రైళ్ల రాకపోకలతో రవాణా రంగానికి మహర్దశ అంచెలంచెలుగా వ్యాపార రంగం అభివృద్ధి దేశవ్యాప్తంగా వ్యాపారాన్ని విస్తరిస్తున్న మిల్లర్లు బియ్యం ఎగుమతి, ఎరువుల దిగుమతి రవాణా సౌకర్యాలు అభివృద్ధిని నిర్దేశిస్తాయ�
సత్వర చర్యలకు ఆదేశాలు నిందితులకు రిమాండ్ బాధిత కుటుంబానికి మంత్రి జగదీశ్రెడ్డి పరామర్శ ఫాస్ట్ట్రాక్ కోర్టు ద్వారా కేసు విచారణకు హామీ మహిళ మృతదేహం వద్ద సంతాపం గ్రామాన్ని సందర్శించిన రాష్ట్ర మహిళా �
పార్టీ పదవుల కోసం పోటాపోటీ.. అయినా ఏకగ్రీవమేఅధినాయకత్వానికి అన్ని స్థాయిల్లోని కార్యవర్గాల వివరాలు 5 నియోజకవర్గాల సమాచారం అందజేత రేపటిలోగా మిగతా నియోజకవర్గాలవి.. జిల్లా కార్యవర్గం కూడా త్వరలోనే.. నల్లగొ
సునీతా లక్ష్మారెడ్డి | నల్లగొండ మండలం ముషంపల్లి గ్రామాన్ని రాష్ట్ర మహిళ కమిషన్ చైర్ పర్సన్ సునీత లక్ష్మారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డితో కలిసి సందర్శించారు.
తిప్పర్తి: నాబార్డు సహకారంతో ఏర్పాటు చేసిన రైతు ఉత్తత్తి దారుల సహకార సంఘం ద్వారా రైతులు ఎరువులు, విత్త నాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. గురువారం ఆయన మండల కేంద్రంలో ర
నిడమనూరు: నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతుల కల్పిస్తామని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. మండలంలోని తుమ్మడం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డీఎంఎఫ్ నిధులు రూ. 5 లక్షల వ్య
నందికొండ: శ్రీశైలం నుంచి ఇన్ఫ్లో కొనసాగుతుండడంతో నాగార్జునసాగర్ డ్యాం క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదలను ఎన్నెస్పీ అధికారులు కొనసాగిస్తున్నారు. గురువారం ఉదయం 2 క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని విడుదల చేయగ�
మాడ్గులపల్లి: పేద ఆడబిడ్లల పెండ్లిలకు ప్రభుత్వం అందజేస్తున్న తాంబూలమే కల్యాణలక్ష్మి, షాదీ ముభారక్లని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. గురువారం మండలంలోని కన్నెకల్ గ్రామంలో 29 మంది లబ్ధిదార�
ఉదయం సముద్రం ఎత్తిపోతల పథకం | ఉదయం సముద్రం ఎత్తిపోతల పథకం కెనాల్స్కు భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్(రెవెన్యూ) వి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు.
డీఐజీ రంగనాధ్ | ముషంపల్లి గ్రామంలో నిన్న లైంగికదాడి, హత్యకు గురైన ధనలక్ష్మి కుటుంబం నివసిస్తున్న ఇంటిని, ఘటన జరిగిన స్థలాన్ని శుక్రవారం డీఐజీ ఏవీ రంగనాధ్ పరిశీలించారు.
ఆర్యవైశ్యుల రాస్తారోకో | నిన్న(బుధవారం) ముషంపల్లిలో వివాహితపై లైంగిక దాడికి పాల్పడి హత్యచేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహ�
6 డైరెక్టర్ స్థానాలకు27 నామినేషన్లు నేడు పరిశీలన,రేపు ఉపసంహరణ పోటీ నుంచి తప్పుకొన్నప్రస్తుత చైర్మన్ గుత్తా జితేందర్రెడ్డి పార్టీ అధిష్ఠానం నిర్ణయం మేరకు పని చేస్తానని ప్రకటన నల్లగొండ-రంగారెడ్డి పాల �