అంతటా పెరిగిన అడ్మిషన్లు ఉమ్మడి జిల్లాలో కొత్తగా 35,752 మంది చేరిక బడి బాట లేకుండానే స్వచ్ఛందంగా ముందుకు.. అత్యధికంగా 1, 6వ తరగతుల్లో… ప్రభుత్వ విద్యపై తల్లిదండ్రుల్లో పెరుగుతున్న నమ్మకం నాణ్యమైన విద్య, మధ్యా
నేటి నుంచి మాస్ వ్యాక్సినేషన్ నెలాఖారులోగా ప్రతి ఒక్కరికీ.. నూరు శాతం టీకాలు పూర్తయిన ఇంటికి స్టిక్కర్ ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించి కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు
పెద్ద అడిశర్లపల్లి: తెలంగాణ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశ పెడుతూ వారి సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నదని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అన్నారు. బుధవారం పీఏపల్లి కమ్యూనిటీ హాలులో 75మంది లబ్�
వేములపల్లి: గొర్రెల మందపైకి టిప్పర్ లారీ దూసుకెళ్లడంతో 20 గొర్రెలు మృత్యువాత పడిన ఘటన మండలంలోని రావు లపెంట గ్రామ శివారులో భీమారం-సూర్యాపేట రహదారిపై బుధవారం జరిగింది. బాధితుడు తెలిపిన ప్రకారం రావుల పెం ట గ
మిర్యాలగూడ రూరల్: మండలం పరిధిలోని ఆలగడప గ్రామంలో ప్రభుత్వం తలపెట్టిన పరిశ్రామిక పార్కు వల్ల ఏ ఒక్క రైతుకు నష్టం కలిగించబోమని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరావు రైతులకు హామీ ఇచ్చారు. బుధవారం అవంతీపురం వ్యవసా�
నందికొండ: తెలంగాణ టూరిజం బుద్ధవనం ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారి మల్లెపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో బౌద్ధ విశ్లేషకుడు, చారిత్రక పరిశోధ కుడు ఈమని శివనాగిరెడ్డి అధ్యక్షతన ఓఎస్డి సుధాన్రెడ్డి టూరిస్ట్ గైడ్
నల్లగొండ: కొవిడ్ వైరస్ నేపధ్యంలో వ్యాక్సినేషన్ అందరికీ వేయటానికి సూక్ష్మ ప్రణాళిక సిద్ధం చేసినట్టు కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. కొవిడ్ నేపధ్యంలో వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని హైదరాబాద్ ను�
నల్లగొండ: తుది దశలో ఉన్న వైకుంఠ దామాలను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. ఆయన బుధవా రం కలెక్టరేట్ నుంచి ఆయా మండలాల అధికారులతో వీడియో కాన్ఫరెన్సు లో పాల్గ�
ఎమ్మెల్యే కంచర్ల | ముఖ్యమంత్రి సహాయనిధితో పేద వర్గాలకు ఎంతో ఉపశమనం కలుగుతుందని. నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారుల
ఉమ్మడి జిల్లాలో 534.18 ఎకరాలు స్వాధీనం 23 ఆలయాల పరిధిలో అధికారుల చర్యలు లీజు రూపంలో రూ.19.42లక్షల అదనపు ఆదాయం ప్రభుత్వ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం ఆలయాలకు మరింత ఆర్థిక పరిపుష్టి అందరి కష్టాలను గట్టెక్కించే దేవుడి
మేజర్, మైనర్ కాల్వల మరమ్మతులతో చివరి భూములకు సాగునీరు స్థిరీకరించిన ఆయకట్టుకు 30 ఏండ్ల తర్వాత పూర్తి స్థాయిలో అందుతున్న నీరు మిర్యాలగూడ/ మిర్యాలగూడ రూరల్, సెప్టెంబర్ 14 : నాగార్జున సాగర్ ఎడమ కాల్వ, మేజ�
మిర్యాలగూడ టౌన్: నీతి ఆయోగ్, సీఎస్ఐఆర్ కేంద్ర పథకం ద్వారా అందిస్తున్న ఇంటింటికీ ఉచిత శానిటైజేషన్ను ప్రజ లు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు
దేవరకొండ రూరల్: జాతీయ స్థాయి క్రీడాకారులు దేవరకొండకు రావటం గర్వంగా ఉందని స్థానిక ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్నారు. సోమవారం దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి వాలీబాల్ ట