నందికొండ: నాగార్జునసాగర్ డ్యాం 4 క్రస్ట్ గేట్ల ద్వారా 32316 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.4050 టీఎంసీలు) అడుగులకు గాను 589.80 (311.4474 టీఎంసీలు) మేర నీరు నిల్వ ఉంది. న
దేవరకొండ: ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలకు అకర్శితులై అన్ని పార్టీల నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్నారు. మంగళవారం నియోజకవర్గంలోని చింతపల్లి మండలం �
మిర్యాలగూడ: తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నిరుపేదలకు కొండంత ఆసరాగా నిలు స్తున్నాయని ఎమ్మెల్యే నలమోతు భాస్కర్రావు అన్నారు. మంగళవారం పట్టణానికి చెందిన ఏడుగురికి మంజూరైన �
సర్కారు నిర్ణయంతో కదిలిన యంత్రాంగం ఇప్పటికే కేంద్రాలకు వచ్చే ధాన్యంపై అంచనాలు కేంద్రాల ఎంపిక, ఇన్చార్జిల నియామకంపై దృష్టి మిల్లర్లతోనూ ముందస్తు చర్చలు వర్షాలతో కేంద్రాల ఎంపికలో జాగ్రత్తలు రైతులకు మ�
సూర్యాపేట, తుంగతుర్తి, హుజూర్నగర్ పార్టీ శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం సంక్షేమ పథకాలతో పార్టీ తిరుగులేని శక్తిగా మారిందన్న నాయకులు లక్షలాదిగా తరలివచ్చేందుకు ప్రజలు సిద్ధమ�
సూర్యాపేట సిటీ, అక్టోబర్ 18 : పోలీస్ గ్రీవెన్స్ డేలో అందిన ఫిర్యాదుల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ప్రజల సౌకర్యార్థం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రతి సో�
గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం కేసీఆర్యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 18(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మాజీ మంత్రి, ఉమ్మడి జిల్లాకు చెందిన కీలక నేత మోత్కుపల్లి నర్సింహులు సోమవారం తెలంగాణ భవన్
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు మూడు గేట్ల ద్వారా సోమవారం దిగువకు నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి 5786.88 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. ప్రాజెక్టు 3 క్రస్టు గేట్ల ద్వారా దిగువకు 4901.16 క్యూసెక్కులు, కాలువలక�
నందికొండ: నాగార్జునసాగర్ డ్యాం 2 క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు 16180 క్యూసెక్కుల నీటి విడుదలను కొనసాగిస్తున్నా రు. రిజర్వాయర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.4050 టీఎంసీలు) అడుగులకు గాను 589.90 ( 311.7462 టీఎంసీలు)మేర నీరు నిల్వ �
పెద్దఅడిశర్లపల్లి : ఇటీవల కురుస్తున్న వర్షాలతో సాగర్కు వరద భారీగా చేరడంతో మండలంలోని ధర్మారేఖ్య తండా వాసు లు అజ్మాపురం శివారుల్లోని తమ భూముల వద్దకు పోవడానికి పేర్వాల వాగులో నిలిచిన వెనుక జాలలో నీటి తెప�
7 రోజుల్లో రూ.6.74కోట్ల ఆదాయం కరోనా కారణంగా తీవ్ర నష్టాల్లో కూరుకు పోయిన ఆర్టీసీకి దసరా పండుగ కలిసొచ్చింది. పండుగకు గ్రామాలకు వెళ్లే ప్రయాణికుల కోసం సంస్థ ప్రత్యేక బస్సులు నడిపించడంతో కొంత మేర ఆదాయం సమకూరి�
వృక్షాలే ప్రాణకోటికి జీవనాధారం. అవిలేని ప్రపంచాన్ని ఊహించలేం. ప్రాణవాయువును అందిస్తూ పర్యావరణాన్ని కాపాడడంలో మొక్కలే కీలకం. ప్రజల భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని దిగ్విజయంగా
మఠంపల్లి: మండలంలోని లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో నిత్యకల్యాణాన్ని అర్చకులు ఆదివారం శాస్ర్తోక్తంగా నిర్వ హించారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు పంచామృతాలతో అభిషేకం, పట్టు వస్ర్తాలతో అలంకరించి ప్రత�
కనగల్: భక్తుల పాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతున్న దర్వేశీపురం(పర్వతగిరి) రేణుక ఏల్లమ్మ దేవస్ధానం వద్ద ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.