చందంపేట: హైదరాబాద్లో జరిగిన టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశానికి ఉమ్మడి మండలం నుంచి టీఆర్ఎస్ పార్టీ నాయ కులు భారీగా వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక పాస్ లు అందజేశారు.
ప్లీనరీకి వెళ్లిన వారిలో టీఆర్ఎస్ మండలాల అధ్యక్షులు ముత్యాల సర్వయ్య, లోకసాని తిరుపతయ్య, యాసాని రాజవర్ద న్ రెడ్డి, జడ్పీటీసీ బాలునాయక్, శంకర్నాయక్, బిక్కూనాయక్, మున్నయ్యయాదవ్, రవీందర్నాయక్,బాలు ఉన్నారు.