మునుగోడు: విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్న ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా సాంఘిక సంక్షేమ సంఘం చైర్పర్సన్ నారబోయిన స్వరూపారాణి కోరారు. సోమవారం మండల కేంద్రంలోన�
మాడ్గులపల్లి: తెలంగాణ ప్రభుత్వం ప్రతి మండలంలో ఏర్పాటు చేస్తున్న బృహత్ పల్లెప్రకృతి వనాల పనులను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. సోమవారం మండల కేంద్రంలోని బృహత్ �
శాలిగౌరారం: ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటున్న బంగారు తెలంగాణలో ప్రతి ఒక్కరూ భాగ స్వాములు కావాలని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. మండల పరిధిలో పెర్కకొండారం గ్రా�
నేరేడుచర్ల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల మండలం పరిధిలోని అడవి గ్రామ పంచాయతీ ఆదర్శ్ నగర్ వద్ద ఆదివారం తెల్ల వారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మిర్యాలగూడ మండలం తడకమళ్ల గ్రామానికి చెందిన మెడికల్ విద్యార్
మేళ్లచెర్వు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇటీవల తెచ్చిన 4 కోడుల కార్మిక చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని సీఐటీ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కొలిశెట్టి యాదగిరిరావు ప్రభుత్వాన్ని కోరారు. సిమెంటు పరిశ్రమల ప్�
శాలిగౌరారం: తమ వివాహేతర సంబంధం ఎక్కడ బయట పెడుతాడోనని అనుమానంతో ప్రియుడితో కలిసి మామను హత్య చేసిన దారుణ ఘటన మండల పరిధిలోని మాదారం కలాన్ గ్రామంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి శాలిగౌరారం �
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపిన కొండూరు.. నల్లగొండ రూరల్: తెలంగాణ సాయుధ పోరాట వీరనారి, ధీర వనిత చాకలి ఐలమ్మ జయంతి సెప్టెంబర్ 26ను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపాలని నిర్ణయించడం చారిత్రక నిర్ణయమని తెల
ఆత్మకూరు(ఎం): తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను ప్రభు త్వం అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించి ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆదివారం మండల కేంద్రంలో రజ�
పోగిళ్ల గ్రామ సమీపంలో ప్రవహిస్తున్న జలపాతం ప్రకృతి అందాలు చూసేందుకు తరలివస్తున్న పర్యాటకులు చందంపేట: ఇటీవల కురిసిన వర్షాలకు నల్లమల అడవుల్లోని గుట్టపై నీరు చేరడంతో జలపాతం కొనసాగుతుంది. మండ లంలోని పోగిళ
జాన్పహాడ్ దర్గా శివారులో రెండు బైకులను ఢీకొట్టిన లారీ దైవ దర్శనానికి వెళ్లొస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి పాలకవీడు, సెప్టెంబర్ 11 : జాన్పహాడ్ దర్గా సైదులు బాబా దర్శనానికి వెళ్లి వస్తున్న ముగ్గు
టీఆర్ఎస్ పార్టీ కమిటీల్లో ప్రాధాన్యం నేటితో ముగియనున్న గ్రామ, వార్డు కమిటీల ఎన్నిక రేపటి నుంచి మండల, పట్టణ కమిటీలపై కసరత్తు కొత్త కమిటీల ఏర్పాటుతో పార్టీలో నూతనోత్సాహం నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్�
కొలువుదీరిన గణనాథులు వాడవాడలా నవరాత్రోత్సవాలు ఆకర్షణీయంగా మండపాలు, విగ్రహాలు వినాయక చవితి వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకొన్నారు. ఇండ్లల్లో, వాడవాడలా ప్రత్యేకంగా అలంకరించిన మండలాల్లో గణేశుడి
నేరేడుచర్లలో ఎన్నికల తీరును పరిశీలించిన ఎంపీ బడుగులహుజూర్నగర్ 17వ వార్డు ఎన్నికలో పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు నేరేడుచర్ల, సెప్టెంబర్ : నియోజకవర్గవ్యాప్తంగా టీఆర్ఎస్ గ్రామ కమిటీల ఎ�
కర్నల్ రమేశ్ కుమార్నల్లగొండకు చేరిన స్వర్ణిమ్ విజయ్ వర్ష్ నీలగిరి, సెప్టెంబర్ 9 : యుద్ధంలో ప్రాణాలర్పించి దేశ ప్రజలకు మహోన్నత విజయాలను అందించిన సైనికుల త్యాగాన్ని స్మరించుకోవడం మనందరి బాధ్యత అన�