కేతేపల్లి: మూసీ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి మంగళవారం13693.02 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగింది. ప్రాజెక్టు 6 క్రస్టు గేట్ల ద్వారా దిగువకు 7040.73 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కుడి,ఎడమ కాలువలకు 180.72 క్యూసెక్�
మంత్రి జగదీష్రెడ్డి | గులాబ్ తుఫాన్ తీవ్రతరం అయి వర్షాలు బీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
Nalgonda | గులాబ్ తుఫాను నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి హెచ్చరించారు. రెస్క్యూ టీం లను అందుబాటులో ఉంచాలని, ప్రమాదాలు సంభవించకుండా
చందంపేట: డిండి ప్రాజెక్టు నిండి అలుగు పోస్తుండటంతో డిండి వాగులో నీరు చేరి కొత్త జలకళను సంతరించుకుంది. మండలంలోని దేవరచర్ల, ఉస్మాన్ కుంట, చాపలగేటు, ఎలమలమంద గ్రామాలు డిండి వాగు సమీపంలో ఉండటంతో డిండి వాగు నుం
బంజారాహిల్స్ : అరోగ్యశ్రీ పథకంలో భాగంగా ఉచితంగా చికిత్స పొందిన రోగులవద్ద నుంచి డబ్బులు వసూలు చేసిన వ్యవహారంలో ఓ నిందితుడిని జూబ్లీహిల్స్ పోలీలు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన
కేతేపల్లి: గులాబ్ తుఫాన్ ప్రభావంతో హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మూసీ ప్రాజెక్టుకు భారీగా ఇన్ఫ్లో వచ్చే అవకాశం ఉంది. దీంతో అప్రమత్తమైన అధికారులు సోమవారం ప్రాజెక్టు 6 క్రస్టు గేట్�
నందికొండ: నాగార్జునసాగర్ ఎడమకాల్వకు సోమవారం నీటి విడుదలను ఎనెస్పీ అధికారులు నిలుపుదల చేశారు. అధి క వర్షాలతో ఎడమకాల్వ ఆయకట్టు పరిధిలో ఉన్న చెరువులు, వాగులు అన్ని పూర్తి స్థాయిలో నిండి అలుగు పోస్తుండ డం, త�
నందికొండ: నాగార్జునసాగర్ డ్యాం 2 క్రస్ట్ గేట్ల ద్వారా 16096 క్యూసెక్కుల నీటిని విడుదలను దిగువకు కొనసాగిస్తున్నా రు. నాగార్జున సాగర్ రిజర్వాయర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.4050 టీఎంసీలు) అడుగులకు గాను 589.50 (310.5510 టీఎంస�
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వేర్వేరుగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. నల్లగొండ జిల్లా తిప్పర్తి, కేతేపల్లి మండలాల్లో ఇద్దరు మరణించగా, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒకరు దుర్మరణం చెందారు. కే�
బోధనా పటిమను మెరుగు పరిచే దిశగా ఎన్జీటీ, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలకు ప్రత్యేక శిక్షణ ‘దీక్ష’ పోర్టల్లో మాడ్యూల్స్ పూర్తిచేసేలా కొనసాగింపు ఈనెల 30వరకు రిజిస్ట్రేషన్స్ చేసుకునే అవకాశం ఉమ్మడి జిల్లా వ్యా
అబ్బురపరిచే సోయగాలు నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం నందికొండ, సెప్టెంబర్ 26 : అందమైన నల్లమల అడవులు, చరిత్రకు ఆనవాలుగా నాగార్జునకొండ, ప్రపంచంలోనే రెండో అతిపెద్ద రాతికట్టడం నాగార్జునసాగర్ డ్యాం, అంతర్జాతీ�
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి ఆదివారం 1305.13 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగింది. సాంకేతిక లోపంతో కుడి కాలువకు నీటి విడుదలను నిలిపివేశారు. సోమవారం తిరిగి కుడికాలువకు నీటిని విడుదల చేయనున్నా�
సెజ్ ఏర్పాటకు సమ్మతించే ప్రసక్తే లేదు… ఏరియల్ సర్వే చేయడం విచారకరం… మిర్యాలగూడ: రైతులకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలను తీసుకోదని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు ఆలగడప పరిసర రైతులకు బరోసా ఇచ్�