పందులు, పశుగ్రాసం కూడా.. 50% రాయితీకి సర్కారు నిర్ణయం యూనిట్ విలువ రూ.కోటి వరకూ.. పశు సంవర్ధకశాఖలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా రాయితీలు ప్రకటించాయి. పలువురికి ఉపాధి కల్పించడం ద్వారా ఉత్పత్తి, ఉత్పాదక�
ఏండ్ల నాటి సమస్యలకు పరిష్కారం మెరుగుపడ్డ మౌలిక వసతులు ప్రకృతి వనాలతో వెల్లివిరిసిన పచ్చదనం ప్రగతి వెలుగులు ఆ ఊరి పేరుకు తగ్గట్లే గ్రామంలో ఎటుచూసినా సమస్యల చీకట్లే. సరైన మౌలిక వసతులు లేక గ్రామస్తులు తీవ�
హాలియా, పెద్దవూర : రాష్ట్రంలో ప్రతి ఇంటికి తాగునీటిని అందించి ప్రజల దాహార్తిని తీర్చడమే ప్రభుత్వ లక్ష్యమని నాగా ర్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. బుధవారం అనుముల మండలం పంగవానికుంట, కొత్తపల్లి, తిమ�
హాలియా, పెద్దవూర : పేద ప్రజల సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని, రాష్ట్రంలో ఉన్న పేదింటి ఆడబిడ్డల కల్యా ణం తల్లిదండ్రులకు భారం కాకుడదని ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలు ప్రవేశ
మిర్యాలగూడ: రాష్ట్రంలో నిరుపేదల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి నిరుపేదలకు అండగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. బుధవారం ఆయన పట్టణంలోని మిర్యాల�
చందంపేట: మండలంలో నెలకొన్న భూ సమస్యలను పరిష్కరించేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ రైతులకు హామీ ఇచ్చారు. బుధవారం మండలంలోని సర్కిల్ తం�
దేవరకొండ: రాష్ర్టంలోఅనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అన్ని రంగాల్లో ముందంజలో నిలిపిన పితామహుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చం�
నందికొండ: నాగార్జునసాగర్ రిజర్వాయర్కు శ్రీశైలం నుంచి వరద ఉధృతి తగ్గడంతో నాగార్జునసాగర్ డ్యాం క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని విడుదలను ఎన్నెస్పీ అధికారులు బుధవారం నిలుపుదల చేశారు. నాగార్జునసాగర్ రిజర్వా�
సద్వినియోగం చేసుకొని భవిష్యత్కు బాటలు వేసుకోవాలి సూర్యాపేట జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తిరుమలగిరి, సెప్టెంబర్ 21 : దళిత బంధు కోసం అధికారులే మీ వద్దకు వచ్చి అన్నీ వివరిస్తారు.. యూనిట్ల ఎంపిక కోస
ప్రభుత్వ ఆదేశాలతో స్పెషల్ డ్రైవ్ రంగంలోకి ప్రత్యేక బృందాలు నల్లగొండలో ఒక్క రోజే మూడు కేసుల ఛేదన నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్21(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి జిల్లాలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల రవాణాపై ఇప్�
మాల్, సెప్టెంబర్21 : టీఆర్ఎస్ బలోపేతానికి కార్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మంగళవారం చింతపల్లి మండల కేంద్రంలోని సాయి సుమంగళి ఫంక్షన్హాల్లో నిర్వహించి
యాదాద్రి, సెప్టెంబర్ 21:యాదాద్రీశుడి సన్నిధిలో హస్తకళాకృతులు భక్తులకు కనువిందు చేయనున్నాయి. ఆలయ పునర్నిర్మాణంలో పెంబర్తి స్వర్ణకారులతో ప్రత్యేకంగా తయారు చేసిన తొడుగులను ఆలయ దర్వాజలకు బిగించనున్నారు.
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి మంగళవారం సాయంత్రం ఇన్ఫ్లో క్రమంగా పెరుగుతూ వచ్చింది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గిన నేపథ్యంలో ఈనెల 16న గేట్ల ద్వారా నీటి విడుదలన