జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ ఆత్మకూర్.ఎం, మోత్కూరు పీహెచ్సీల తనిఖీ ఆత్మకూరు(ఎం), సెప్టెంబర్19 : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ ఆదివారం ఆకస్మిక
రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది దుర్మరణం కట్టంగూరు వద్ద హైవేపై రెండు ప్రమాదాలు లారీలను ఢీకొట్టిన కార్లు.. 20 నిమిషాల్లో ఐదుగురు మృత్యువాత నాగర్కర్నూల్ జిల్లాలో మిర్యాలగూడ మండలానికి చెందిన ముగ్గురు మృ�
రామగిరి: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. నల్లగొండలోని లక్ష్మీగార్డెన్స్లో ఆదివారం నిర్వహించిన పీఆర్టీయూ టీఎస్ జిల్లా సర్వసభ్య సమావ�
నందికొండ: టూరిస్ట్ గైడ్ శిక్షణ ద్వారా యువతకు జీవనోపాధి లభిస్తున్నదని బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లెపల్లి లక్ష్మ య్య అన్నారు. ప్రపంచ పర్యాటక ప్రాంతమైన నాగార్జునసాగర్లోని బుద్ధవనంలో 5 రోజుల పాటు కొనసాగ
హాలియా: ప్రజా సంక్షేమం, రాష్ర్టాభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన ప్రతి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివ రించాల్సిన బాధ్యత టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉందని నాగార్జునసాగర్ నియోజక
గణనాథుల వీడ్కోలుకుసర్వం సిద్ధం ఉమ్మడి జిల్లాలో 10 వేలకుపైగా విగ్రహాలు నేడు ప్రత్యేక పూజలతో శోభాయాత్రలు ప్రారంభం నిర్దేశిత రూట్లలో ప్రత్యేక ఏర్పాట్లు సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ నిమజ్జన ఘాట్ల వద్ద
యూనివర్సిటీ అభివృద్ధికి కీలక నిర్ణయాలు నూతన భవనాల ప్రారంభోత్సవానికి సిద్ధం 57మంది అకడమిక్ కన్సల్టెంట్లు ఇక కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఈ విద్యా సంవత్సరం నుంచే ఎమ్మెస్సీ బాటనీ కోర్సు ఎంఈడీ, ఎ�
మిర్యాలగూడ: తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాల కేటాయింపుల్లో గౌడ సమాజానికి 15శాతం రిజర్వేషన్లు కేటాయిం చడాన్ని హర్శిస్తూ పట్టణ గౌడ సంఘం నాయకులు పెద్ది శ్రీనివాస్గౌడ్ ఆధ్వర్యంలో శనివారం సీఎం కేసీఆర్ చిత�
ధాన్యం సేకరణపై కేంద్రం పరిమితి దొడ్డు బియ్యం కొనలేమంటూ స్పష్టీకరణ బీజేపీ సర్కారుపై భగ్గుమంటున్న రైతాంగం స్వరాష్ట్రంలో అందుబాటులోకి సాగు నీటి వనరులు రైతు బంధుతో పంట పెట్టబడి సాయం ఉమ్మడి జిల్లాలో యాసంగ�
నాగార్జునసాగర్కు 2.3 లక్షల క్యూసెక్కులకుపైగా ఇన్ఫ్లో మరోసారి తెరుచుకున్న క్రస్ట్గేట్లు నందికొండ, సెప్టెంబర్ 17 : నాగార్జునసాగర్ రిజర్వాయర్కు వరద పొటెత్తుతున్నది. దీంతో శుక్రవారం ఈ సీజన్లో రెండోసా
భువన్ యాప్లో 87.35 శాతం నమోదు 5 మున్సిపాలిటీల్లో కొనసాగుతున్న సర్వే హుజూర్నగర్, సెప్టెంబర్ 17 : సూర్యాపేట జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఆస్తుల సర్వే ముమ్మరంగా కొనసాగుతున్నది. నెల రోజులుగా మున్సిపల్ �
రెవెన్యూ రికార్డుల్లో బేచిరాగ్ తిమ్మాపూర్ రికార్డుల్లో ఊరు.. ప్రజలేమో కానరారు ఇతర ప్రాంతాల్లో స్థిర నివాసాలు ఆ గ్రామం పేరు మీద దస్ర్తాలు, భూములు ఉన్నాయి. కానీ అక్కడ భూమి, చెట్లు, పక్షులు, పశువులు తప్ప జన�