సూర్యాపేట టౌన్, నవంబర్ 20 : తెల్ల వారితే శుభకార్యం జరగాల్సిన ఆ ఇంట్లో తీవ్ర విశాదం అలుముకున్నది. అనారోగ్యంతో తండ్రి చనిపోగా తండ్రి మరణాన్ని తట్టుకోలేక కుమారుడు గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. దీంతో ఇద్దరు
‘పుచ్చ సాగులో ఆదాయం బాగున్నది. నీళ్ల అవసరం పెద్దగా ఉండదు. వారానికి ఒక్క తడి ఇస్తే చాలు.. ఎకరాకు 25వేల పెట్టుబడి అయితది. అంతకు రెండింతలు లాభం ఉంటది.. ఎట్లాంటి నష్టమూ ఉండదు.. మార్కెట్ అవసరమే లేదు.. ఎక్కడైనా అమ్మ�
న్యాక్ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు శిక్షణ మఠంపల్లి, నవంబర్ 17 : మహిళలు ఆర్థికంగా ఎదగడంతో పాటు వారి కుటుంబాలకు భరోసా కల్పించేలా నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్స్ట్రక్షన్స్(న్యాక్) సంస్థ్ధ కృషి చేస్తున్నది. 18 న
తమ్మినేని వీరభద్రం | రాష్ట్రంలో బీజేపీని నియత్రించకపోతే భవిష్యత్లో తెలంగాణకు తీవ్ర నష్టం కలుగుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. నల్లగొండలో సీపీఎం జిల్లా 20వ మహాసభలను ఆయన ప్ర�
మండలి స్థానిక పోరుకునోటిఫికేషన్ విడుదల తొలిరోజు నామినేషన్లు నిల్ఈ నెల 23 వరకు చాన్స్ 26న తుది అభ్యర్థుల జాబితా నల్లగొండ ప్రతినిధి, నవంబర్16(నమస్తే తెలంగాణ): ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల శాసనమండ
అధికారికంగా ప్రకటించిన అధినేత కేసీఆర్ నామినేషన్ దాఖలు చేసిన సుఖేందర్రెడ్డి ఏకగ్రీవంతో ఎన్నిక లాంఛనమే నల్లగొండ ప్రతినిధి, నవంబర్16(నమస్తే తెలంగాణ) : జిల్లాలో సీనియర్ నేతగా ఉంటూ కాంగ్రెస్ నుంచి ఎంపీ
మోటకొండూర్, నవంబర్ 16 : సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను ఆయా గ్రామాల టీఆర్ఎస్ నాయకులు మంగళవారం పంపిణీ చేశారు. ఇక్కుర్తి గ్రామానికి చెందిన కానుగు రాజుకు రూ.55వేలు, రాజబోయిన సంతోష్కు రూ. 26వేలు, తేర్యా
జడ్పీ చైర్మన్ బండా | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటనతో పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నాడని జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి అన్నారు. నార్కట్ పల్లి మండల కేంద్రంలో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన
నందికొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నిర్వహణ అంశాలను అధ్యయనం చేయడానికి రెండు రోజుల పాటు నాగార్జునసాగర్లో పర్యటించిన కృష్ణా బోర్డుకు చెందిన 12 మంది బృందం సభ్యుల పర్యటన మంగళవారంతో ముగిసింది. నాగార్జుసాగ�
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చిచ్చు పెట్టేందుకే బీజేపీ కుట్రకొనుగోలు కేంద్రాల్లో నిలదీసిన రైతులపై గూండాయిజమా?రైతాంగంపై బీజేపీ గూండాల దాడి అప్రజాస్వామికంఆరేండ్లుగా ప్రశాంతంగా ధాన్యం కొనుగోలు చేస్తున్నా