రాజకీయాలకతీతంగా సమస్య పరిష్కారం అఖిలపక్ష సమావేశంలో మంత్రి జగదీశ్రెడ్డి నల్లగొండ, నవంబర్ 7 : పోడు భూముల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నా�
ఉన్నతస్థాయి ఉద్యోగాల్లో ‘రాణి’స్తున్న మహిళలు మండల ఉన్నత స్థాయి అధికారులంతా స్త్రీలే రాజీలేకుండా విధులు నిర్వర్తిస్తున్న అధికారులు సవాళ్లతో కూడుకున్న బాధ్యతలు చేపట్టడడంలో పురుషులకేమీ తీసిపోమంటున్న�
జీవ వైవిధ్యానికి అడ్డా.. బాయిగడ్డ మట్టిమనుషులకు మరువలేని జ్ఞాపకం పచ్చదనం, పశుపక్షాదులకు ఆవాసం ఈత ద్వారా పిల్లలకు ప్రత్యేక అనుబంధం కనుమరుగవుతున్న వ్యవసాయ బాయిగడ్డలు వ్యవసాయ ఆధారిత మన రాష్ట్రంలోని ప్రతి
పాతికేండ్లుగా విభిన్న పంటల సాగు సత్ఫలితాలు సాధిస్తున్న రైతు మధుసూదన్రెడ్డి మునుగోడు, నవంబర్ 6 : పంట మార్పిడి విధానాన్ని నమ్ముకున్న ఓ రైతు పాతికేండ్లుగా సత్ఫలితాలు సాధిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున�
రియల్ వ్యాపారులే టార్గెట్ సొంతంగా తుపాకులు, బుల్లెట్ల తయారీ ఆదిలోనే ఆట కట్టించిన పోలీసులు నలుగురు మాజీ మావోయిస్టుల అరెస్ట్ మావోయిస్టులుగా లొంగిపోయి జన జీవన స్రవంతిలోకి వచ్చిన ఆ ఐదుగురు కలిశారు. చేస�
2021-22కి కొనసాగిస్తూ గ్రీన్స్నిగల్ ఉమ్మడి జిల్లాలో402మందికి అవకాశం కలెక్టర్ ఆమోదంతో విధుల్లోకి తీసుకోనున్న విద్యాశాఖ విద్యార్థులకు చదువుతో పాటు కళలు, నైపుణ్యాలపై ఆసక్తి పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకు
యాసంగిలో గంటకు రూ.2,500.. ఇప్పుడు 3వేలుడీజిల్ ధరలు పెరగడమే కారణంఉమ్మడి జిల్లా రైతాంగంపై రూ.57కోట్ల అదనపు భారంకేంద్రం తీరుపై మండి పడుతున్న అన్నదాతలుతిరుమలగిరి, నవంబర్ 1 : అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్న డీజిల�
నల్లగొండ ప్రతినిధి, నవంబర్ 5(నమస్తే తెలంగాణ): కొవిడ్ రెండు విడుతలుగా విదిల్చిన విషాదాల నేపథ్యంలో పూర్తి స్థాయిలో నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మూడో విడుత విస్తరించినా తట్టుకుని నిలబడాలంటే అం
నల్లగొండ రూరల్, నవంబర్ 3 : టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. ఎన్డీసీఎంస్ ఆధ్వర్యంలో జీకే అన్నారం, నర్సప్పగూడెం, మేళ్లదుప్పలపల్ల�
మోత్కూరు, నవంబర్ 3 : లారీ టైర్లు ఊడి కింద పడడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని అనాజిపురం గ్రామంలో బుధవారం జరిగింది. అడ్డగూడూరు మండలంలోని బిక్కేరు వాగు నుంచి ఇసుకను లోడు కోసం లారీ మండలంలో�
కంట్రోల్ రూమ్ | వానకాలం దాన్యం కొనుగోళ్ల పై సమస్యలు పరిష్కరించేందుకు జిల్లా కలెక్టరేట్ లోని జిల్లా పౌర సరఫరాల అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ను బుధవారం అదనపు కలెక్టర్ వనమాల చంద్ర శేఖర్ �
డీసీసీబీ సహకారంతో విదేశాలకు గ్రామీణ యువతఉమ్మడి జిల్లాలో ఐదేండ్లలో 210 మందికి రూ.35కోట్లు దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోనే మంజూరు.. రైతు కుటుంబాలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యకు, బంగారు భవితకు తోడ్పా�