కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు రెండు గేట్ల ద్వారా శనివారం నీటి విడుదల కొనసాగింది. ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి 2907.51 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. ప్రాజెక్టు 2 క్రస్టు గేట్ల ద్వారా దిగువకు 1288.60 క్యూసెక్కులు, క�
నందికొండ: నాగార్జునసాగర్ డ్యాం 2 క్రస్ట్ గేట్ల ద్వారా 16096 క్యూసెక్కుల ద్వారా దిగువకు నీటిని విడుదలను కొనసాగి స్తున్నారు. రిజర్వాయర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.4050 టీఎంసీలు) అడుగులకు గాను 589.60 (310. 8498 టీఎంసీలు) మేర న�
నందికొండ: నాగార్జునసాగర్ డ్యాం 4 క్రస్ట్ గేట్ల ద్వారా 32316 క్యూసెక్కుల నీటిని విడుదలను దిగువకు కొనసాగిస్తున్నా రు. రిజర్వాయర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.4050 టీఎంసీలు) అడుగులకు గాను 589.80 (311.4474 టీఎంసీలు) మేర నీరు నిల�
మతి, గతి తప్పిన ఎమెల్యే కోమటిరెడ్డి మంత్రి జగదీశ్ రెడ్డికి నీకు పోలికా.. మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబడ్దార్ చండూరు: నిత్యం ప్రజల్లో ఉండి, ఉమ్మడి నల్లగొండ జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్న ఉద్�
దేవరకొండ: దేవరకొండ నియోజకవర్గంలోని వివిధ మండలాలకు పంచాయతీరాజ్ బీటీ రోడ్లు మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ శుక్రవారం అసెంబ్లీలో ప్రస్తావించారు. 13వ ఫైనాన్స్లో మంజూరై న �
రామన్నపేట: పాడి రంగం అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీశాఖల మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. ఇటీవల మద�
రాజగోపాల్ రెడ్డి | కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేఏ పాల్ లాగా మారిపోయాడు.
జోకర్లా మాట్లాడుతున్నాడాని మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు.
మెక్రోచిప్లతో పెట్రోల్ బంకుల్లో దోపిడీ లీటరుకు 970 మిల్లీలీటర్లే పెట్రోల్ అధికారుల తనిఖీల్లో బట్టబయలు భూదాన్పోచంపల్లి, మునగాలలో రెండు బంకులు సీజ్ ఉమ్మడి జిల్లాలో మరో 5 బంకుల్లో ఇదే తంతు! పోలీసుల అదు�
అరెకరం, ఎకరం సాగు చేసుకుంటున్న వారికి పట్టాలు ఇచ్చే దిశగా చర్యలుసీఎం కేసీఆర్ ప్రకటనపై గిరిజన కుటుంబాల హర్షం జిల్లాలో వెయ్యి ఎకరాల్లో పోడు వ్యవసాయం త్వరలోనే రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్న ఎమ్మె
నందికొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆధీనంలోకి తీసుకునే అంశాల పరిశీలనపై కేఆర్ యంబీకి నూతనంగా నియమితులైన సీఈలు శివరాజన్, ప్రసాద్లు, డీఈ త్రినాథ్లతో కూడిన బృందం నాగ