కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు మూడు గేట్ల ద్వారా ఆదివారం దిగువకు నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి 6396.90 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. ప్రాజెక్టు 3 క్రస్టు గేట్ల ద్వారా దిగువకు 3839.53 క్యూసెక్కులు, కాలువలక�
దేవరకొండ: కేసీఆర్తోనే తెలంగాణ సమగ్రాభివృద్ధి సాధ్యమని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అన్నారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో చింతపల్లి మండలం కుర్మేడ్కు చెందిన 20 మంది కార్యకర్తలు వివిధ పార్టీల నుంచి �
నందికొండ: నాగార్జునసాగర్ డ్యాం 2 క్రస్ట్ గేట్ల ద్వారా 24848 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రిజ ర్వాయర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.0450 టీఎంసీలు) అడుగులకు గాను 589.80 (311.4474 టీఎంసీ లు) మేరకు నీరు నిల్వ ఉంద
మంచి వాతావరణం, స్వచ్ఛమైన గాలికి తోడు ఇంటి అవసరాల కోసం చాలా మంది మొక్కల పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు. ఇంటి ఆవరణలో పండ్లు, పూల మొక్కలతో పాటు కూరగాయల మొక్కలు పెంచుకుంటున్నారు. ఏపుగా పెరిగిన చెట్లు ఇంటికి అంద
పెండింగ్ దరఖాస్తులపై కేంద్రీకరణ కలెక్టర్ లాగిన్లోని పెండింగుల క్లియరెన్స్పై కసరత్తు తాసీల్దార్ల నుంచి వివరాల సేకరణ ఒక్కో సమస్యపై కలెక్టర్ల ప్రత్యేక దృష్టి క్షేత్రస్థాయి సమాచారంతో పరిష్కారం దిశ�
విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి జల్మాలకుంటతండాలో వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం పెన్పహాడ్, అక్టోబర్ 14 : ఉమ్మడి పాలనలో తెలంగాణ ప్రజలు దగా పడితే, పోరాటాలు, ఆత్మబలిదానాల ఫలితంగా సాధించుకున్
పనుల్లేక డీలా పడిన టైలర్లు రెడీమేడ్ వైపు మొగ్గు చూపుతున్న ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో భారంగా కుటుంబ పోషణ ఒకప్పుడు దసరా పండుగకు నెల రోజుల ముందు నుంచే దర్జీల వద్దకు జనాలు క్యూ కట్టేవారు. బట్టలు కుట్టే వారిక�
రైతు బంధు స్వాహా కేసులో 23 మందికి రిమాండ్ ఐదు మండలాల్లో స్వాహాకార్యం 547 చెక్కుల ద్వారా రూ.61.50లక్షల డ్రా చాలెంజ్గా తీసుకుని ఛేదించి పోలీసులు నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్14(నమస్తే తెలంగాణ): తప్పు చేస్తే ఎంతట�
డిఐజి రంగనాధ్ | విజయదశమి పండుగ జిల్లా ప్రజలకు అన్ని రంగాలలో విజయం చేకూర్చాలని, జిల్లా అన్ని రంగాలలో అగ్రభాగంలో ఉండాలని కోరుతూ డిఐజి ఏ.వి. రంగనాధ్ ఆకాంక్షించారు.
బుల్లెట్ కావాలంటే నెలకుపైనే.. నచ్చిన కారు కొనాలంటే 4 నెలలు ఆగాల్సిందే.. దసరా పండుగకు కొత్త వాహనం కొనడం అన్నది చాలామందికి సెంటిమెంట్. ఈసారి మాత్రం నచ్చిన బైకో, కారో కొనుగోలు చేద్దాం అనుకున్న వారికి కొంత ని
నల్లగొండ: నల్లగొండ డీసీసీబీ గడిచిన ఏడాదిలోనే పాలక వర్గ సభ్యుల సహకారం, ఉద్యోగుల కృషితో రూ.900 కోట్ల నుంచి రూ.1500 కోట్ల వరకు టర్నోవర్ సాధించిందని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన స్థ�
గుర్రంపోడు: మత్స్య కార్మికులకు ఉపాధితో పాటు గ్రామీణ సంపద వృద్ధ్దే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉచిత చేపపిల్లల పెంపకం పథకా న్ని అమలు చేస్తున్నారని నాగార్జునా సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. బుధవార�
హాలియా: పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. బుధవారం హాలియాలోని క్యాంపు కార్యాలయంలో అనుముల, తిరుమలగిరిసాగర్, పెద్దవూర మండలాలకు చెందిన సుమారు 30మందికి 16లక్ష�
నందికొండ: నాగార్జునసాగర్ డ్యాం 4 క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు 32232 క్యూసెక్కుల నీటి విడుదలను కొనసాగిస్తు న్నారు. రిజర్వాయర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.4050 టీఎంసీలు) అడుగులకు గాను 589.60 (310. 84 98 టీఎంసీలు) మేర నీరు నిల్వ