తిరుమలగిరి సాగర్: గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోము ల భగత్కుమార్ అన్నారు. ఆదివారం మండలంలోని తెట్టెకుంట, అల్వాల, శ్రీరాంపురం, పెదబావితం�
మిర్యాలగూడ: మిర్యాలగూడ పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మార్చేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే నల్లమోతు భాస్క ర్రావు అన్నారు. ఆదివారం పట్టణంలోని 22వ వార్డు హనుమాన్పేట కాలనీలో మున్సిపల్ చైర్మన్ తిరు�
గుత్తా సుఖేందర్ రెడ్డి | వివిధ అనారోగ్య కారణాలతో వివిధ ప్రైవేట్ హాస్పిటల్స్ లో చికిత్స చేయించుకున్న లబ్ధిదారులకు మాజీ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు.
విద్యార్థులను తీర్చిదిద్దుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఉత్తమ కృషితో రాష్ట్రస్థాయి గుర్తింపు నేడు రవీంద్రభారతిలో అవార్డుల ప్రదానం మరో 20మందికి జిల్లాస్థాయిలో.. టీచర్లకు మంత్రి జగదీశ్రెడ్డి �
నల్లగొండతోపాటు పలుచోట్ల కుండపోత వీధులు, లోతట్టు ప్రాంతాలు జలమయం అత్యధికంగా చండూరులో 57.8మిల్లీమీటర్లు వరుస వర్షాలతో ఆందోళనలో మెట్ట రైతులు రెండు వారాల కిందట వానెప్పుడు పడుతదని ఆకాశం వైపు ఆశగాఎదురుచూసిన ర
Heavy Rain | గత మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నల్గొండ జిల్లా కేంద్రంలో శనివారం కుండపోతగా వర్షం పడింది. దీంతో జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారులన్నీ జలమయమ
పురుగు మందుల వినియోగంపై రైతులకు అవగాహన తప్పనిసరిలేదంటే పంటకు నష్టం పంటలను ఆశించిన చీడపీడలను నియంత్రించడానికి రైతులు అనేక రకాల పురుగు మందులను పిచికారీ చేస్తుంటారు. అయితే అవి పురుగులకు హాని చేయడమేకాక, ప�
అర్వపల్లి మండలంలో 5,435 రైతులకు బీమాఇప్పటికి 80 కుటుంబాలకు రూ.4 కోట్ల సాయం అర్వపల్లి, సెప్టెంబర్ 03 : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబీమా పథకం అన్నదాతల కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తుంది. అప్పటిదాకా అన్
తిరుమలగిరి మండలంలో2,382 దళిత కుటుంబాలుఈ ఆరేండ్లలో మరో 100కి పైగా పెరిగిన సంఖ్య తిరుమలగిరి, సెప్టెంబర్ 3 : దళిత బంధు పైలెట్ పథకం కింద ఎంపికైన తిరుమలగిరి మండలంలో 2,500 దళిత కుటుంబాలు ఉంటాయని అధికారులు అంచనా వేశార�