కేతేపల్లి: గులాబ్ తుఫాన్ ప్రభావంతో హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మూసీ ప్రాజెక్టుకు భారీగా ఇన్ఫ్లో వచ్చే అవకాశం ఉంది. దీంతో అప్రమత్తమైన అధికారులు సోమవారం ప్రాజెక్టు 6 క్రస్టు గేట్�
నందికొండ: నాగార్జునసాగర్ ఎడమకాల్వకు సోమవారం నీటి విడుదలను ఎనెస్పీ అధికారులు నిలుపుదల చేశారు. అధి క వర్షాలతో ఎడమకాల్వ ఆయకట్టు పరిధిలో ఉన్న చెరువులు, వాగులు అన్ని పూర్తి స్థాయిలో నిండి అలుగు పోస్తుండ డం, త�
నందికొండ: నాగార్జునసాగర్ డ్యాం 2 క్రస్ట్ గేట్ల ద్వారా 16096 క్యూసెక్కుల నీటిని విడుదలను దిగువకు కొనసాగిస్తున్నా రు. నాగార్జున సాగర్ రిజర్వాయర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.4050 టీఎంసీలు) అడుగులకు గాను 589.50 (310.5510 టీఎంస�
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వేర్వేరుగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. నల్లగొండ జిల్లా తిప్పర్తి, కేతేపల్లి మండలాల్లో ఇద్దరు మరణించగా, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒకరు దుర్మరణం చెందారు. కే�
బోధనా పటిమను మెరుగు పరిచే దిశగా ఎన్జీటీ, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలకు ప్రత్యేక శిక్షణ ‘దీక్ష’ పోర్టల్లో మాడ్యూల్స్ పూర్తిచేసేలా కొనసాగింపు ఈనెల 30వరకు రిజిస్ట్రేషన్స్ చేసుకునే అవకాశం ఉమ్మడి జిల్లా వ్యా
అబ్బురపరిచే సోయగాలు నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం నందికొండ, సెప్టెంబర్ 26 : అందమైన నల్లమల అడవులు, చరిత్రకు ఆనవాలుగా నాగార్జునకొండ, ప్రపంచంలోనే రెండో అతిపెద్ద రాతికట్టడం నాగార్జునసాగర్ డ్యాం, అంతర్జాతీ�
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి ఆదివారం 1305.13 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగింది. సాంకేతిక లోపంతో కుడి కాలువకు నీటి విడుదలను నిలిపివేశారు. సోమవారం తిరిగి కుడికాలువకు నీటిని విడుదల చేయనున్నా�
సెజ్ ఏర్పాటకు సమ్మతించే ప్రసక్తే లేదు… ఏరియల్ సర్వే చేయడం విచారకరం… మిర్యాలగూడ: రైతులకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలను తీసుకోదని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు ఆలగడప పరిసర రైతులకు బరోసా ఇచ్�
నందికొండ: నాగార్జునసాగర్ డ్యాం 2 క్రస్ట్ గేట్ల ద్వారా 16116 క్యూసెక్కుల నీటిని విడుదలను దిగువకు కొనసాగిస్తు న్నారు. రిజర్వాయర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.4050 టీఎంసీలు) అడుగులకు గాను 589.60 (310. 8498 టీఎంసీలు) మేర నీరు నిల�
నేరేడుగొమ్ము(చందంపేట): ముఖ్యమంత్రి కేసీఆర్తోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని, గ్రామాల అభివృద్ధికి అనే క నిధులు కేటాయిస్తున్నారని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే రవీంద్రకుమార్లు అన్నారు. ఆది
Mahatma Gandhi University | మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న ఎంసీఏ, ఎంబీఏ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ నెల 27న జరుగాల్సిన పరీక్షలు భారత్ బంద్ కారణంగా వాయిదా వేస్తున్నామని ప పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ మి�
న్యాయ సేవా సంస్థ మెంబర్ సెక్రటరీ రేణుక రామగిరి, సెప్టెంబర్ 25 : ప్రతి ఒక్కరూ న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని న్యాయ సేవా సంస్థ మెంబర్ సెక్రటరి వై.రేణుక అన్నారు. నల్లగొండ జిల్లా కోర్టులోని న్యాయ సేవా
ఆవాస తండా నుంచి ఎదిగి.. రోడ్డు, బడి సౌకర్యం కూడా లేని చోటు నుంచి వచ్చిన శరత్ బాల్యంలో 3 కిలోమీటర్లు కాలినడకన బడికి విద్యాభ్యాసమంతా ప్రభుత్వ విద్యాసంస్థలు, వసతి గృహాల్లోనే.. ఉమ్మడి రాష్ట్రంలో గ్రామపంచాయతీ �
గులాబీ జెండే శ్రీరామరక్ష 2014కు ముందు, తర్వాతి మార్పును ప్రజలు గమనిస్తున్నరు విపక్ష నేతలు మోకాలి యాత్రలు చేసినా ప్రయోజనం శూన్యం తెలంగాణ సమాజం ఎప్పటికీ సీఎం కేసీఆర్ వెంటే.. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్ట�
నందికొండ: నాగార్జునసాగర్ డ్యాం 4 క్రస్ట్ గేట్ల ద్వారా 32232 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ రిజ ర్వాయర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.0450 టీఎంసీలు) అడుగులకు గాను 589.60 (310.8498 టీఎంసీలు) మేరక