మిర్యాలగూడ టౌన్, నవంబర్ 28 : కరోనా నేర్పిన గుణపాఠంతో ప్రస్తుతం అనేకమంది బయటకు వెళ్లకుండా తమకు అవసరమైన కూరగాయలు, ఆకుకూరలను ఇంట్లోనే పండిస్తున్నారు. తమకున్న వసతిని బట్టి ఇంటి పెరట్లో, డాబాపై సేంద్రియ పద్ధ�
డిండి ప్రాజెక్టు నుంచి కుంటల్లోకి వరద చందంపేట, నవంబర్ 28 : గత పది రోజుల నుంచి కురిసిన వర్షాలతో మండలంలోని కుంటలు, చెరువులు పూర్తిస్థాయిలో జలకళను సంతరించుకున్నాయి. భారీ వర్షాలకు డిండి ప్రాజెక్టు నిండటంతో ర�
ఆత్మకూర్(ఎస్)/చివ్వెంల, నవంబర్ 28 : ప్రతి ఒక్కరూ భక్తిభావాన్ని పెంపొందించుకోవాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. కార్తిక మాసం పురస్కరించుకొని ఆదివారం ఆత్మకూర్(ఎస్)మండలంలోని ప�
మిర్యాలగూడ :కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన స్వచ్ఛభారత్ మిషన్ గ్రామాల్లో అమలవుతున్న పారిశుద్యంపై పౌరుల అభిప్రాయాలను ఆన్లైన్లో నమోదు చేసేందుకు స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్-2021సర్వేను
వినూత్న ఆవిష్కరణలకు రూపమిచ్చిన విద్యార్థులు చుట్టూ ఉన్న సమస్యలకు పరిష్కార మార్గాలు ఇన్స్పైర్ మానక్ రాష్ట్రస్థాయికి జిల్లా నుంచి 9 ఆవిష్కరణలు అందరూ ప్రభుత్వ పాఠశాలల పిల్లలే.. వెన్నుతట్టి ప్రోత్సహిస�
స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల పోటీలో వీరే.. ప్రధాన అభ్యర్థిగా టీఆర్ఎస్కు చెందిన ఎంసీ కోటిరెడ్డి మిగిలిన ఆరుగురు స్వతంత్రులే.. వచ్చే నెల 10న పోలింగ్.. 14న కౌంటింగ్ ఎన్నికల ఏర్పాట్లపై అధికారుల దృష్టి ఉమ్మడి న�
ప్రస్తుతం పూత దశ.. పొంచి ఉన్న తెగుళ్లు రైతులు అప్రమత్తంగా ఉంటే నష్ట నివారణ ఉమ్మడి జిల్లాలో ఆరుతడి పంటల సాగు జోరందుకున్నది. ప్రధానంగా వేరుశనగ, కంది సాగు గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం కంది చేలు పూత దశలో ఉన్న�
జిల్లా వ్యాప్తంగా విస్తరిస్తున్నడ్రాగన్ ఫ్రూట్ సాగు డ్రాగన్ ఫ్రూట్ సాగుపై జిల్లా రైతాంగం దృష్టి సారించింది. గతంలో ఈ ప్రాంతానికి పరిచయం లేని ఈ తోటలు జిల్లా నలుమూలలా విస్తరిస్తున్నాయి. భువనగిరి, చౌట�
ముగిసిన పరిశీలన బరిలో టీఆర్ఎస్ అభ్యర్థి కోటిరెడ్డి మరో ఏడుగురు స్వతంత్రులు విత్డ్రాకు రేపటి వరకు గడువు పోలింగ్ ఏర్పాట్లపై అధికారుల దృష్టి నల్లగొండ ప్రతినిధి, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ) : నల్లగొండ స్థ
మన్సూరాబాద్ : గుండె నొప్పితో బాధపడుతున్న ఓ వ్యక్తి దవాఖానలో చికిత్స పొందుతూ కరెంటు వైర్లను నోటిలో పెట్టుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సదరు వ్యక్తి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటన ఎల్బీనగర్ �
గుండాల, నవంబర్ 23 : గ్రామం చిన్నదే కానీ, అభివృద్ధిలో మాత్రం ముందువరుసలో ఉన్నది. అదే.. మండలంలో కొత్తగా ఏర్పడిన పాచిల్ల గ్రామపంచాయతీ. 800 మంది జనాభా, 480 మంది ఓటర్లు ఉన్న గ్రామంలో ప్రజల అవసరాలకు ఉపయోగపడే పనులకు ప్ర�
మూడు సెట్ల నామినేషన్లు దాఖలుమంత్రి జగదీశ్రెడ్డి, ముఖ్య నేతల హాజరుపోటీకి దూరంగా ప్రధాన పార్టీలుస్వతంత్ర అభ్యర్థులుగా బరిలో మరో 10 మందినేడు నామినేషన్ల పరిశీలనఎల్లుండి వరకు ఉపసంహరణకు గడువుపెద్దఎత్తున త�
ప్రతిపక్షాలు నామినేషన్ దాఖలు చేసే పరిస్థితి కూడా లేదుసాగర్ ఉపఎన్నిక హామీలో భాగంగానే కోటిరెడ్డికి అవకాశంటీఆర్ఎస్ శ్రేణులు కలిసికట్టుగా పని చేసి విజయం చేకూర్చాలిరాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటక�
సూర్యాపేట సిటీ, నవంబర్ 23 : సూర్యాపేట జిల్లా సీసీఎస్ పోలీసులు నకిలీ టీ పొడి ముఠా గుట్టును రట్టు చేసి భారీ మొత్తంలో టీ పొడిని సీజ్ చేశారు. సూర్యాపేట జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర