మిర్యాలగూడ: తెలంగాణ విజయగర్జన సభను టీఆర్ఎస్ శ్రేణులు విజయవంతం చేయాలని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు అన్నారు. శనివారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో మిర్యాలగూడ పట్టణ, మండల టీఆర్ఎస్ ముఖ్య నాయ కుల సమ�
స్పీడ్గన్స్ల స్థానంలో ఏర్పాటు పైలెట్ ప్రాజెక్టుగా విజయవాడ-హైదరాబాద్ హైవే ఎంపిక హైవే పొడవునా వాహనాల వేగంపై కెమెరా కన్ను రెండు ప్రాంతాల మధ్య సమయాన్ని బట్టి వేగం లెక్కింపునిర్ణీత సమయం కంటే ముందే చేరు
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు ఒక్క గేటు ద్వారా శుక్రవారం దిగువకు నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి 1487.94 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. కాలువల నుంచి 754.53 క్యూసె క్కులు అవుట్ఫ్లో వెళుతుంది. ప్రాజెక్టు క్
నందికొండ: నాగార్జునసాగర్ రిజర్వాయర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.4050 టీఎంసీలు) అడుగులకు గాను 589.80 (311.4474 టీఎంసీలు) మేర నీరు నిల్వ ఉంది. రిజర్వాయర్ నుంచి కుడి కాల్వ ద్వారా 9104 క్యూసె క్కులు, ఎడమ కాల్వ ద్వారా 7937 క్యూసె క్�
ఆత్మకూరు(ఎం), అక్టోబర్21: పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని గురువారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో జరుపుకొన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ సిమీ ఉగ్రవాదుల ఎదురు కాల్పుల్లో మరణించ�
రేపు ఫిజికల్ ఈవెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా 14 పరీక్ష కేంద్రాలు రామగిరి, అక్టోబర్ 21 : యూజీడీపీఈడీ, బీపీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్టు(టీఎస్
1జనవరి 1921న జననం, జనం మనిషిగా గుర్తింపు తెలంగాణ ఉద్యమంలోచురుకైన పాత్ర తలపై గాంధీ టోపీ ధరించి, వాస్కోట్, పంచతో అందరినీ ఆప్యాయంగా పలుకరించే స్వాతంత్య్ర సమరయోధుడు వేమవరపు మనోహర్ పంతులు ఇక లేరు. గురువారం రా�
విజయ గర్జనలో కదం తొక్కాలి గ్రామస్థాయి నుంచి ప్రతి ఒక్కరూ తరలాలి ఈ నెల 25లోపే మండల, పట్టణ స్థాయి సన్నాహక సమావేశాలు 27న అసెంబ్లీ నియోజకవర్గాల సమావేశాలు ద్విదశాబ్ది ఉత్సవాలతో పార్టీకి దిశానిర్దేశం అధినేత కేస
ఉమ్మడి జిల్లాలో ముమ్మరంగా కరోనా మాస్ వ్యాక్సినేషన్ మారుమూలకూ వెళ్లి టీకాలు వేస్తున్న వైద్య బృందాలు యాదాద్రి భవనగిరిలో 83.17 శాతం వ్యాక్సినేషన్ పూర్తి నీలగిరి, అక్టోబర్ 20 : కరోనా నియంత్రణ దిశగా రాష్ట్ర �
తిరుమలగిరి మండలానికి నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ త్వరలో లబ్ధిదారుల ఖాతాల్లో రూ.10లక్షల చొప్పున జమ హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం తిరుమలగిరి, అక్టోబర్ 20 : దళితుల బత�
విజయ గర్జనపై నేడు సమావేశం ఉమ్మడి జిల్లాకు మంత్రి జగదీశ్రెడ్డి సారథ్యం ఎమ్మెల్యేల నేతృత్వంలో సిటీకి వెళ్లనున్న ముఖ్య నేతలు ఒకేసారి 2 నియోజకవర్గాలచొప్పున సమీక్ష దిశానిర్దేశం చేయనున్న టీఆర్ఎస్ వర్కి�
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టుకు గత కొద్దిరోజులుగా ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ఫ్లో నిరాటంకంగా కొనసాగుతుంది. బుధవారం ప్రాజెక్టు మూడు గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి 3413.75 క్యూసెక్కు
నందికొండ: నాగార్జునసాగర్ డ్యాం 2 క్రస్ట్ గేట్ల ద్వారా 16116 క్యూసెక్కుల నీటిని విడుదలను దిగువకు కొనసాగిస్తు న్నారు. రిజర్వాయర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.4050 టీఎంసీలు) అడుగులకు గాను 589.60 (310. 8498 టీఎంసీలు) మేర నీరు నిల�
దేవరకొండ: ముఖ్యమంత్రి సహాయనిధి అభాగ్యులకు అర్థిక భరోసా కల్పిస్తోందని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 77 మంది బాధితులకు ముఖ్య మంత�