మిల్లుల వద్ద ధాన్యానికి దక్కని మద్దతు ధర నష్టపోతున్న సన్నధాన్యం రైతులు మిర్యాలగూడ, అక్టోబరు 31 : ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులను మిల్లర్లు నిలువు దోపిడీ చేస్తున్నారు. ఓ వైపు పెట్టుబడులు పెరగడంతో పాటు
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి ఆదివారం 843.24 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగింది. ప్రాజెక్టు ఒక క్రస్టు గేటు ద్వారా దిగువకు 662.38 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కుడి, ఎడమ కాలువకు 81.46 క్యూసెక్కు�
విజయవంతంగా పది మందికి అపరేషన్లువిలేకరుల సమావేశంలో నిమ్స్ వైద్యులు నీలగిరి: ఉమ్మడి నల్లగొండ జిల్లా వైద్య చరిత్రలో మరో మైలురాయిని జిల్లా ప్రజలకు అందించామని నల్గొండ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్స్(
నందికొండ: నాగార్జునసాగర్ డ్యాం క్రస్ట్ 1 గేటును ఆదివారం 5 అడుగుల మేరకు ఎత్తి 8100 క్యూసెక్కుల నీటిని దిగు వకు విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.0450 టీఎంసీలు) అడుగులకు గాను పూర్తి స్థాయిల
దేవరకొండ: అన్నిదానాల్లో రక్తదానం ఎంతో గొప్పదని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. ఆది వారం స్పోర్ట్స్ భవన్లో స్పోర్ట్స్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్య�
తెల్ల బంగారానికి భలే డిమాండ్ ఉమ్మడి జిల్లాలో గరిష్టంగా క్వింటా పత్తికి రూ.8,100 ఇంటి వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్న వ్యాపారులు జిల్లా పత్తి సాగు(ఎకరాలు) దిగుబడి అంచనా (క్వింటాళ్లు) నల్లగొండ 6.52లక్షలు 45.68లక్ష
డిండి, అక్టోబర్ 30 : మండలంలోని ఎర్రగుంటపల్లి గేట్ వద్ద శనివారం నిర్వహించిన వాహనాల తనిఖీల్లో పోలీసులు 20 కిలోల గంజాయిని పట్టుకున్నారు. మండలంలోని నగరాదుబ్బతండాకు చెందిన శ్రీకాంత్ నాయక్ విశాఖ పట్నం నుంచి
యూజీడీ పనులపై సభ్యుల మధ్య వాగ్వాదం గత పాలకుల నిర్లక్ష్యాన్ని టీఆర్ఎస్పై రుద్దే ప్రయత్నాన్ని అడ్డుకున్న సభ్యులు మున్సిపల్ అద్దె వసూలు, పెండింగ్ బకాయిపై దుమారం నీలగిరి, అక్టోబర్ 30 : నల్లగొండ మున్సిప�
ఎమ్మెల్యే రవీంద్రకుమార్ దేవరకొండరూరల్, అక్టోబర్ 30 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతితో గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకు పోతున్నాయని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అన్నారు. శనివారం
79 శాతానికి పెరిగిన విద్యార్థుల హాజరు జూనియర్, డిగ్రీ కాలేజీల్లోనూ చదువుల సందడి ప్రభుత్వ పాఠశాల్లో పెరిగిన అడ్మిషన్లు ప్రైమరీ స్టూడెంట్స్ మాత్రం ఇంటి దగ్గరే.. ప్రైవేట్లో వెలవెలబోతున్న హాస్టళ్లు, స్కూ
చిట్యాల, అక్టోబర్ 29 : మండల కేంద్రంలో 100కిలోల గంజాయిని పట్టుకున్నట్లు సీఐ శంకర్రెడ్డి తెలిపారు. శుక్రవారం ఎస్ఐ రావుల నాగరాజు పట్టణ శివారులోని రైల్వే స్టేషన్ సమీపంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ఆంధ�
ఎమ్మెల్యే కంచర్ల | ముఖ్యమంత్రి సహయనిధి పపేద ప్రజలకు వరం లాంటిదని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. వివిధ ప్రైవేటు దవాఖానల్లో చికిత్స పొంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న 100 మందికి సీఎంఆర్ఎఫ్�
రాపిడ్ యాక్షన్ ఫోర్స్ | నాగార్జునసాగర్ విజయపురి హిల్ కాలనీ, పైలాన్ కాలనీలో నాగార్జునసాగర్ విజయపురి నార్త్ పోలీస్ ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించింది.
నూరు శాతం వ్యాక్సినేషన్ దిశగా.. నీలగిరి, అక్టోబర్ 28 : కరోనా వైరస్ను అంతం చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రధాన అస్త్రంగా వైద్యా రోగ్యశాఖ యంత్రాంగం ముందుకు సాగుతున్నది. ఇందుకు నల్లగొండ జిల్లాలో నవంబర్ 3న టార�