దేవరకొండ: ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో అనేక సంక్షే పథకాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజ
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు రెండు గేట్ల ద్వారా శనివారం దిగువకు నీటి విడుదల కొనసాగింది. ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి 2972.25 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. రెండు క్రస్టు గేట్ల ద్వారా 3743.44 క్యూసెక్కులు, కుడి ప్�
అంగవైకల్యం బలాదూర్ ఒంటి చేత్తో మోటర్ల రిపేరు చేస్తున్న పాపయ్య మరో 80మందికి ఉపాధి చూపిన ఎలక్ట్రీషియన్ అంగవైకల్యం ఆత్మైస్థెర్యం ముందు తలవంచింది. వైకల్యం శరీరానికే గానీ మనస్సుకు కాదనుకుని ముందుకు సాగుత�
నార్ముల్ | నల్లగొండ, రంగారెడ్డి పాల ఉత్పత్తి దారుల పరస్పర సహాయక సహకార యూనియన్ (నార్ముల్) కు జరుగుతున్న ఎన్నికల్లో రెండు చోట్లా అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థినిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధుడు, సీపీఎం సీనియర్ నేత బైరు మల్లయ్యగౌడ్ విగ్రహన్ని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | రానున్న కాలంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని, వర్ధంతిని అధికారికంగా జరిపేలా చర్యలు చేపడతామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
రైళ్ల రాకపోకలతో రవాణా రంగానికి మహర్దశ అంచెలంచెలుగా వ్యాపార రంగం అభివృద్ధి దేశవ్యాప్తంగా వ్యాపారాన్ని విస్తరిస్తున్న మిల్లర్లు బియ్యం ఎగుమతి, ఎరువుల దిగుమతి రవాణా సౌకర్యాలు అభివృద్ధిని నిర్దేశిస్తాయ�
సత్వర చర్యలకు ఆదేశాలు నిందితులకు రిమాండ్ బాధిత కుటుంబానికి మంత్రి జగదీశ్రెడ్డి పరామర్శ ఫాస్ట్ట్రాక్ కోర్టు ద్వారా కేసు విచారణకు హామీ మహిళ మృతదేహం వద్ద సంతాపం గ్రామాన్ని సందర్శించిన రాష్ట్ర మహిళా �
పార్టీ పదవుల కోసం పోటాపోటీ.. అయినా ఏకగ్రీవమేఅధినాయకత్వానికి అన్ని స్థాయిల్లోని కార్యవర్గాల వివరాలు 5 నియోజకవర్గాల సమాచారం అందజేత రేపటిలోగా మిగతా నియోజకవర్గాలవి.. జిల్లా కార్యవర్గం కూడా త్వరలోనే.. నల్లగొ
సునీతా లక్ష్మారెడ్డి | నల్లగొండ మండలం ముషంపల్లి గ్రామాన్ని రాష్ట్ర మహిళ కమిషన్ చైర్ పర్సన్ సునీత లక్ష్మారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డితో కలిసి సందర్శించారు.
తిప్పర్తి: నాబార్డు సహకారంతో ఏర్పాటు చేసిన రైతు ఉత్తత్తి దారుల సహకార సంఘం ద్వారా రైతులు ఎరువులు, విత్త నాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. గురువారం ఆయన మండల కేంద్రంలో ర
నిడమనూరు: నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతుల కల్పిస్తామని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. మండలంలోని తుమ్మడం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డీఎంఎఫ్ నిధులు రూ. 5 లక్షల వ్య