నాంపల్లి: పార్టీ వ్యతిరేక కార్యాకలపాలకు పాల్పడుతున్న మండలంలోని సుంకిశాల సర్పంచ్ బాషిపాక రాములును, తుంగఫాడ్ గ్రామనికి చెందిన నేతళ్ల కొండల్ను పార్టీ నుంచి బహిష్కరిస్తునట్లు మండల టీఆర్ఎస్ పార్టీ అధ్య�
చండూరు: టీఆర్ఎస్తోనే మునుగోడు నియోజకర్గం సస్యశామలమవుతుందని మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక భవానీ ఫంక్షన్ హాల్లో మండలాధ్యక్షుడు బ�
మిర్యాలగూడ: మిర్యాలగూడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు అన్నారు. ఆదివారం పట్టణంలోని 6వ వార్డు ఇందిరమ్మ కాలనీలో రూ.20 లక్షల నిధులతో నిర్మిస్తు�
రేపు ప్లీనరీకి తరలివెళ్లనున్న ప్రతినిధులు అనంతరం విజయగర్జనపై పూర్తి స్థాయిలో దృష్టి క్యాడర్ను కార్యోన్ముఖులను చేసే పనిలో ఎమ్మెల్యేలు జిల్లా అంతటా గులాబీ పండుగ సందడి తెలంగాణ రాష్ట్ర సమితిలో ద్విదశాబ
మాడ్గులపల్లి: ఈ నెల 25న జరగనున్న టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాన్ని విజయవంతం చేయాలని మిర్యాలగూడ ఎమ్మె ల్యే నల్లమోతు భాస్కర్రావు, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డిలు కోరారు. శనివారం మండల కేంద్రంలో జరిగ
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి శనివారం 1175.36 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగింది. ప్రాజెక్టు ఒక గేటు ద్వారా 661.19 క్యూసెక్కులు వెళుతుండగా, కాలువలకు 97.68 క్యూసెక్కులు వెళుతుంది. ప్రాజెక్టు పూర్తి స
రామగిరి: తెలంగాణ ఏర్పాటు తర్వాత ఉన్నత విద్యలో ఎన్నో సంస్కరణలను ప్రభుత్వ ఆదేశాలతో తీసుకువచ్చాం. మారుతున్న కాలానికి అనుగుణంగా యూజీ, ఫీజలలో నూతన కోర్సులను అందుబాటులోకి తెచ్చాం…సీఎం కేసీఆర్ విజన్తో ఏర్పా
నల్లగొండ: సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరమని మాజీ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. వివిధ ఆనారోగ్య కారణాలతో వివిధ ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స చేయించుకున్న 51మంది నిరుపేద కుటుంబాలకు జిల్లా క
నందికొండ: నాగార్జునసాగర్ రిజర్వాయర్కు ఇన్ఫ్లో కొనసాగుతుండడంతో డ్యాం క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. రిజర్వాయర్ కు ఇన్ఫ్లో పెరగడంతో శుక్రవారం రాత్రి 11గంటలకు డ్యాం 2 క్రస్ట్ గేట్లను ఎత్తి ద�
మిర్యాలగూడ: తెలంగాణ విజయగర్జన సభను టీఆర్ఎస్ శ్రేణులు విజయవంతం చేయాలని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు అన్నారు. శనివారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో మిర్యాలగూడ పట్టణ, మండల టీఆర్ఎస్ ముఖ్య నాయ కుల సమ�
స్పీడ్గన్స్ల స్థానంలో ఏర్పాటు పైలెట్ ప్రాజెక్టుగా విజయవాడ-హైదరాబాద్ హైవే ఎంపిక హైవే పొడవునా వాహనాల వేగంపై కెమెరా కన్ను రెండు ప్రాంతాల మధ్య సమయాన్ని బట్టి వేగం లెక్కింపునిర్ణీత సమయం కంటే ముందే చేరు
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు ఒక్క గేటు ద్వారా శుక్రవారం దిగువకు నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి 1487.94 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. కాలువల నుంచి 754.53 క్యూసె క్కులు అవుట్ఫ్లో వెళుతుంది. ప్రాజెక్టు క్
నందికొండ: నాగార్జునసాగర్ రిజర్వాయర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.4050 టీఎంసీలు) అడుగులకు గాను 589.80 (311.4474 టీఎంసీలు) మేర నీరు నిల్వ ఉంది. రిజర్వాయర్ నుంచి కుడి కాల్వ ద్వారా 9104 క్యూసె క్కులు, ఎడమ కాల్వ ద్వారా 7937 క్యూసె క్�