గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం కేసీఆర్యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 18(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మాజీ మంత్రి, ఉమ్మడి జిల్లాకు చెందిన కీలక నేత మోత్కుపల్లి నర్సింహులు సోమవారం తెలంగాణ భవన్
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు మూడు గేట్ల ద్వారా సోమవారం దిగువకు నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి 5786.88 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. ప్రాజెక్టు 3 క్రస్టు గేట్ల ద్వారా దిగువకు 4901.16 క్యూసెక్కులు, కాలువలక�
నందికొండ: నాగార్జునసాగర్ డ్యాం 2 క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు 16180 క్యూసెక్కుల నీటి విడుదలను కొనసాగిస్తున్నా రు. రిజర్వాయర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.4050 టీఎంసీలు) అడుగులకు గాను 589.90 ( 311.7462 టీఎంసీలు)మేర నీరు నిల్వ �
పెద్దఅడిశర్లపల్లి : ఇటీవల కురుస్తున్న వర్షాలతో సాగర్కు వరద భారీగా చేరడంతో మండలంలోని ధర్మారేఖ్య తండా వాసు లు అజ్మాపురం శివారుల్లోని తమ భూముల వద్దకు పోవడానికి పేర్వాల వాగులో నిలిచిన వెనుక జాలలో నీటి తెప�
7 రోజుల్లో రూ.6.74కోట్ల ఆదాయం కరోనా కారణంగా తీవ్ర నష్టాల్లో కూరుకు పోయిన ఆర్టీసీకి దసరా పండుగ కలిసొచ్చింది. పండుగకు గ్రామాలకు వెళ్లే ప్రయాణికుల కోసం సంస్థ ప్రత్యేక బస్సులు నడిపించడంతో కొంత మేర ఆదాయం సమకూరి�
వృక్షాలే ప్రాణకోటికి జీవనాధారం. అవిలేని ప్రపంచాన్ని ఊహించలేం. ప్రాణవాయువును అందిస్తూ పర్యావరణాన్ని కాపాడడంలో మొక్కలే కీలకం. ప్రజల భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని దిగ్విజయంగా
మఠంపల్లి: మండలంలోని లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో నిత్యకల్యాణాన్ని అర్చకులు ఆదివారం శాస్ర్తోక్తంగా నిర్వ హించారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు పంచామృతాలతో అభిషేకం, పట్టు వస్ర్తాలతో అలంకరించి ప్రత�
కనగల్: భక్తుల పాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతున్న దర్వేశీపురం(పర్వతగిరి) రేణుక ఏల్లమ్మ దేవస్ధానం వద్ద ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
కట్టంగూర్: గ్రామ దేవతలను పూజించడం మన తెలంగాణ ప్రాంత సంప్రదాయమని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నా రు. మండలంలోని ఎరసానిగూడెంలో నూతనంగా నిర్మించిన ఈదమ్మ తల్లి దేవాలయంలో ఆదివారం అమ్మవారి కల్యాణం భక్తిశ్ర
డిండి: డిండి ప్రాజెక్ట్ స్ఫిల్వే ముందు భాగంలో సెల్ఫీ తీసుకునేందుకు వెళ్లి నీటిలో జారి పడి ఇద్దరు ఇవకులు మృతి చెం దిన ఘటన ఆదివారం మండల కేంద్రంలో జరిగింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం చిన్న హైదరాబా�
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు మూడు గేట్ల ద్వారా ఆదివారం దిగువకు నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి 6396.90 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. ప్రాజెక్టు 3 క్రస్టు గేట్ల ద్వారా దిగువకు 3839.53 క్యూసెక్కులు, కాలువలక�
దేవరకొండ: కేసీఆర్తోనే తెలంగాణ సమగ్రాభివృద్ధి సాధ్యమని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అన్నారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో చింతపల్లి మండలం కుర్మేడ్కు చెందిన 20 మంది కార్యకర్తలు వివిధ పార్టీల నుంచి �
నందికొండ: నాగార్జునసాగర్ డ్యాం 2 క్రస్ట్ గేట్ల ద్వారా 24848 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రిజ ర్వాయర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.0450 టీఎంసీలు) అడుగులకు గాను 589.80 (311.4474 టీఎంసీ లు) మేరకు నీరు నిల్వ ఉంద
మంచి వాతావరణం, స్వచ్ఛమైన గాలికి తోడు ఇంటి అవసరాల కోసం చాలా మంది మొక్కల పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు. ఇంటి ఆవరణలో పండ్లు, పూల మొక్కలతో పాటు కూరగాయల మొక్కలు పెంచుకుంటున్నారు. ఏపుగా పెరిగిన చెట్లు ఇంటికి అంద
పెండింగ్ దరఖాస్తులపై కేంద్రీకరణ కలెక్టర్ లాగిన్లోని పెండింగుల క్లియరెన్స్పై కసరత్తు తాసీల్దార్ల నుంచి వివరాల సేకరణ ఒక్కో సమస్యపై కలెక్టర్ల ప్రత్యేక దృష్టి క్షేత్రస్థాయి సమాచారంతో పరిష్కారం దిశ�