డిఐజి రంగనాధ్ | విజయదశమి పండుగ జిల్లా ప్రజలకు అన్ని రంగాలలో విజయం చేకూర్చాలని, జిల్లా అన్ని రంగాలలో అగ్రభాగంలో ఉండాలని కోరుతూ డిఐజి ఏ.వి. రంగనాధ్ ఆకాంక్షించారు.
బుల్లెట్ కావాలంటే నెలకుపైనే.. నచ్చిన కారు కొనాలంటే 4 నెలలు ఆగాల్సిందే.. దసరా పండుగకు కొత్త వాహనం కొనడం అన్నది చాలామందికి సెంటిమెంట్. ఈసారి మాత్రం నచ్చిన బైకో, కారో కొనుగోలు చేద్దాం అనుకున్న వారికి కొంత ని
నల్లగొండ: నల్లగొండ డీసీసీబీ గడిచిన ఏడాదిలోనే పాలక వర్గ సభ్యుల సహకారం, ఉద్యోగుల కృషితో రూ.900 కోట్ల నుంచి రూ.1500 కోట్ల వరకు టర్నోవర్ సాధించిందని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన స్థ�
గుర్రంపోడు: మత్స్య కార్మికులకు ఉపాధితో పాటు గ్రామీణ సంపద వృద్ధ్దే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉచిత చేపపిల్లల పెంపకం పథకా న్ని అమలు చేస్తున్నారని నాగార్జునా సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. బుధవార�
హాలియా: పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. బుధవారం హాలియాలోని క్యాంపు కార్యాలయంలో అనుముల, తిరుమలగిరిసాగర్, పెద్దవూర మండలాలకు చెందిన సుమారు 30మందికి 16లక్ష�
నందికొండ: నాగార్జునసాగర్ డ్యాం 4 క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు 32232 క్యూసెక్కుల నీటి విడుదలను కొనసాగిస్తు న్నారు. రిజర్వాయర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.4050 టీఎంసీలు) అడుగులకు గాను 589.60 (310. 84 98 టీఎంసీలు) మేర నీరు నిల్వ
మిర్యాలగూడ: తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్శితులై పలు పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకు లు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్�
డిఐజి రంగనాధ్ | జిల్లాలో మెడికల్ షాపులు, ఏజెన్సీల నిర్వాహకులు డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు మందులు విక్రయిస్తే కఠిన చర్యలతో పాటు పీడీ యాక్టుల నమోదుకు వెనుకాడబోమని డిఐజి ఏవీ రంగనాధ్ హెచ్చరించా�
మిర్యాలగూడ అక్టోబర్ 12 : గ్రామాల్లో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా అదనపు కలెక్టర్ రాజీవ్ శర్మ కోరారు. మంగళవారం మండల పరిషత్ సమావేశ మం
త్రిపురారం/ నిడమనూరు, అక్టోబర్ 12 : రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. మంగళవారం త్రిపురారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 14 మందికి, నిడమనూరు మండ
కట్టంగూర్, అక్టోబర్ 12 : డిమాండ్ ఉన్న పంటల వైపు మళ్లడంతోపాటు సేంద్రియ ఎరువులతో సాగు చేయాలని రైతులకు విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సూచించారు. కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామ శివారులోన�