కేతేపల్లి: మూసీ ప్రాజెక్టుకు గత కొద్దిరోజులుగా ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ఫ్లో నిరాటంకంగా కొనసాగుతుంది. బుధవారం ప్రాజెక్టు మూడు గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి 3413.75 క్యూసెక్కు
నందికొండ: నాగార్జునసాగర్ డ్యాం 2 క్రస్ట్ గేట్ల ద్వారా 16116 క్యూసెక్కుల నీటిని విడుదలను దిగువకు కొనసాగిస్తు న్నారు. రిజర్వాయర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.4050 టీఎంసీలు) అడుగులకు గాను 589.60 (310. 8498 టీఎంసీలు) మేర నీరు నిల�
దేవరకొండ: ముఖ్యమంత్రి సహాయనిధి అభాగ్యులకు అర్థిక భరోసా కల్పిస్తోందని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 77 మంది బాధితులకు ముఖ్య మంత�
కొవిడ్ నిబంధనలతో పరీక్షల నిర్వహణ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 27,371మంది విద్యార్థులు 146 పరీక్ష కేంద్రాల ఏర్పాటు నిమిషం ఆలస్యమైనా అనుమతి నిల్ ఈ నెల 25నుంచి నవంబర్ 3వరకు పరీక్షలు రామగిరి, అక్టోబర్ 19 : కొవిడ్ నే�
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 29 మంది అమరవీరులు వారి త్యాగాలను స్మరిస్తూ ఈ నెల 21 నుంచి 30 వరకు ఫ్లాగ్డే నీలగిరి, అక్టోబర్ 19 : శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు అను నిత్యం పోరాడుతున్నారు. మనం ప్రశాంతంగా ఉండగలుగుతు�
రామగిరి: పద్యం తెలుగు వారి సోత్తు అని.. అజరామరంగా వేల ఏండ్లుగా పద్యం విలసిల్లుతుంది. దీన్ని భవిష్యత్తు తరా లకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని దాశరథి అవార్డు గ్రహీత, ప్రముఖ సాహితీవేత్త డా.కూరెళ్ల విఠలా
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు రెండు గేట్ల ద్వారా మంగళవారం దిగువకు నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి 4883.92 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. కాలువల నుంచి 5082.21 క్యూసెక్కులు అవుట్ఫ్లో వెళుతుంది. ప్రాజెక్టు 2�
కనగల్: భక్తుల పాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతున్న దర్వేశిపురం(పర్వతగిరి) రేణుక ఏల్లమ్మ దేవస్ధానం వద్ద మంగ ళవారం కావడంతో భకులు అధిక సంఖ్యలో తరలి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు, అభిషేకాలు నిర్వహించారు
నందికొండ: నాగార్జునసాగర్ డ్యాం 4 క్రస్ట్ గేట్ల ద్వారా 32316 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.4050 టీఎంసీలు) అడుగులకు గాను 589.80 (311.4474 టీఎంసీలు) మేర నీరు నిల్వ ఉంది. న
దేవరకొండ: ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలకు అకర్శితులై అన్ని పార్టీల నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్నారు. మంగళవారం నియోజకవర్గంలోని చింతపల్లి మండలం �
మిర్యాలగూడ: తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నిరుపేదలకు కొండంత ఆసరాగా నిలు స్తున్నాయని ఎమ్మెల్యే నలమోతు భాస్కర్రావు అన్నారు. మంగళవారం పట్టణానికి చెందిన ఏడుగురికి మంజూరైన �
సర్కారు నిర్ణయంతో కదిలిన యంత్రాంగం ఇప్పటికే కేంద్రాలకు వచ్చే ధాన్యంపై అంచనాలు కేంద్రాల ఎంపిక, ఇన్చార్జిల నియామకంపై దృష్టి మిల్లర్లతోనూ ముందస్తు చర్చలు వర్షాలతో కేంద్రాల ఎంపికలో జాగ్రత్తలు రైతులకు మ�
సూర్యాపేట, తుంగతుర్తి, హుజూర్నగర్ పార్టీ శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం సంక్షేమ పథకాలతో పార్టీ తిరుగులేని శక్తిగా మారిందన్న నాయకులు లక్షలాదిగా తరలివచ్చేందుకు ప్రజలు సిద్ధమ�
సూర్యాపేట సిటీ, అక్టోబర్ 18 : పోలీస్ గ్రీవెన్స్ డేలో అందిన ఫిర్యాదుల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ప్రజల సౌకర్యార్థం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రతి సో�