స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల పోటీలో వీరే.. ప్రధాన అభ్యర్థిగా టీఆర్ఎస్కు చెందిన ఎంసీ కోటిరెడ్డి మిగిలిన ఆరుగురు స్వతంత్రులే.. వచ్చే నెల 10న పోలింగ్.. 14న కౌంటింగ్ ఎన్నికల ఏర్పాట్లపై అధికారుల దృష్టి ఉమ్మడి న�
ప్రస్తుతం పూత దశ.. పొంచి ఉన్న తెగుళ్లు రైతులు అప్రమత్తంగా ఉంటే నష్ట నివారణ ఉమ్మడి జిల్లాలో ఆరుతడి పంటల సాగు జోరందుకున్నది. ప్రధానంగా వేరుశనగ, కంది సాగు గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం కంది చేలు పూత దశలో ఉన్న�
జిల్లా వ్యాప్తంగా విస్తరిస్తున్నడ్రాగన్ ఫ్రూట్ సాగు డ్రాగన్ ఫ్రూట్ సాగుపై జిల్లా రైతాంగం దృష్టి సారించింది. గతంలో ఈ ప్రాంతానికి పరిచయం లేని ఈ తోటలు జిల్లా నలుమూలలా విస్తరిస్తున్నాయి. భువనగిరి, చౌట�
ముగిసిన పరిశీలన బరిలో టీఆర్ఎస్ అభ్యర్థి కోటిరెడ్డి మరో ఏడుగురు స్వతంత్రులు విత్డ్రాకు రేపటి వరకు గడువు పోలింగ్ ఏర్పాట్లపై అధికారుల దృష్టి నల్లగొండ ప్రతినిధి, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ) : నల్లగొండ స్థ
మన్సూరాబాద్ : గుండె నొప్పితో బాధపడుతున్న ఓ వ్యక్తి దవాఖానలో చికిత్స పొందుతూ కరెంటు వైర్లను నోటిలో పెట్టుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సదరు వ్యక్తి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటన ఎల్బీనగర్ �
గుండాల, నవంబర్ 23 : గ్రామం చిన్నదే కానీ, అభివృద్ధిలో మాత్రం ముందువరుసలో ఉన్నది. అదే.. మండలంలో కొత్తగా ఏర్పడిన పాచిల్ల గ్రామపంచాయతీ. 800 మంది జనాభా, 480 మంది ఓటర్లు ఉన్న గ్రామంలో ప్రజల అవసరాలకు ఉపయోగపడే పనులకు ప్ర�
మూడు సెట్ల నామినేషన్లు దాఖలుమంత్రి జగదీశ్రెడ్డి, ముఖ్య నేతల హాజరుపోటీకి దూరంగా ప్రధాన పార్టీలుస్వతంత్ర అభ్యర్థులుగా బరిలో మరో 10 మందినేడు నామినేషన్ల పరిశీలనఎల్లుండి వరకు ఉపసంహరణకు గడువుపెద్దఎత్తున త�
ప్రతిపక్షాలు నామినేషన్ దాఖలు చేసే పరిస్థితి కూడా లేదుసాగర్ ఉపఎన్నిక హామీలో భాగంగానే కోటిరెడ్డికి అవకాశంటీఆర్ఎస్ శ్రేణులు కలిసికట్టుగా పని చేసి విజయం చేకూర్చాలిరాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటక�
సూర్యాపేట సిటీ, నవంబర్ 23 : సూర్యాపేట జిల్లా సీసీఎస్ పోలీసులు నకిలీ టీ పొడి ముఠా గుట్టును రట్టు చేసి భారీ మొత్తంలో టీ పొడిని సీజ్ చేశారు. సూర్యాపేట జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర
చదువుకుంటూ ఆటో డ్రైవింగ్ చేస్తున్న విద్యార్థినిఆత్మవిశ్వాసమే ఆలంబనగా ముందుకుశాలిగౌరారం, నవంబర్ 22 : చదువంటే ఆ అమ్మాయికి అమితమైన ఇష్టం. ప్రైమరీ విద్య స్వగ్రామంలో పూర్తి చేసింది. ఈ సమయంలో తండ్రి కాలం చేశ�
సాగర్ జలాలతో పూర్తిస్థాయిలో నిండిన చెరువు2500 ఎకరాలకు సాగు, 68 గ్రామాలకు తాగునీరుపుష్కలంగా మత్స్యసంపద మత్స్యకారులకు ఉపాధి త్రిపురారం, నవంబర్ 22 : త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి గ్రామంలో ఉన్న చెరువు ఉమ్మ
నల్లగొండ, నవంబర్ 22 : యాసంగి సీజన్లో ఉమ్మడి జిల్లాలో రూ.50 కోట్ల పంట రుణాలను రైతులకు ఇవ్వాలని నిర్ణయించనట్లు డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి తెలిపారు. సోమవారం డీసీసీబీ కార్యాలయంలో ఆయన సమావేశ మంద�
ఎమ్మెల్యే కోటాలో ఏకగ్రీవంగా ఎన్నికధ్రువీకరణ పత్రం అందుకున్న సుఖేందర్రెడ్డినల్లగొండ ప్రతినిధి, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ) : శాసన మండలి మాజీ చైర్మన్, సీనియర్ నేత గుత్తా సుఖేందర్రెడ్డి రెండోసారి ఎమ్మె�