చదువుకుంటూ ఆటో డ్రైవింగ్ చేస్తున్న విద్యార్థినిఆత్మవిశ్వాసమే ఆలంబనగా ముందుకుశాలిగౌరారం, నవంబర్ 22 : చదువంటే ఆ అమ్మాయికి అమితమైన ఇష్టం. ప్రైమరీ విద్య స్వగ్రామంలో పూర్తి చేసింది. ఈ సమయంలో తండ్రి కాలం చేశ�
సాగర్ జలాలతో పూర్తిస్థాయిలో నిండిన చెరువు2500 ఎకరాలకు సాగు, 68 గ్రామాలకు తాగునీరుపుష్కలంగా మత్స్యసంపద మత్స్యకారులకు ఉపాధి త్రిపురారం, నవంబర్ 22 : త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి గ్రామంలో ఉన్న చెరువు ఉమ్మ
నల్లగొండ, నవంబర్ 22 : యాసంగి సీజన్లో ఉమ్మడి జిల్లాలో రూ.50 కోట్ల పంట రుణాలను రైతులకు ఇవ్వాలని నిర్ణయించనట్లు డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి తెలిపారు. సోమవారం డీసీసీబీ కార్యాలయంలో ఆయన సమావేశ మంద�
ఎమ్మెల్యే కోటాలో ఏకగ్రీవంగా ఎన్నికధ్రువీకరణ పత్రం అందుకున్న సుఖేందర్రెడ్డినల్లగొండ ప్రతినిధి, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ) : శాసన మండలి మాజీ చైర్మన్, సీనియర్ నేత గుత్తా సుఖేందర్రెడ్డి రెండోసారి ఎమ్మె�
పావనికి అండగా నిలిచిన రవి సోషల్ ఫౌండేషన్, నారాయణమ్మ విద్యాసంస్థలురూ.1.50 లక్ష ఫీజు తిరిగి చెల్లింపు.. అదనంగా రూ.50 వేల సాయంనేడు రూ.25 వేల చొప్పున సాయం చేయనున్న ఎమ్మెల్యే రవీంద్రకుమార్నీలగిరి, నవంబర్ 22 : జేఈఈ�
త్వరలో అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లుచికిత్స, కేరింగ్, పునరావాసమే లక్ష్యంగా వైద్యసేవలుక్యాన్సర్ రోగుల ఆరోగ్యంపై సర్కార్ ప్రత్యేక దృష్టినాణ్యమైన పౌష్టికాహారం అందేలా చర్యలుతగ్గనున్న చికిత్స ఖ
నమస్తే కథనం చూసి ముందుకొచ్చిన దాతలుఫస్ట్ టర్మ్ ఫీజు అందించిన కస్తూరి ఫౌండేషన్రెండో టర్మ్ ఫీజు చెల్లిస్తానని హామీ ఇచ్చిన ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్ఎన్బీఆర్ ఫౌండేషన్తోపాటు సాయానికి మరి�
కోదాడటౌన్, నవంబర్ 21 : చేనేత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. ఆదివారం పట్టణంలో పద్మశాలీ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్త�
నూతనకల్, నవంబర్ 21 : వరి కోతలు జోరుగా సాగుతున్నాయి. కోత కోసిన రైతులు ధాన్యాన్ని వెంటనే కొనుగోలు కేంద్రాలకు తరలించి ఆరబెడుతున్నారు. కానీ విక్రయించే సమయంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇది ఏటా జరుగుతున�
రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్దొరకుంటలో కల్యాణ మండపం నిర్మాణానికి శంకుస్థాపనకోదాడ రూరల్, నవంబర్ 21 : కమ్మ కులస్తులు సమాజసేవలో ముందుండాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఆ�
ఒకప్పుడు వలస బాటలో ఉమ్మడి జిల్లానేడు ఆంధ్రప్రదేశ్ జిల్లాల నుంచి మన దగ్గరికి..ఈ సీజన్లో ఇప్పటికే 5వేల మందికిపైగా రాకప్రస్తుతం పత్తి ఏరే పనులతో ఉపాధిరోజూ 500 నుంచి 700 వరకు కూలిపెరిగిన సాగు విస్తీర్ణంతో పుష�
నల్లగొండ, నవంబర్ 20 : 2019-2021కు సంబంధించిన మద్యం పాలసీ ఈ నెల 30తో ముగియనున్న నేపథ్యంలో 2021-23 కొత్త మద్యం పాలసీలో భాగంగా దరఖాస్తులు స్వీకరించిన ఎక్సైజ్ శాఖ శనివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లక్కీ డ్రా నిర్వహించి ద�