ధాన్యం సేకరణపై కేంద్రం పరిమితి దొడ్డు బియ్యం కొనలేమంటూ స్పష్టీకరణ బీజేపీ సర్కారుపై భగ్గుమంటున్న రైతాంగం స్వరాష్ట్రంలో అందుబాటులోకి సాగు నీటి వనరులు రైతు బంధుతో పంట పెట్టబడి సాయం ఉమ్మడి జిల్లాలో యాసంగ�
నాగార్జునసాగర్కు 2.3 లక్షల క్యూసెక్కులకుపైగా ఇన్ఫ్లో మరోసారి తెరుచుకున్న క్రస్ట్గేట్లు నందికొండ, సెప్టెంబర్ 17 : నాగార్జునసాగర్ రిజర్వాయర్కు వరద పొటెత్తుతున్నది. దీంతో శుక్రవారం ఈ సీజన్లో రెండోసా
భువన్ యాప్లో 87.35 శాతం నమోదు 5 మున్సిపాలిటీల్లో కొనసాగుతున్న సర్వే హుజూర్నగర్, సెప్టెంబర్ 17 : సూర్యాపేట జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఆస్తుల సర్వే ముమ్మరంగా కొనసాగుతున్నది. నెల రోజులుగా మున్సిపల్ �
రెవెన్యూ రికార్డుల్లో బేచిరాగ్ తిమ్మాపూర్ రికార్డుల్లో ఊరు.. ప్రజలేమో కానరారు ఇతర ప్రాంతాల్లో స్థిర నివాసాలు ఆ గ్రామం పేరు మీద దస్ర్తాలు, భూములు ఉన్నాయి. కానీ అక్కడ భూమి, చెట్లు, పక్షులు, పశువులు తప్ప జన�
ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ హుజూర్నగర్ టౌన్, సెప్టెంబర్ 16 : పేదల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అ
నీలగిరి:18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరూ తప్పనిసరిగా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భుపాల్రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని బీట్ మార్కెట్లో మాస్ వ్యాక్సినేషన్ కార్యక్ర�
కేతేపల్లి: గత నెల 28 నుంచి ఈ నెల 16 వరకు 20 రోజుల పాటు నిరాటంకంగా కొనసాగిన మూసీ ప్రాజెక్టు గేట్ల ద్వారా నీటి విడుదలను గురువారం అధికారులు నిలిపివేశారు. వర్షాలు తగ్గి ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ఫ్లో కూడ�
చందంపేట: నూరేండ్ల వరకు చెక్కు చెదరని టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పార్టీ ఆధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టారని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. గురువారం చందంపేట మండలంలోని బి
అంతటా పెరిగిన అడ్మిషన్లు ఉమ్మడి జిల్లాలో కొత్తగా 35,752 మంది చేరిక బడి బాట లేకుండానే స్వచ్ఛందంగా ముందుకు.. అత్యధికంగా 1, 6వ తరగతుల్లో… ప్రభుత్వ విద్యపై తల్లిదండ్రుల్లో పెరుగుతున్న నమ్మకం నాణ్యమైన విద్య, మధ్యా
నేటి నుంచి మాస్ వ్యాక్సినేషన్ నెలాఖారులోగా ప్రతి ఒక్కరికీ.. నూరు శాతం టీకాలు పూర్తయిన ఇంటికి స్టిక్కర్ ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించి కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు
పెద్ద అడిశర్లపల్లి: తెలంగాణ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశ పెడుతూ వారి సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నదని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అన్నారు. బుధవారం పీఏపల్లి కమ్యూనిటీ హాలులో 75మంది లబ్�