దేవరకొండ: నియోజకవర్గంలోని డిండిలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను మంజూరు చేయాలని మంగళవారం శాసన సభలో దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ ప్రస్తావించారు. డిండి మండల కేంద్రంలో సుమారు 70ఎకరాల విస్తీ ర్ణ�
నందికొండ: నాగార్జునసాగర్ రిజర్వాయర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.4050 టీఎంసీలు) అడుగులకు గాను 589.80 (311.4474 టీఎంసీలు) మేర నీరు నిల్వ ఉంది. నాగార్జునసాగర్ డ్యాం 4 క్రస్ట్ గేట్ల ద్వారా 32316 క్యూసె క్కుల నీటిని దిగువకు విడుద�
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టుకు మూడు రోజులుగా ఇన్ఫ్లో నిలకడగా వస్తుంది. దీంతో ప్రాజెక్టు రెండు గేట్ల ద్వారా మంగళవారం దిగువకు నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి 3107.38 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. ప్ర�
డీఐజీ రంగనాధ్ | జిల్లాలో అధిక వడ్డీ, బారా, మీటర్ కట్టింగ్ వ్యాపారులపై నిఘా పెట్టాం. వడ్డీ వేధింపుల విషయంలో బాధితులు నేరుగా తనకు సమచారం ఇవ్వాలని డీఐజీ ఏవీ రంగనాధ్ ప్రజలను కోరారు.
గులాబీ కండువా కప్పుకొన్న చంద్రకళ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో చేరికఇద్దరు కౌన్సిలర్లు, పలువురు సీనియర్ నేతలు కూడా.. అదే బాటలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొబ్బిలి శ్రీనివాస్రెడ్డి మ
శిథిలాలను భద్రపరచాలి పురావస్తు పరిశోధకుడు శివనాగిరెడ్డి చిట్యాల, అక్టోబరు 4 : చిట్యాల పట్టణానికి 800 ఏండ్ల చరిత్ర ఉందని, చిట్యాలలోని ఎంపీడీఓ కార్యాలయం వెనుక శిథిలావస్థలో ఉన్న ఆలయం 12-13వ శతాబ్దంలో నిర్మించిన�
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి సోమవారం 2376.57 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగింది. దీంతో ప్రాజెక్టు 2 క్రస్టు గేట్ల ద్వారా దిగువకు 1705.19 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కుడి కాలువకు 285.99 క్యూసెక్�
నందికొండ: ఎగువ నుంచి వరద కొనసాగుతుండడంతో నాగార్జునసాగర్ డ్యాం 4 క్రస్ట్ గేట్ల ద్వారా 32400 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదలనుచేస్తున్నారు. రిజర్వాయర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.4050 టీఎంసీలు) అడుగుల కు గాను పూ�
కేతేపల్లి: ప్రభుత్వ అభివృద్ధి పనులను చూసి ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరికలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఆదివారం మండలంలోని కంచుగట్ల వీరస్వామి యాదవ్, దుర్గం రమేశ్ల ఆధ్వర్యంల
కేతేపల్లి: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలో ని బొప్పారం గ్రామంలో రూ.10.60 లక్షలతో నూతనంగా నిర్మించిన వైకుంఠధామాన్ని ఆదివారం ఆయన ప్రారం�
ఎమ్మెల్యే చిరుమర్తి | టీఆర్ఎస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.
కట్టంగూర్: ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఆదివారం మండల�
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టుకు మూడు రోజులుగా ఇన్ఫ్లో నిలకడగా వస్తుండడంతో ఆదివారం మూడు గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి 4654.81 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. ప్రాజెక్టు 3క్రస్టు �