మర్రిగూడ: శివన్నగూడెం ప్రాజెక్టు పరిధిలో భూములు, ఇండ్లు కోల్పోతున్న నిర్వాసితులందరికీ ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద నష్టపరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని దేవరకొండ ఆర్డీవో గోపీరాం నాయక్
నందికొండ: ఎగువ ప్రాంతాల నుంచి వరద వస్తుండడంతో నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి 62090 క్యూసెక్కుల అవుట్ఫ్లో కొనసాగుతుంది, అదే స్థాయిలో ఇన్ఫ్లో ఉంది. నాగార్జునసాగర్ డ్యాం 1 క్రస్ట్ గేట్ను 5 అడుగుల మేరకు ఎత్�
నల్లగొండ, అక్టోబర్ 25 : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలతో ఎఫ్సీఐ దొడ్డు రకం బియ్యాన్ని కొనుగోలు చేసే పరిస్థితి లేక పోవడంతో వాటికి బదులుగా ఇతర పంటల సాగుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిం
హాజరుకాని అధికారులపై చర్యలు తప్పవుఅంటువ్యాధులు, జ్వరాలు ప్రబలకుండా చర్యలు చేపట్టాలికలెక్టర్ టి.వినయ్కృష్ణారెడ్డిసూర్యాపేట, అక్టోబర్ 25 : వివిధ సమస్యలపై ప్రజావాణిలో ప్రజలు అందించిన దరఖాస్తులను సత్వ�
సూర్యాపేట అర్బన్ అక్టో బర్ 23 : ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు తెలుగు, సంస్కృతం, హిందీతోపాటు ఒకేషనల్ పరీక్షలు జరిగాయి. 9,177 మంది విద్యార్థులకు 8,275 మంది హాజరయ్యారు. కొ
నల్లగొండ: అనారోగ్యంతో హైదరాబాద్లోని నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్న నల్లగొండ మర్రిగూడకు చెందిన నల్లబోతు మారయ్య కుటుంబానికి స్థానిక ఎమ్మెల్యే సోమవారం తన నివాసంలో రూ.3లక్షల ఎల్వోసీ అందజేశారు. కార్యక
నందికొండ: నాగార్జునసాగర్ డ్యాం 1 క్రస్ట్ గేట్ ద్వారా 8090 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగా ర్జునసాగర్ రిజర్వాయర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.4050 టీఎంసీలు) అడుగులకు గాను 589.90 (311. 7462 టీఎంసీలు) మేర న�
చందంపేట: హైదరాబాద్లో జరిగిన టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశానికి ఉమ్మడి మండలం నుంచి టీఆర్ఎస్ పార్టీ నాయ కులు భారీగా వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక పాస్ లు అం
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి సోమవారం 1102.92 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగింది. దీంతో ప్రాజెక్టు ఒక గేటు ద్వారా 662.89 క్యూసెక్కులు, కాలువలకు 48.90 క్యూసెక్కులు వెళుతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి
పది రోజుల్లో 6 సార్లు పెట్రోల్, 8 సార్లు డీజిల్ ధరల పెంపు ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఆదివారం లీటరుపెట్రోల్ ధర 111.63 మిర్యాలగూడ, అక్టోబర్ 24 : పెట్రో మంట ఆరడం లేదు. పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకు పెరుగుతుం�
అప్పుడే భారీ బహిరంగసభతో జిల్లాపై చెరగని ముద్ర పార్టీ ప్రజాప్రతినిధుల రాజీనామాలు ఇక్కడి నుంచే జయశంకర్ సార్కు కేసీఆర్తో సహా రాజీనామా పత్రాలు 2014లో సమరభేరి సభకు సూర్యాపేట వేదిక పాదయాత్రలు, బస్సుయాత్రలు
కనగల్: తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేవానికి ఆదర్శంగా నిలిచాయని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని దర్వేశీపురంలో టీఆర్ఎస్ మండల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కా �
నల్లగొండ రూరల్: టీఆర్ఏస్ సర్కార్తోనే రాష్ట్రంలో సామాన్యుడికి సైతం న్యాయం జరుగుతుందని, ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని మళ్లీ టీఆర్ఎస్ పార్టీదే అధికారమని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భ�
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి ఆదివారం 988.39 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగింది. ప్రాజెక్టు ఒక్క గేటు ద్వారా 661.53 క్యూసెక్కులు వెళుతుండగా, కాలువలకు 73.21 క్యూసెక్కులు వెళుతుంది. ప్రాజెక్టు పూర్త�