ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ హుజూర్నగర్ టౌన్, సెప్టెంబర్ 16 : పేదల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అ
నీలగిరి:18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరూ తప్పనిసరిగా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భుపాల్రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని బీట్ మార్కెట్లో మాస్ వ్యాక్సినేషన్ కార్యక్ర�
కేతేపల్లి: గత నెల 28 నుంచి ఈ నెల 16 వరకు 20 రోజుల పాటు నిరాటంకంగా కొనసాగిన మూసీ ప్రాజెక్టు గేట్ల ద్వారా నీటి విడుదలను గురువారం అధికారులు నిలిపివేశారు. వర్షాలు తగ్గి ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ఫ్లో కూడ�
చందంపేట: నూరేండ్ల వరకు చెక్కు చెదరని టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పార్టీ ఆధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టారని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. గురువారం చందంపేట మండలంలోని బి
అంతటా పెరిగిన అడ్మిషన్లు ఉమ్మడి జిల్లాలో కొత్తగా 35,752 మంది చేరిక బడి బాట లేకుండానే స్వచ్ఛందంగా ముందుకు.. అత్యధికంగా 1, 6వ తరగతుల్లో… ప్రభుత్వ విద్యపై తల్లిదండ్రుల్లో పెరుగుతున్న నమ్మకం నాణ్యమైన విద్య, మధ్యా
నేటి నుంచి మాస్ వ్యాక్సినేషన్ నెలాఖారులోగా ప్రతి ఒక్కరికీ.. నూరు శాతం టీకాలు పూర్తయిన ఇంటికి స్టిక్కర్ ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించి కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు
పెద్ద అడిశర్లపల్లి: తెలంగాణ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశ పెడుతూ వారి సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నదని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అన్నారు. బుధవారం పీఏపల్లి కమ్యూనిటీ హాలులో 75మంది లబ్�
వేములపల్లి: గొర్రెల మందపైకి టిప్పర్ లారీ దూసుకెళ్లడంతో 20 గొర్రెలు మృత్యువాత పడిన ఘటన మండలంలోని రావు లపెంట గ్రామ శివారులో భీమారం-సూర్యాపేట రహదారిపై బుధవారం జరిగింది. బాధితుడు తెలిపిన ప్రకారం రావుల పెం ట గ
మిర్యాలగూడ రూరల్: మండలం పరిధిలోని ఆలగడప గ్రామంలో ప్రభుత్వం తలపెట్టిన పరిశ్రామిక పార్కు వల్ల ఏ ఒక్క రైతుకు నష్టం కలిగించబోమని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరావు రైతులకు హామీ ఇచ్చారు. బుధవారం అవంతీపురం వ్యవసా�
నందికొండ: తెలంగాణ టూరిజం బుద్ధవనం ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారి మల్లెపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో బౌద్ధ విశ్లేషకుడు, చారిత్రక పరిశోధ కుడు ఈమని శివనాగిరెడ్డి అధ్యక్షతన ఓఎస్డి సుధాన్రెడ్డి టూరిస్ట్ గైడ్
నల్లగొండ: కొవిడ్ వైరస్ నేపధ్యంలో వ్యాక్సినేషన్ అందరికీ వేయటానికి సూక్ష్మ ప్రణాళిక సిద్ధం చేసినట్టు కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. కొవిడ్ నేపధ్యంలో వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని హైదరాబాద్ ను�