నందికొండ: నాగార్జునసాగర్ డ్యాం 1 క్రస్ట్ గేట్ ద్వారా 8090 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగా ర్జునసాగర్ రిజర్వాయర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.4050 టీఎంసీలు) అడుగులకు గాను 589.90 (311. 7462 టీఎంసీలు) మేర న�
చందంపేట: హైదరాబాద్లో జరిగిన టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశానికి ఉమ్మడి మండలం నుంచి టీఆర్ఎస్ పార్టీ నాయ కులు భారీగా వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక పాస్ లు అం
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి సోమవారం 1102.92 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగింది. దీంతో ప్రాజెక్టు ఒక గేటు ద్వారా 662.89 క్యూసెక్కులు, కాలువలకు 48.90 క్యూసెక్కులు వెళుతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి
పది రోజుల్లో 6 సార్లు పెట్రోల్, 8 సార్లు డీజిల్ ధరల పెంపు ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఆదివారం లీటరుపెట్రోల్ ధర 111.63 మిర్యాలగూడ, అక్టోబర్ 24 : పెట్రో మంట ఆరడం లేదు. పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకు పెరుగుతుం�
అప్పుడే భారీ బహిరంగసభతో జిల్లాపై చెరగని ముద్ర పార్టీ ప్రజాప్రతినిధుల రాజీనామాలు ఇక్కడి నుంచే జయశంకర్ సార్కు కేసీఆర్తో సహా రాజీనామా పత్రాలు 2014లో సమరభేరి సభకు సూర్యాపేట వేదిక పాదయాత్రలు, బస్సుయాత్రలు
కనగల్: తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేవానికి ఆదర్శంగా నిలిచాయని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని దర్వేశీపురంలో టీఆర్ఎస్ మండల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కా �
నల్లగొండ రూరల్: టీఆర్ఏస్ సర్కార్తోనే రాష్ట్రంలో సామాన్యుడికి సైతం న్యాయం జరుగుతుందని, ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని మళ్లీ టీఆర్ఎస్ పార్టీదే అధికారమని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భ�
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి ఆదివారం 988.39 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగింది. ప్రాజెక్టు ఒక్క గేటు ద్వారా 661.53 క్యూసెక్కులు వెళుతుండగా, కాలువలకు 73.21 క్యూసెక్కులు వెళుతుంది. ప్రాజెక్టు పూర్త�
నాంపల్లి: పార్టీ వ్యతిరేక కార్యాకలపాలకు పాల్పడుతున్న మండలంలోని సుంకిశాల సర్పంచ్ బాషిపాక రాములును, తుంగఫాడ్ గ్రామనికి చెందిన నేతళ్ల కొండల్ను పార్టీ నుంచి బహిష్కరిస్తునట్లు మండల టీఆర్ఎస్ పార్టీ అధ్య�
చండూరు: టీఆర్ఎస్తోనే మునుగోడు నియోజకర్గం సస్యశామలమవుతుందని మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక భవానీ ఫంక్షన్ హాల్లో మండలాధ్యక్షుడు బ�
మిర్యాలగూడ: మిర్యాలగూడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు అన్నారు. ఆదివారం పట్టణంలోని 6వ వార్డు ఇందిరమ్మ కాలనీలో రూ.20 లక్షల నిధులతో నిర్మిస్తు�
రేపు ప్లీనరీకి తరలివెళ్లనున్న ప్రతినిధులు అనంతరం విజయగర్జనపై పూర్తి స్థాయిలో దృష్టి క్యాడర్ను కార్యోన్ముఖులను చేసే పనిలో ఎమ్మెల్యేలు జిల్లా అంతటా గులాబీ పండుగ సందడి తెలంగాణ రాష్ట్ర సమితిలో ద్విదశాబ
మాడ్గులపల్లి: ఈ నెల 25న జరగనున్న టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాన్ని విజయవంతం చేయాలని మిర్యాలగూడ ఎమ్మె ల్యే నల్లమోతు భాస్కర్రావు, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డిలు కోరారు. శనివారం మండల కేంద్రంలో జరిగ
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి శనివారం 1175.36 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగింది. ప్రాజెక్టు ఒక గేటు ద్వారా 661.19 క్యూసెక్కులు వెళుతుండగా, కాలువలకు 97.68 క్యూసెక్కులు వెళుతుంది. ప్రాజెక్టు పూర్తి స