నందికొండ: ఎగువ నుంచి వరద కొనసాగుతుండడంతో నాగార్జునసాగర్ డ్యాం 4 క్రస్ట్ గేట్ల ద్వారా 32400 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదలనుచేస్తున్నారు. రిజర్వాయర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.4050 టీఎంసీలు) అడుగుల కు గాను పూ�
కేతేపల్లి: ప్రభుత్వ అభివృద్ధి పనులను చూసి ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరికలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఆదివారం మండలంలోని కంచుగట్ల వీరస్వామి యాదవ్, దుర్గం రమేశ్ల ఆధ్వర్యంల
కేతేపల్లి: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలో ని బొప్పారం గ్రామంలో రూ.10.60 లక్షలతో నూతనంగా నిర్మించిన వైకుంఠధామాన్ని ఆదివారం ఆయన ప్రారం�
ఎమ్మెల్యే చిరుమర్తి | టీఆర్ఎస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.
కట్టంగూర్: ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఆదివారం మండల�
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టుకు మూడు రోజులుగా ఇన్ఫ్లో నిలకడగా వస్తుండడంతో ఆదివారం మూడు గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి 4654.81 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. ప్రాజెక్టు 3క్రస్టు �
నందికొండ: నాగార్జునసాగర్ డ్యాం 2 క్రస్ట్ గేట్ల ద్వారా 16138 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ రిజ ర్వాయర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.0450 టీఎంసీలు) అడుగులకు గాను 589.70 (311.1486 టీఎంసీలు) మేరక
చనిపోయినట్లు రికార్డుల్లో నమోదు చేసిన అధికారులు.. సంస్థాన్ నారాయణపురంలో నలుగురు వృద్ధులకు ఆగిపోయిన పింఛన్ సంస్థాన్ నారాయణపురం, అక్టోబర్ 2 : కండ్లు కనిపిస్తలేవు. బీపీ, షుగర్ ఉంది. మందులు అయిపోయినయి సా
నందికొండ: ప్రపంచ పర్యాటక ప్రాంతమైన నాగార్జునసాగర్లో శనివారం పర్యాటకులతో సందడి వాతావరణ నెలకొంది. తెలంగాణ టూరిజం ఏర్పాటు చేసిన లాంచీలో నది మార్గంలో జాలీ ట్రిప్పులకు వెళ్లేందుకు పర్యాటకులు ఉత్సాహం కనబర�
నందికొండ: నాగార్జునసాగర్ డ్యాం 2 క్రస్ట్ గేట్ల ద్వారా 16096 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ రిజర్వాయర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.0450 టీఎంసీలు) అడుగులకు గాను 589.50 (310.5560 టీఎంసీలు) నీరు
కొండమల్లేపల్లి(దేవరకొండ): గ్రామాల్లో గుణాత్మక మార్పు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శనివారం కొండమల్లేపల్లి మండలంలోని కేశ్యతండాలో రూ.5 లక్ష