దేవరకొండ: రాష్ర్టంలోఅనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అన్ని రంగాల్లో ముందంజలో నిలిపిన పితామహుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చం�
నందికొండ: నాగార్జునసాగర్ రిజర్వాయర్కు శ్రీశైలం నుంచి వరద ఉధృతి తగ్గడంతో నాగార్జునసాగర్ డ్యాం క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని విడుదలను ఎన్నెస్పీ అధికారులు బుధవారం నిలుపుదల చేశారు. నాగార్జునసాగర్ రిజర్వా�
సద్వినియోగం చేసుకొని భవిష్యత్కు బాటలు వేసుకోవాలి సూర్యాపేట జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తిరుమలగిరి, సెప్టెంబర్ 21 : దళిత బంధు కోసం అధికారులే మీ వద్దకు వచ్చి అన్నీ వివరిస్తారు.. యూనిట్ల ఎంపిక కోస
ప్రభుత్వ ఆదేశాలతో స్పెషల్ డ్రైవ్ రంగంలోకి ప్రత్యేక బృందాలు నల్లగొండలో ఒక్క రోజే మూడు కేసుల ఛేదన నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్21(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి జిల్లాలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల రవాణాపై ఇప్�
మాల్, సెప్టెంబర్21 : టీఆర్ఎస్ బలోపేతానికి కార్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మంగళవారం చింతపల్లి మండల కేంద్రంలోని సాయి సుమంగళి ఫంక్షన్హాల్లో నిర్వహించి
యాదాద్రి, సెప్టెంబర్ 21:యాదాద్రీశుడి సన్నిధిలో హస్తకళాకృతులు భక్తులకు కనువిందు చేయనున్నాయి. ఆలయ పునర్నిర్మాణంలో పెంబర్తి స్వర్ణకారులతో ప్రత్యేకంగా తయారు చేసిన తొడుగులను ఆలయ దర్వాజలకు బిగించనున్నారు.
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి మంగళవారం సాయంత్రం ఇన్ఫ్లో క్రమంగా పెరుగుతూ వచ్చింది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గిన నేపథ్యంలో ఈనెల 16న గేట్ల ద్వారా నీటి విడుదలన
మాల్: పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ పని చేయాలని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మంగళవారం చిం తపల్లి మండల కేంద్రంలోని సాయి సుమంగళి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడార�
ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి | జిల్లాలోని చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో సొంతనిధులతో ఏర్పాటు చేయబోతున్న ప్రభుత్వ దవాఖాన నిర్మాణానికి నల్లగొడ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, ఆయన సోదరుడు కృష్ణారెడ్డి �
నందికొండ: నాగార్జునసాగర్ రిజర్వాయర్కు శ్రీశైలం నుంచి వరద ఉధృతి కొనసాగుతుండడంతో నాగార్జునసాగర్ డ్యాం 2 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 16158 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగ�
రామగిరి: తెలంగాణ విద్య యావత్ భారతదేశానికి మార్గదర్శకం కావాలని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ఆకాంక్షించారు. అందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు మరింత శ్రమించి అంకిత భావతంతో పనిచేయాలన్న�
2014లో ఉమ్మడి జిల్లాలో సాగు భూమి (ఎకరాలు)13,12,183 ఈ ఏడాది21,58,971 స్వరాష్ట్రంలో పెరిగిన ఎవుసం ఉమ్మడి జిల్లా సాగు సస్యశ్యామలం 2014లో 13.16 లక్షల ఎకరాలు.. ఇప్పుడు 21.58 లక్షలు ఏటా లక్ష ఎకరాలకుపైనే వినియోగంలోకి.. కృష్ణా, గోదావరి నద�