డిండి: రైతు వేదికలు కర్షక దేవాలయాలని.. రైతాంగాన్ని సంఘటితం చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదికల నిర్మాణం చేపట్టినట్లు ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. సోమవారం మండలంలోని చెర్కుపల్లిలో రూ.22లక్ష
ఎమ్మెల్యే చిరుమర్తి | నార్కట్పల్లి మండలంలోని ఏనుగులదోరి గ్రామం, నార్కట్ పల్లి పట్టణ కేంద్రంలో బతుకమ్మ పండుగ కానుకగా ప్రభుత్వం అందిస్తున్న బతుకమ్మ చీరలను ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మహిళలకు పంపిణీ చేశ
కేతేపల్లి: కొద్ది రోజులుగా మూసీ ప్రాజెక్టుకు నిలకడగా వస్తున్న ఇన్ఫ్లో ఆదివారం భారీగా పెరిగింది. ప్రాజెక్టు ఎగువ ప్రాంతా లైన హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇన్ఫ్లో పెరి�
కనగల్: భక్తుల పాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతున్న దర్వేశిపురం(పర్వతగిరి) రేణుక ఏల్లమ్మ దేవస్థానం వద్ద ఆది వారం సెలవుదినం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. దుర్గామాత ఉత
దేవరకొండ: గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. ఆదివారం కొండమల్లేపల్లి మండలం ఏపూర్తండా గ్రామంలో రూ.5లక్షలతో సీసీ రోడ్డు పనులకు ఎమ్�
నందికొండ: నాగార్జునసాగర్ డ్యాం 2 క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు 16138 క్యూసెక్కుల నీటి విడుదలను కొనసాగిస్తున్నా రు. రిజర్వాయర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.4050 టీఎంసీలు) అడుగులకు గాను 589.70 (311.1486 టీఎంసీలు) మేర నీరు నిల్వ �
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు రెండు గేట్ల ద్వారా శనివారం నీటి విడుదల కొనసాగింది. ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి 2907.51 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. ప్రాజెక్టు 2 క్రస్టు గేట్ల ద్వారా దిగువకు 1288.60 క్యూసెక్కులు, క�
నందికొండ: నాగార్జునసాగర్ డ్యాం 2 క్రస్ట్ గేట్ల ద్వారా 16096 క్యూసెక్కుల ద్వారా దిగువకు నీటిని విడుదలను కొనసాగి స్తున్నారు. రిజర్వాయర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.4050 టీఎంసీలు) అడుగులకు గాను 589.60 (310. 8498 టీఎంసీలు) మేర న�
నందికొండ: నాగార్జునసాగర్ డ్యాం 4 క్రస్ట్ గేట్ల ద్వారా 32316 క్యూసెక్కుల నీటిని విడుదలను దిగువకు కొనసాగిస్తున్నా రు. రిజర్వాయర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.4050 టీఎంసీలు) అడుగులకు గాను 589.80 (311.4474 టీఎంసీలు) మేర నీరు నిల�
మతి, గతి తప్పిన ఎమెల్యే కోమటిరెడ్డి మంత్రి జగదీశ్ రెడ్డికి నీకు పోలికా.. మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబడ్దార్ చండూరు: నిత్యం ప్రజల్లో ఉండి, ఉమ్మడి నల్లగొండ జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్న ఉద్�
దేవరకొండ: దేవరకొండ నియోజకవర్గంలోని వివిధ మండలాలకు పంచాయతీరాజ్ బీటీ రోడ్లు మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ శుక్రవారం అసెంబ్లీలో ప్రస్తావించారు. 13వ ఫైనాన్స్లో మంజూరై న �
రామన్నపేట: పాడి రంగం అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీశాఖల మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. ఇటీవల మద�
రాజగోపాల్ రెడ్డి | కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేఏ పాల్ లాగా మారిపోయాడు.
జోకర్లా మాట్లాడుతున్నాడాని మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు.