హాలియా: ప్రజా సంక్షేమం, రాష్ర్టాభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన ప్రతి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివ రించాల్సిన బాధ్యత టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉందని నాగార్జునసాగర్ నియోజక
గణనాథుల వీడ్కోలుకుసర్వం సిద్ధం ఉమ్మడి జిల్లాలో 10 వేలకుపైగా విగ్రహాలు నేడు ప్రత్యేక పూజలతో శోభాయాత్రలు ప్రారంభం నిర్దేశిత రూట్లలో ప్రత్యేక ఏర్పాట్లు సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ నిమజ్జన ఘాట్ల వద్ద
యూనివర్సిటీ అభివృద్ధికి కీలక నిర్ణయాలు నూతన భవనాల ప్రారంభోత్సవానికి సిద్ధం 57మంది అకడమిక్ కన్సల్టెంట్లు ఇక కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఈ విద్యా సంవత్సరం నుంచే ఎమ్మెస్సీ బాటనీ కోర్సు ఎంఈడీ, ఎ�
మిర్యాలగూడ: తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాల కేటాయింపుల్లో గౌడ సమాజానికి 15శాతం రిజర్వేషన్లు కేటాయిం చడాన్ని హర్శిస్తూ పట్టణ గౌడ సంఘం నాయకులు పెద్ది శ్రీనివాస్గౌడ్ ఆధ్వర్యంలో శనివారం సీఎం కేసీఆర్ చిత�
ధాన్యం సేకరణపై కేంద్రం పరిమితి దొడ్డు బియ్యం కొనలేమంటూ స్పష్టీకరణ బీజేపీ సర్కారుపై భగ్గుమంటున్న రైతాంగం స్వరాష్ట్రంలో అందుబాటులోకి సాగు నీటి వనరులు రైతు బంధుతో పంట పెట్టబడి సాయం ఉమ్మడి జిల్లాలో యాసంగ�
నాగార్జునసాగర్కు 2.3 లక్షల క్యూసెక్కులకుపైగా ఇన్ఫ్లో మరోసారి తెరుచుకున్న క్రస్ట్గేట్లు నందికొండ, సెప్టెంబర్ 17 : నాగార్జునసాగర్ రిజర్వాయర్కు వరద పొటెత్తుతున్నది. దీంతో శుక్రవారం ఈ సీజన్లో రెండోసా
భువన్ యాప్లో 87.35 శాతం నమోదు 5 మున్సిపాలిటీల్లో కొనసాగుతున్న సర్వే హుజూర్నగర్, సెప్టెంబర్ 17 : సూర్యాపేట జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఆస్తుల సర్వే ముమ్మరంగా కొనసాగుతున్నది. నెల రోజులుగా మున్సిపల్ �
రెవెన్యూ రికార్డుల్లో బేచిరాగ్ తిమ్మాపూర్ రికార్డుల్లో ఊరు.. ప్రజలేమో కానరారు ఇతర ప్రాంతాల్లో స్థిర నివాసాలు ఆ గ్రామం పేరు మీద దస్ర్తాలు, భూములు ఉన్నాయి. కానీ అక్కడ భూమి, చెట్లు, పక్షులు, పశువులు తప్ప జన�
ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ హుజూర్నగర్ టౌన్, సెప్టెంబర్ 16 : పేదల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అ
నీలగిరి:18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరూ తప్పనిసరిగా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భుపాల్రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని బీట్ మార్కెట్లో మాస్ వ్యాక్సినేషన్ కార్యక్ర�