నందికొండ: నాగార్జునసాగర్ డ్యాం 2 క్రస్ట్ గేట్ల ద్వారా 16138 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ రిజ ర్వాయర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.0450 టీఎంసీలు) అడుగులకు గాను 589.70 (311.1486 టీఎంసీలు) మేరక
చనిపోయినట్లు రికార్డుల్లో నమోదు చేసిన అధికారులు.. సంస్థాన్ నారాయణపురంలో నలుగురు వృద్ధులకు ఆగిపోయిన పింఛన్ సంస్థాన్ నారాయణపురం, అక్టోబర్ 2 : కండ్లు కనిపిస్తలేవు. బీపీ, షుగర్ ఉంది. మందులు అయిపోయినయి సా
నందికొండ: ప్రపంచ పర్యాటక ప్రాంతమైన నాగార్జునసాగర్లో శనివారం పర్యాటకులతో సందడి వాతావరణ నెలకొంది. తెలంగాణ టూరిజం ఏర్పాటు చేసిన లాంచీలో నది మార్గంలో జాలీ ట్రిప్పులకు వెళ్లేందుకు పర్యాటకులు ఉత్సాహం కనబర�
నందికొండ: నాగార్జునసాగర్ డ్యాం 2 క్రస్ట్ గేట్ల ద్వారా 16096 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ రిజర్వాయర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.0450 టీఎంసీలు) అడుగులకు గాను 589.50 (310.5560 టీఎంసీలు) నీరు
కొండమల్లేపల్లి(దేవరకొండ): గ్రామాల్లో గుణాత్మక మార్పు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శనివారం కొండమల్లేపల్లి మండలంలోని కేశ్యతండాలో రూ.5 లక్ష
శాలిగౌరారం: రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా టీఆర్ఎస్ పార్టీ విస్తరించి ఉందని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. మండల పరిధిలోని వల్లాల గ్రామానికి చెందిన బీజేపీ, కాండ్రెస్ పార్టీల నుంచి 7క�
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు మూడు గేట్ల ద్వారా శనివారం దిగువకు నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి 4413.05 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండడంతో ప్రాజెక్టు 3 క్రస్టు గేట్ల ద్వారా దిగువకు 3839.53 క్యూసెక్కులు, కాలు�
కట్టంగూర్: సీఏం రిలీఫ్ ఫండ్ పేదలకు వరమని, ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ఆర్థిక సాయం అంద జేస్తున్నదని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని ఈదులూరు గ్రామానికి చెందిన పనస సత్తయ్య అనా ర�
గంగులను ఏకగ్రీవంగా ఎన్నుకున్న డైరెక్టర్లు మంత్రి జగదీశ్రెడ్డి పర్యవేక్షణ ప్రమాణ స్వీకారం చేసిన కొత్త పాలకవర్గం గుత్తా జితేందర్రెడ్డికి ఘనంగా వీడ్కోలు మదర్డెయిరీకి మరింత వన్నె తేవాలని మంత్రి పిలు�
నల్లగొండలో 5.52 లక్షల మంది లబ్ధిదారులు సూర్యాపేటలో 3.91లక్షల మంది గుర్తింపు యాదాద్రిలో 2.69లక్షల మంది అర్హులు సల్లగొండ ప్రతినిథి, సెప్టెంబర్ 30 (నమస్తేతెలంగాణ) : చేనేత వృత్తికి పునరుజ్జీవం కల్పించడంతో ఆడపడుచుల �
వావికొల్లు గ్రామంలో లభ్యం హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): నల్లగొండ జిల్లా గుండ్లపల్లి మండలం వావికొల్లు గ్రామంలో చారగొండవాగు పక్కనున్న పొలాల్లో ఉదయనచోడుని కొత్త శాసనం బయల్పడింది. ఆ గ్రామానిక�