రాపిడ్ యాక్షన్ ఫోర్స్ | నాగార్జునసాగర్ విజయపురి హిల్ కాలనీ, పైలాన్ కాలనీలో నాగార్జునసాగర్ విజయపురి నార్త్ పోలీస్ ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించింది.
నూరు శాతం వ్యాక్సినేషన్ దిశగా.. నీలగిరి, అక్టోబర్ 28 : కరోనా వైరస్ను అంతం చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రధాన అస్త్రంగా వైద్యా రోగ్యశాఖ యంత్రాంగం ముందుకు సాగుతున్నది. ఇందుకు నల్లగొండ జిల్లాలో నవంబర్ 3న టార�
ధాన్యం కొనుగోళ్లపై సర్కారు నజర్ కేంద్రాల వద్ద రద్దీ నియంత్రణకు చర్యలు వారంలో రెండ్రోజులు వరి కోతలకు విరామం హార్వెస్టర్ యజమానులకు సూచనలు యాదాద్రి జిల్లా నుంచీ మిర్యాలగూడకు ధాన్యం ఒకేసారి లోడ్లు రావడ�
నందికొండ, అక్టోబర్ 27 : నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఒక క్రస్ట్ గేటును 5 అడుగుల మే రకు ఎత్తి 8,100 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్ పూర్తి నీటి సామర్థ్యం 590 (312. 0450 టీఎంసీలు)అడుగులకు పూర్
నిన్న మొన్నటి వరకు డ్రైవర్లు.. నేడు ఓనర్లుగా మార్చిన ‘దళిత బంధు’ కొత్త జీవితం మొదలుపెట్టేందుకు అడుగులు.. సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో దళితుల ఆత్మగౌరవ రెపరెపలు తొలి విడుతలో పదిమంది లబ్ధిదారులక
నల్లగొండ: పార్టీ కార్యక్రమాలు ఉన్నప్పుడు కార్యకర్తలు సమపాలన పాటించి నిగ్రహంతో ఉన్నప్పుడే సభలు విజయవంత అవుతాయని అందుకు ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేస్తేనే పార్టీ బతుకుద్దనే విషయం గుర్తుంచుకోవాలన�
నల్లగొండ రూరల్: వాన కాలం సీజన్లో వరి వేయవద్దని ప్రభుత్వం చెప్పనందున బాధ్యతతో పూర్తి స్థాయిలో వానకాలం సీజన్ ధాన్యం మొత్తం కోనుగోలు చేస్తామని ,యాసం గి సీజన్లో కేంద్ర ప్రభుత్వం ఒక్క గింజ కూడా కొనే పరిస్థ�
నందికొండ: నాగార్జునసాగర్ డ్యాం ఒక్క క్రస్ట్ గేట్ను 5 అడుగుల మేర ఎత్తి 8100 క్యూసెక్కుల నీటిని దిగువకు విడు దల చేస్తున్నారు. రిజ ర్వాయర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.0450 టీఎంసీలు) అడుగులకు గాను పూర్తి స్థాయి లో నీ�
గుత్తా సుఖేందర్ రెడ్డి | వచ్చేనెల 15న వరంగల్లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న తెలంగాణ విజయగర్జన సభను విజయవంతం చేయాలని శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మిర్యాలగూడ శాసనసభ్యుడు నల
కొత్తగా నమోదు కాని ఫ్లోరోసిస్ కేసులు జిల్లాలో ఫ్లోరైడ్ ప్రభావిత ఆవాసాలు నిల్ ఉద్యమ నేతగా ఫ్లోరైడ్ బాధితులను చూసి చలించిన కేసీఆర్ ఆనాడే నల్లగొండకు సురక్షిత నీళ్లిస్తా అని శపథం మిషన్ భగీరథకు మునుగ
మఠంపల్లి, అక్టోబర్ 26 : మండలంలోని అల్లీపురం గ్రామంలో ఉన్న రాధికా రైస్మిల్లులో నిల్వ ఉంచిన 278 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని మంగళవారం ఎస్ఐ రవికుమార్, డీటీసీఎస్ అధికారి రాజశేఖర్ పట్టుకున్నారు. ఈ సందర్భం�
వరి సాగు చేసి రైతులు నష్టపోవద్దనే ముందస్తు సూచన కేంద్రం ఒక్క గింజ కూడా కొనే పరిస్థితిలో లేదు ఇప్పటికే రాష్ట్రంలో, కేంద్రంలో ధాన్యం నిల్వలు వానకాలం ఒక్క గింజ లేకుండా కొనుగోలు చేస్తాం అధికారులతో సమీక్షా స
మంత్రి జగదీశ్ రెడ్డి | యాసంగిలో వరి పంట వద్దు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేసేలా రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించాలని మంత్రి జి.జగదీశ్ రెడ్డి అన్నారు.
కనగల్: భక్తుల పాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతున్న దర్వేశిపురం(పర్వతగిరి) రేణుక ఏల్లమ్మ దేవస్ధానం వద్ద మంగళవారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అభిషేకాలు నిర్వహించా�