త్రిపురారం/ నిడమనూరు, అక్టోబర్ 12 : రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. మంగళవారం త్రిపురారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 14 మందికి, నిడమనూరు మండ
కట్టంగూర్, అక్టోబర్ 12 : డిమాండ్ ఉన్న పంటల వైపు మళ్లడంతోపాటు సేంద్రియ ఎరువులతో సాగు చేయాలని రైతులకు విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సూచించారు. కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామ శివారులోన�
నిడమనూరు: సీఎంఆర్ఎఫ్ పేదలకు వరమని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. మంగళవారం నిడ మనూరు మండలం గుంటిపల్లి, బాలపురం, గ్రామాలకు చెందిన ముగ్గురికి రూ.1,80,000 సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సంద�
నందికొండ: నాగార్జునసాగర్ డ్యాం 10 క్రస్ట్ గేట్ల ద్వారా 108230 క్యూసెక్కుల నీటిని విడుదలను దిగువకు కొనసాగిస్తు న్నారు. రిజర్వా యర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.4050 టీఎంసీలు) అడుగులకు గాను 589.70 (311.14 86 టీఎంసీలు) మేర నీరు ని�
కనగల్: భక్తుల పాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతున్న దర్వేశిపురం(పర్వతగిరి)రేణుక ఏల్లమ్మ దేవస్ధానం వద్ద మం గళవారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అదేవిధంగా ఆలయం ముందు వ
నూతనకల్, అక్టోబర్ 11 : మండలంలోని వెంకేపల్లి గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు పిట్టల పాపయ్య, పిట్టల రామనర్సమ్మ దంపతులకు ఐరిస్ సమస్య, ఆధార్ కార్డులు లేక పింఛన్ రాక పోవడంతో వారి దయనీయ స్థితిని చూసిన తుంగత�
వలిగొండ: మండలంలోని వెంకటాపురం గ్రామ పరిధిలోని మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కొండపై శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి స్వామి వారి పుష్కరిణి నిండుకొని స్వామి వారి గర్భాలయంలోకి, భక్తులు క
నార్కట్పల్లి: మహిళా సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసిందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమవారం మండలంలోని నార్కట్పల్లి, ఏడవల్లి, ఎనుగులదోరి గ్రామాలలో మహిళలకు బతుకమ్మ చీరల�
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు నాలుగు గేట్ల ద్వారా సోమవారం దిగువకు నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి 13942.84 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. ప్రాజెక్టు 4క్రస్టు గేట్ల ద్వారా దిగువకు 13,374.84 క్యూసెక్కులు, కాలు�