పావనికి అండగా నిలిచిన రవి సోషల్ ఫౌండేషన్, నారాయణమ్మ విద్యాసంస్థలురూ.1.50 లక్ష ఫీజు తిరిగి చెల్లింపు.. అదనంగా రూ.50 వేల సాయంనేడు రూ.25 వేల చొప్పున సాయం చేయనున్న ఎమ్మెల్యే రవీంద్రకుమార్నీలగిరి, నవంబర్ 22 : జేఈఈ�
త్వరలో అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లుచికిత్స, కేరింగ్, పునరావాసమే లక్ష్యంగా వైద్యసేవలుక్యాన్సర్ రోగుల ఆరోగ్యంపై సర్కార్ ప్రత్యేక దృష్టినాణ్యమైన పౌష్టికాహారం అందేలా చర్యలుతగ్గనున్న చికిత్స ఖ
నమస్తే కథనం చూసి ముందుకొచ్చిన దాతలుఫస్ట్ టర్మ్ ఫీజు అందించిన కస్తూరి ఫౌండేషన్రెండో టర్మ్ ఫీజు చెల్లిస్తానని హామీ ఇచ్చిన ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్ఎన్బీఆర్ ఫౌండేషన్తోపాటు సాయానికి మరి�
కోదాడటౌన్, నవంబర్ 21 : చేనేత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. ఆదివారం పట్టణంలో పద్మశాలీ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్త�
నూతనకల్, నవంబర్ 21 : వరి కోతలు జోరుగా సాగుతున్నాయి. కోత కోసిన రైతులు ధాన్యాన్ని వెంటనే కొనుగోలు కేంద్రాలకు తరలించి ఆరబెడుతున్నారు. కానీ విక్రయించే సమయంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇది ఏటా జరుగుతున�
రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్దొరకుంటలో కల్యాణ మండపం నిర్మాణానికి శంకుస్థాపనకోదాడ రూరల్, నవంబర్ 21 : కమ్మ కులస్తులు సమాజసేవలో ముందుండాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఆ�
ఒకప్పుడు వలస బాటలో ఉమ్మడి జిల్లానేడు ఆంధ్రప్రదేశ్ జిల్లాల నుంచి మన దగ్గరికి..ఈ సీజన్లో ఇప్పటికే 5వేల మందికిపైగా రాకప్రస్తుతం పత్తి ఏరే పనులతో ఉపాధిరోజూ 500 నుంచి 700 వరకు కూలిపెరిగిన సాగు విస్తీర్ణంతో పుష�
నల్లగొండ, నవంబర్ 20 : 2019-2021కు సంబంధించిన మద్యం పాలసీ ఈ నెల 30తో ముగియనున్న నేపథ్యంలో 2021-23 కొత్త మద్యం పాలసీలో భాగంగా దరఖాస్తులు స్వీకరించిన ఎక్సైజ్ శాఖ శనివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లక్కీ డ్రా నిర్వహించి ద�
సూర్యాపేట టౌన్, నవంబర్ 20 : తెల్ల వారితే శుభకార్యం జరగాల్సిన ఆ ఇంట్లో తీవ్ర విశాదం అలుముకున్నది. అనారోగ్యంతో తండ్రి చనిపోగా తండ్రి మరణాన్ని తట్టుకోలేక కుమారుడు గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. దీంతో ఇద్దరు
‘పుచ్చ సాగులో ఆదాయం బాగున్నది. నీళ్ల అవసరం పెద్దగా ఉండదు. వారానికి ఒక్క తడి ఇస్తే చాలు.. ఎకరాకు 25వేల పెట్టుబడి అయితది. అంతకు రెండింతలు లాభం ఉంటది.. ఎట్లాంటి నష్టమూ ఉండదు.. మార్కెట్ అవసరమే లేదు.. ఎక్కడైనా అమ్మ�
న్యాక్ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు శిక్షణ మఠంపల్లి, నవంబర్ 17 : మహిళలు ఆర్థికంగా ఎదగడంతో పాటు వారి కుటుంబాలకు భరోసా కల్పించేలా నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్స్ట్రక్షన్స్(న్యాక్) సంస్థ్ధ కృషి చేస్తున్నది. 18 న
తమ్మినేని వీరభద్రం | రాష్ట్రంలో బీజేపీని నియత్రించకపోతే భవిష్యత్లో తెలంగాణకు తీవ్ర నష్టం కలుగుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. నల్లగొండలో సీపీఎం జిల్లా 20వ మహాసభలను ఆయన ప్ర�