నందికొండ: నాగార్జునసాగర్ డ్యాం 2 క్రస్ట్ గేట్ల ద్వారా 16116 క్యూసెక్కుల నీటిని విడుదలను దిగువకు కొనసాగిస్తు న్నారు. రిజర్వాయర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.4050 టీఎంసీలు) అడుగులకు గాను 589.60 (310. 8498 టీఎంసీలు) మేర నీరు నిల�
నేరేడుగొమ్ము(చందంపేట): ముఖ్యమంత్రి కేసీఆర్తోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని, గ్రామాల అభివృద్ధికి అనే క నిధులు కేటాయిస్తున్నారని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే రవీంద్రకుమార్లు అన్నారు. ఆది
Mahatma Gandhi University | మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న ఎంసీఏ, ఎంబీఏ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ నెల 27న జరుగాల్సిన పరీక్షలు భారత్ బంద్ కారణంగా వాయిదా వేస్తున్నామని ప పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ మి�
న్యాయ సేవా సంస్థ మెంబర్ సెక్రటరీ రేణుక రామగిరి, సెప్టెంబర్ 25 : ప్రతి ఒక్కరూ న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని న్యాయ సేవా సంస్థ మెంబర్ సెక్రటరి వై.రేణుక అన్నారు. నల్లగొండ జిల్లా కోర్టులోని న్యాయ సేవా
ఆవాస తండా నుంచి ఎదిగి.. రోడ్డు, బడి సౌకర్యం కూడా లేని చోటు నుంచి వచ్చిన శరత్ బాల్యంలో 3 కిలోమీటర్లు కాలినడకన బడికి విద్యాభ్యాసమంతా ప్రభుత్వ విద్యాసంస్థలు, వసతి గృహాల్లోనే.. ఉమ్మడి రాష్ట్రంలో గ్రామపంచాయతీ �
గులాబీ జెండే శ్రీరామరక్ష 2014కు ముందు, తర్వాతి మార్పును ప్రజలు గమనిస్తున్నరు విపక్ష నేతలు మోకాలి యాత్రలు చేసినా ప్రయోజనం శూన్యం తెలంగాణ సమాజం ఎప్పటికీ సీఎం కేసీఆర్ వెంటే.. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్ట�
నందికొండ: నాగార్జునసాగర్ డ్యాం 4 క్రస్ట్ గేట్ల ద్వారా 32232 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ రిజ ర్వాయర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.0450 టీఎంసీలు) అడుగులకు గాను 589.60 (310.8498 టీఎంసీలు) మేరక
దేవరకొండ: ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో అనేక సంక్షే పథకాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజ
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు రెండు గేట్ల ద్వారా శనివారం దిగువకు నీటి విడుదల కొనసాగింది. ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి 2972.25 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. రెండు క్రస్టు గేట్ల ద్వారా 3743.44 క్యూసెక్కులు, కుడి ప్�
అంగవైకల్యం బలాదూర్ ఒంటి చేత్తో మోటర్ల రిపేరు చేస్తున్న పాపయ్య మరో 80మందికి ఉపాధి చూపిన ఎలక్ట్రీషియన్ అంగవైకల్యం ఆత్మైస్థెర్యం ముందు తలవంచింది. వైకల్యం శరీరానికే గానీ మనస్సుకు కాదనుకుని ముందుకు సాగుత�
నార్ముల్ | నల్లగొండ, రంగారెడ్డి పాల ఉత్పత్తి దారుల పరస్పర సహాయక సహకార యూనియన్ (నార్ముల్) కు జరుగుతున్న ఎన్నికల్లో రెండు చోట్లా అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థినిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధుడు, సీపీఎం సీనియర్ నేత బైరు మల్లయ్యగౌడ్ విగ్రహన్ని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | రానున్న కాలంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని, వర్ధంతిని అధికారికంగా జరిపేలా చర్యలు చేపడతామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.