పంపిణీముందుగా 80ఏండ్ల పైబడిన వారికి..నడి వయస్సు వారికి సబ్ సెంటర్లలో అందజేతఉమ్మడి జిల్లాలో 2,15,860 మందికి ప్రయోజనంనీలగిరి, నవంబర్ 29 : ప్రజారో�
పలువురి ప్రశంసలు అందుకున్న రమావత్ కోటేశ్వర్ వచ్చే నెల 2, 3 తేదీల్లో ముంబయిలో జరిగే ట్రై సిరీస్కు ఎంపిక ఆర్థిక ఇబ్బందులతో ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు అతడికి పుట్టుక నుంచే పోలియో రావడంతో కుడి కాలు పడిపోయి
ఒకప్పుడు గుడిసెలు.. నేడు భవంతులు పట్టణాన్ని తలపిస్తున్న గిరిజన తండా పల్లె ప్రగతితో గ్రామంలో మౌలిక వసతులు రాజాపేట, నవంబర్ 28 : ఒకప్పుడు పూరి గుడిసెలతో దర్శనమిచ్చే ఆ మారుమూల తండా.. నేడు పెద్ద పెద్ద బిల్డింగు�
వారాంతంలో రెండ్రోజుల పర్యటన ప్రకృతి అందాల మధ్య లాంచీ ప్రయాణం ఏర్పాట్లు చేసిన తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ నందికొండ, నవంబర్ 28 : ప్రకృతి ప్రేమికులకు మధురానుభూతి మిగిల్చే నాగార్జునసాగర్లో లాంచీ ప్రయా
మిర్యాలగూడ టౌన్, నవంబర్ 28 : కరోనా నేర్పిన గుణపాఠంతో ప్రస్తుతం అనేకమంది బయటకు వెళ్లకుండా తమకు అవసరమైన కూరగాయలు, ఆకుకూరలను ఇంట్లోనే పండిస్తున్నారు. తమకున్న వసతిని బట్టి ఇంటి పెరట్లో, డాబాపై సేంద్రియ పద్ధ�
డిండి ప్రాజెక్టు నుంచి కుంటల్లోకి వరద చందంపేట, నవంబర్ 28 : గత పది రోజుల నుంచి కురిసిన వర్షాలతో మండలంలోని కుంటలు, చెరువులు పూర్తిస్థాయిలో జలకళను సంతరించుకున్నాయి. భారీ వర్షాలకు డిండి ప్రాజెక్టు నిండటంతో ర�
ఆత్మకూర్(ఎస్)/చివ్వెంల, నవంబర్ 28 : ప్రతి ఒక్కరూ భక్తిభావాన్ని పెంపొందించుకోవాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. కార్తిక మాసం పురస్కరించుకొని ఆదివారం ఆత్మకూర్(ఎస్)మండలంలోని ప�