జడ్పీ చైర్మన్ బండా | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటనతో పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నాడని జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి అన్నారు. నార్కట్ పల్లి మండల కేంద్రంలో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన
నందికొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నిర్వహణ అంశాలను అధ్యయనం చేయడానికి రెండు రోజుల పాటు నాగార్జునసాగర్లో పర్యటించిన కృష్ణా బోర్డుకు చెందిన 12 మంది బృందం సభ్యుల పర్యటన మంగళవారంతో ముగిసింది. నాగార్జుసాగ�
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చిచ్చు పెట్టేందుకే బీజేపీ కుట్రకొనుగోలు కేంద్రాల్లో నిలదీసిన రైతులపై గూండాయిజమా?రైతాంగంపై బీజేపీ గూండాల దాడి అప్రజాస్వామికంఆరేండ్లుగా ప్రశాంతంగా ధాన్యం కొనుగోలు చేస్తున్నా
మర్రిగూడ, నవంబర్ 15 : మండల అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఎంపీపీ మెండు మోహన్రెడ్డి సూచించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన �
డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డితిరుమలగిరి/తుంగతుర్తి/నూతనకల్, నవంబర్ 15 : రైతులు సహకార బ్యాంకులను వినియోగించుకోవాలని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి సూచించారు. డిపాజిట్ల సేకరణ మహోత
ఇదీ రైతన్నపై బీజేపీ సర్కారు చిత్తశుద్ధి వ్యవసాయాభివృద్ధి పథకాలకు కేంద్ర ప్రభుత్వం మంగళం పంట పెట్టుబడి నుంచి మార్కెటింగ్ దాకా అండగా రాష్ట్ర ప్రభుత్వం మోదీ ప్రభుత్వం ఎత్తేసిన వ్యవసాయ పథకాలుప్రధాన మంత�
నేల సారవంతం, చీడపీడల నివారణ పురుగుల జీవిత చక్రం ఛేదించబడుతుంది ‘నమస్తే’ ఇంటర్వ్యూలో గడ్డిపల్లి కేవీకే శాస్త్రవేత్త నరేశ్ ఏటా ఒకే రకమైన పంటలను సాగు చేయకుండా పంట మార్పిడి చేయాలని, అలా మార్చితేనే మంచి ఫలి
అవకాశం ఉన్న చోట రైతుల ఆసక్తి మిర్యాలగూడ రూరల్, నవంబర్ 11 : రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఆరుతడి పంటలు సాగు చేసేందుకు సాగర్ ఆయకట్టు రైతులు అడుగులు వేస్తున్నారు. యాసంగి ధాన్యం అమ్ముకు
ఎంపీపీ ఇందిరాసత్యనారాయణరెడ్డి, జడ్పీటీసీ వెంకట్రెడ్డి మోటకొండూర్, నవంబర్ 10 : ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ పైళ్ల ఇందిరాసత్యనారాయణర
ఫలిస్తున్న ప్రత్యామ్నాయం సంప్రదాయ సాగు నుంచి ఆధునికం వైపు అడుగులు పండ్లు, పూల తోటలు, కూరగాయలపై రైతుల దృష్టి డ్రాగన్ ఫ్రూట్, కినోఆరెంజ్,ఆయిల్పామ్పై ఆసక్తి పెరుగుతున్న ఎర్రచందనం, శ్రీగంధం సాగు ఉమ్మడ�
చర్చికి వచ్చే వారిపై విలియమ్స్ కన్ను ఓ మహిళ ఫిర్యాదుతో వెలుగులోకి బాగోతం అరెస్టు సమయానికి గుండెపోటు డ్రామా నీలగిరి, నవంబర్ 9: పెండ్లి చేసుకుంటానని మాయమాటలతో మహిళలను మోసం చేస్తున్న ఓ వ్యక్తిని నల్లగొండ