నందికొండ: శ్రీశైలం నుంచి ఇన్ఫ్లో కొనసాగుతుండడంతో నాగార్జునసాగర్ డ్యాం క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదలను ఎన్నెస్పీ అధికారులు కొనసాగిస్తున్నారు. గురువారం ఉదయం 2 క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని విడుదల చేయగ�
మాడ్గులపల్లి: పేద ఆడబిడ్లల పెండ్లిలకు ప్రభుత్వం అందజేస్తున్న తాంబూలమే కల్యాణలక్ష్మి, షాదీ ముభారక్లని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. గురువారం మండలంలోని కన్నెకల్ గ్రామంలో 29 మంది లబ్ధిదార�
ఉదయం సముద్రం ఎత్తిపోతల పథకం | ఉదయం సముద్రం ఎత్తిపోతల పథకం కెనాల్స్కు భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్(రెవెన్యూ) వి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు.
డీఐజీ రంగనాధ్ | ముషంపల్లి గ్రామంలో నిన్న లైంగికదాడి, హత్యకు గురైన ధనలక్ష్మి కుటుంబం నివసిస్తున్న ఇంటిని, ఘటన జరిగిన స్థలాన్ని శుక్రవారం డీఐజీ ఏవీ రంగనాధ్ పరిశీలించారు.
ఆర్యవైశ్యుల రాస్తారోకో | నిన్న(బుధవారం) ముషంపల్లిలో వివాహితపై లైంగిక దాడికి పాల్పడి హత్యచేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహ�
6 డైరెక్టర్ స్థానాలకు27 నామినేషన్లు నేడు పరిశీలన,రేపు ఉపసంహరణ పోటీ నుంచి తప్పుకొన్నప్రస్తుత చైర్మన్ గుత్తా జితేందర్రెడ్డి పార్టీ అధిష్ఠానం నిర్ణయం మేరకు పని చేస్తానని ప్రకటన నల్లగొండ-రంగారెడ్డి పాల �
పందులు, పశుగ్రాసం కూడా.. 50% రాయితీకి సర్కారు నిర్ణయం యూనిట్ విలువ రూ.కోటి వరకూ.. పశు సంవర్ధకశాఖలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా రాయితీలు ప్రకటించాయి. పలువురికి ఉపాధి కల్పించడం ద్వారా ఉత్పత్తి, ఉత్పాదక�
ఏండ్ల నాటి సమస్యలకు పరిష్కారం మెరుగుపడ్డ మౌలిక వసతులు ప్రకృతి వనాలతో వెల్లివిరిసిన పచ్చదనం ప్రగతి వెలుగులు ఆ ఊరి పేరుకు తగ్గట్లే గ్రామంలో ఎటుచూసినా సమస్యల చీకట్లే. సరైన మౌలిక వసతులు లేక గ్రామస్తులు తీవ�
హాలియా, పెద్దవూర : రాష్ట్రంలో ప్రతి ఇంటికి తాగునీటిని అందించి ప్రజల దాహార్తిని తీర్చడమే ప్రభుత్వ లక్ష్యమని నాగా ర్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. బుధవారం అనుముల మండలం పంగవానికుంట, కొత్తపల్లి, తిమ�
హాలియా, పెద్దవూర : పేద ప్రజల సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని, రాష్ట్రంలో ఉన్న పేదింటి ఆడబిడ్డల కల్యా ణం తల్లిదండ్రులకు భారం కాకుడదని ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలు ప్రవేశ
మిర్యాలగూడ: రాష్ట్రంలో నిరుపేదల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి నిరుపేదలకు అండగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. బుధవారం ఆయన పట్టణంలోని మిర్యాల�
చందంపేట: మండలంలో నెలకొన్న భూ సమస్యలను పరిష్కరించేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ రైతులకు హామీ ఇచ్చారు. బుధవారం మండలంలోని సర్కిల్ తం�