ఫలిస్తున్న ప్రత్యామ్నాయం సంప్రదాయ సాగు నుంచి ఆధునికం వైపు అడుగులు పండ్లు, పూల తోటలు, కూరగాయలపై రైతుల దృష్టి డ్రాగన్ ఫ్రూట్, కినోఆరెంజ్,ఆయిల్పామ్పై ఆసక్తి పెరుగుతున్న ఎర్రచందనం, శ్రీగంధం సాగు ఉమ్మడ�
చర్చికి వచ్చే వారిపై విలియమ్స్ కన్ను ఓ మహిళ ఫిర్యాదుతో వెలుగులోకి బాగోతం అరెస్టు సమయానికి గుండెపోటు డ్రామా నీలగిరి, నవంబర్ 9: పెండ్లి చేసుకుంటానని మాయమాటలతో మహిళలను మోసం చేస్తున్న ఓ వ్యక్తిని నల్లగొండ
జనవరి 4తో ముగియనున్న ఎమ్మెల్సీ తేరా పదవీ కాలం 16 నుంచి నామినేషన్లు.. వచ్చే నెల 10న పోలింగ్, 14న కౌంటింగ్ జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్లే ప్రధాన ఓటర్లు ఎక్స్అఫీషియోగా మరో 19 మంది నల్లగొండలో నామినే�
70శాతం మేర ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి ప్రత్యామ్నాయ పంటగా కూరగాయల సాగు మేలంటున్న వ్యవసాయాధికారులు యాసంగిలో మంచి మార్కెటింగ్ 6 రకాల నారు ఉచితంగా అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం రాయితీపై మల్చింగ్, డ్�
వరి పొలాల మధ్యలో ప్రత్యేకం ఆదర్శంగా నిలుస్తున్న గుడుగుంట్లపాలెం రైతులు పాలకవీడు, నవంబర్ 9 : తమ గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల రైతులంతా వరి సాగు చేస్తున్నా ఆ ఇద్దరు రైతులు భిన్నంగా ఆలోచించారు. భూమి కౌలుకు త�
ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ మోత్కూరు, నవంబర్ 9 : కేంద్ర ప్రభుత్వం యాసంగి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయబోమని స్పష్టంగా ప్రకటించిందని, దీంతో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలన�
ఎమ్మెల్యే చిరుమర్తి | దల అభ్యున్నతికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుంది అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేతపల్లి మండలం తుంగతుర్తి గ్రామానికి చె
టీఆర్ఎస్ నేత గోవర్ధన్ | ఇదే సమయంలో గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచారు. మొదట్లో కాంగ్రెస్ నేతగా, తర్వాత టీఆర్ఎస్ నేతగా ఉన్న గోవర్ధన్ మృతికి జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి సంతాపం ప్రకటించారు. నిబద్ధత గల
భర్త అరెస్ట్ | ల్లగొండలో భార్యను మోసం చేసిన కేసులో భర్త విలియమ్స్ను వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రాథమిక విచారణలో విస్తు గొలిపే అంశాలు బయటపడ్డాయి. ఓ చర్చిలో పియానో వాయిస్తూ మహిళలను ట్రాప్ చేస్తున�
మద్యం దుకాణాలు | రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీ ప్రకారం జిల్లాలో రిటైల్ మద్యం దుకాణాలను 2021-23 సంవత్సరానికి ఎస్సీ, ఎస్టీలు, గౌడ కులస్తులకు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ననుసరించి రిజర్వేషన్ మేరకు లాటరీ ద్�
రాజకీయాలకతీతంగా సమస్య పరిష్కారం అఖిలపక్ష సమావేశంలో మంత్రి జగదీశ్రెడ్డి నల్లగొండ, నవంబర్ 7 : పోడు భూముల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నా�
ఉన్నతస్థాయి ఉద్యోగాల్లో ‘రాణి’స్తున్న మహిళలు మండల ఉన్నత స్థాయి అధికారులంతా స్త్రీలే రాజీలేకుండా విధులు నిర్వర్తిస్తున్న అధికారులు సవాళ్లతో కూడుకున్న బాధ్యతలు చేపట్టడడంలో పురుషులకేమీ తీసిపోమంటున్న�
జీవ వైవిధ్యానికి అడ్డా.. బాయిగడ్డ మట్టిమనుషులకు మరువలేని జ్ఞాపకం పచ్చదనం, పశుపక్షాదులకు ఆవాసం ఈత ద్వారా పిల్లలకు ప్రత్యేక అనుబంధం కనుమరుగవుతున్న వ్యవసాయ బాయిగడ్డలు వ్యవసాయ ఆధారిత మన రాష్ట్రంలోని ప్రతి
పాతికేండ్లుగా విభిన్న పంటల సాగు సత్ఫలితాలు సాధిస్తున్న రైతు మధుసూదన్రెడ్డి మునుగోడు, నవంబర్ 6 : పంట మార్పిడి విధానాన్ని నమ్ముకున్న ఓ రైతు పాతికేండ్లుగా సత్ఫలితాలు సాధిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున�