కొత్తగా నమోదు కాని ఫ్లోరోసిస్ కేసులు జిల్లాలో ఫ్లోరైడ్ ప్రభావిత ఆవాసాలు నిల్ ఉద్యమ నేతగా ఫ్లోరైడ్ బాధితులను చూసి చలించిన కేసీఆర్ ఆనాడే నల్లగొండకు సురక్షిత నీళ్లిస్తా అని శపథం మిషన్ భగీరథకు మునుగ
మఠంపల్లి, అక్టోబర్ 26 : మండలంలోని అల్లీపురం గ్రామంలో ఉన్న రాధికా రైస్మిల్లులో నిల్వ ఉంచిన 278 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని మంగళవారం ఎస్ఐ రవికుమార్, డీటీసీఎస్ అధికారి రాజశేఖర్ పట్టుకున్నారు. ఈ సందర్భం�
వరి సాగు చేసి రైతులు నష్టపోవద్దనే ముందస్తు సూచన కేంద్రం ఒక్క గింజ కూడా కొనే పరిస్థితిలో లేదు ఇప్పటికే రాష్ట్రంలో, కేంద్రంలో ధాన్యం నిల్వలు వానకాలం ఒక్క గింజ లేకుండా కొనుగోలు చేస్తాం అధికారులతో సమీక్షా స
మంత్రి జగదీశ్ రెడ్డి | యాసంగిలో వరి పంట వద్దు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేసేలా రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించాలని మంత్రి జి.జగదీశ్ రెడ్డి అన్నారు.
కనగల్: భక్తుల పాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతున్న దర్వేశిపురం(పర్వతగిరి) రేణుక ఏల్లమ్మ దేవస్ధానం వద్ద మంగళవారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అభిషేకాలు నిర్వహించా�
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు ఒక్క గేటు ద్వారా మంగళవారం దిగువకు నీటి విడుదల కొనసాగింది. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 796.39 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. గేటు ద్వారా 648.11 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాలువలకు కల
నందికొండ: నాగార్జునసాగర్ డ్యాం నిర్మాణ సమయంలో వాడిన వస్తువులు, పనికి రాని వస్తువులను గతంలో నందికొండ పైలాన్ కాలనీలోని వర్క్ షాపులో భద్ర పరిచారు. సామగ్రి ఉపయోగకరంగా లేకపోవడంతో వాటిని తొలగించాలని ఎన్నెస్�
మర్రిగూడ: శివన్నగూడెం ప్రాజెక్టు పరిధిలో భూములు, ఇండ్లు కోల్పోతున్న నిర్వాసితులందరికీ ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద నష్టపరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని దేవరకొండ ఆర్డీవో గోపీరాం నాయక్
నందికొండ: ఎగువ ప్రాంతాల నుంచి వరద వస్తుండడంతో నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి 62090 క్యూసెక్కుల అవుట్ఫ్లో కొనసాగుతుంది, అదే స్థాయిలో ఇన్ఫ్లో ఉంది. నాగార్జునసాగర్ డ్యాం 1 క్రస్ట్ గేట్ను 5 అడుగుల మేరకు ఎత్�
నల్లగొండ, అక్టోబర్ 25 : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలతో ఎఫ్సీఐ దొడ్డు రకం బియ్యాన్ని కొనుగోలు చేసే పరిస్థితి లేక పోవడంతో వాటికి బదులుగా ఇతర పంటల సాగుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిం
హాజరుకాని అధికారులపై చర్యలు తప్పవుఅంటువ్యాధులు, జ్వరాలు ప్రబలకుండా చర్యలు చేపట్టాలికలెక్టర్ టి.వినయ్కృష్ణారెడ్డిసూర్యాపేట, అక్టోబర్ 25 : వివిధ సమస్యలపై ప్రజావాణిలో ప్రజలు అందించిన దరఖాస్తులను సత్వ�
సూర్యాపేట అర్బన్ అక్టో బర్ 23 : ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు తెలుగు, సంస్కృతం, హిందీతోపాటు ఒకేషనల్ పరీక్షలు జరిగాయి. 9,177 మంది విద్యార్థులకు 8,275 మంది హాజరయ్యారు. కొ
నల్లగొండ: అనారోగ్యంతో హైదరాబాద్లోని నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్న నల్లగొండ మర్రిగూడకు చెందిన నల్లబోతు మారయ్య కుటుంబానికి స్థానిక ఎమ్మెల్యే సోమవారం తన నివాసంలో రూ.3లక్షల ఎల్వోసీ అందజేశారు. కార్యక