యూజీడీ పనులపై సభ్యుల మధ్య వాగ్వాదం గత పాలకుల నిర్లక్ష్యాన్ని టీఆర్ఎస్పై రుద్దే ప్రయత్నాన్ని అడ్డుకున్న సభ్యులు మున్సిపల్ అద్దె వసూలు, పెండింగ్ బకాయిపై దుమారం నీలగిరి, అక్టోబర్ 30 : నల్లగొండ మున్సిప�
ఎమ్మెల్యే రవీంద్రకుమార్ దేవరకొండరూరల్, అక్టోబర్ 30 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతితో గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకు పోతున్నాయని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అన్నారు. శనివారం
79 శాతానికి పెరిగిన విద్యార్థుల హాజరు జూనియర్, డిగ్రీ కాలేజీల్లోనూ చదువుల సందడి ప్రభుత్వ పాఠశాల్లో పెరిగిన అడ్మిషన్లు ప్రైమరీ స్టూడెంట్స్ మాత్రం ఇంటి దగ్గరే.. ప్రైవేట్లో వెలవెలబోతున్న హాస్టళ్లు, స్కూ
చిట్యాల, అక్టోబర్ 29 : మండల కేంద్రంలో 100కిలోల గంజాయిని పట్టుకున్నట్లు సీఐ శంకర్రెడ్డి తెలిపారు. శుక్రవారం ఎస్ఐ రావుల నాగరాజు పట్టణ శివారులోని రైల్వే స్టేషన్ సమీపంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ఆంధ�
ఎమ్మెల్యే కంచర్ల | ముఖ్యమంత్రి సహయనిధి పపేద ప్రజలకు వరం లాంటిదని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. వివిధ ప్రైవేటు దవాఖానల్లో చికిత్స పొంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న 100 మందికి సీఎంఆర్ఎఫ్�
రాపిడ్ యాక్షన్ ఫోర్స్ | నాగార్జునసాగర్ విజయపురి హిల్ కాలనీ, పైలాన్ కాలనీలో నాగార్జునసాగర్ విజయపురి నార్త్ పోలీస్ ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించింది.
నూరు శాతం వ్యాక్సినేషన్ దిశగా.. నీలగిరి, అక్టోబర్ 28 : కరోనా వైరస్ను అంతం చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రధాన అస్త్రంగా వైద్యా రోగ్యశాఖ యంత్రాంగం ముందుకు సాగుతున్నది. ఇందుకు నల్లగొండ జిల్లాలో నవంబర్ 3న టార�
ధాన్యం కొనుగోళ్లపై సర్కారు నజర్ కేంద్రాల వద్ద రద్దీ నియంత్రణకు చర్యలు వారంలో రెండ్రోజులు వరి కోతలకు విరామం హార్వెస్టర్ యజమానులకు సూచనలు యాదాద్రి జిల్లా నుంచీ మిర్యాలగూడకు ధాన్యం ఒకేసారి లోడ్లు రావడ�
నందికొండ, అక్టోబర్ 27 : నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఒక క్రస్ట్ గేటును 5 అడుగుల మే రకు ఎత్తి 8,100 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్ పూర్తి నీటి సామర్థ్యం 590 (312. 0450 టీఎంసీలు)అడుగులకు పూర్
నిన్న మొన్నటి వరకు డ్రైవర్లు.. నేడు ఓనర్లుగా మార్చిన ‘దళిత బంధు’ కొత్త జీవితం మొదలుపెట్టేందుకు అడుగులు.. సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో దళితుల ఆత్మగౌరవ రెపరెపలు తొలి విడుతలో పదిమంది లబ్ధిదారులక
నల్లగొండ: పార్టీ కార్యక్రమాలు ఉన్నప్పుడు కార్యకర్తలు సమపాలన పాటించి నిగ్రహంతో ఉన్నప్పుడే సభలు విజయవంత అవుతాయని అందుకు ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేస్తేనే పార్టీ బతుకుద్దనే విషయం గుర్తుంచుకోవాలన�
నల్లగొండ రూరల్: వాన కాలం సీజన్లో వరి వేయవద్దని ప్రభుత్వం చెప్పనందున బాధ్యతతో పూర్తి స్థాయిలో వానకాలం సీజన్ ధాన్యం మొత్తం కోనుగోలు చేస్తామని ,యాసం గి సీజన్లో కేంద్ర ప్రభుత్వం ఒక్క గింజ కూడా కొనే పరిస్థ�
నందికొండ: నాగార్జునసాగర్ డ్యాం ఒక్క క్రస్ట్ గేట్ను 5 అడుగుల మేర ఎత్తి 8100 క్యూసెక్కుల నీటిని దిగువకు విడు దల చేస్తున్నారు. రిజ ర్వాయర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.0450 టీఎంసీలు) అడుగులకు గాను పూర్తి స్థాయి లో నీ�
గుత్తా సుఖేందర్ రెడ్డి | వచ్చేనెల 15న వరంగల్లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న తెలంగాణ విజయగర్జన సభను విజయవంతం చేయాలని శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మిర్యాలగూడ శాసనసభ్యుడు నల