కొలువుదీరిన గణనాథులు వాడవాడలా నవరాత్రోత్సవాలు ఆకర్షణీయంగా మండపాలు, విగ్రహాలు వినాయక చవితి వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకొన్నారు. ఇండ్లల్లో, వాడవాడలా ప్రత్యేకంగా అలంకరించిన మండలాల్లో గణేశుడి
నేరేడుచర్లలో ఎన్నికల తీరును పరిశీలించిన ఎంపీ బడుగులహుజూర్నగర్ 17వ వార్డు ఎన్నికలో పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు నేరేడుచర్ల, సెప్టెంబర్ : నియోజకవర్గవ్యాప్తంగా టీఆర్ఎస్ గ్రామ కమిటీల ఎ�
కర్నల్ రమేశ్ కుమార్నల్లగొండకు చేరిన స్వర్ణిమ్ విజయ్ వర్ష్ నీలగిరి, సెప్టెంబర్ 9 : యుద్ధంలో ప్రాణాలర్పించి దేశ ప్రజలకు మహోన్నత విజయాలను అందించిన సైనికుల త్యాగాన్ని స్మరించుకోవడం మనందరి బాధ్యత అన�
నీలగిరి: గర్భిణులు, బాలింతలు నాణ్యమైన పౌష్టికాహారాన్ని తీసుకోవాలని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి సుభద్ర, నల్గొండ సీడీపీవో తూముల నిర్మల అన్నారు. గురువారం జిల్లా జనరల్ దవాఖానలో పోషక మాసోత్సవాల సందర్భంగా
దేవరకొండ: మట్టి వినాయకులతో పర్యావరణాన్ని కాపాడవచ్చునని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. గురువారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ప్రజలకు మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎ�
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టుకు గురువారం ఇన్ఫ్లో నిలకడగా కొనసాగింది. ప్రాజెక్టు మూడు గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల కొనసాగింది. ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి 9373.21 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చింది. ప్రా
ఎమ్మెల్యే చిరుమర్తి, రవీంద్రకుమార్టీఆర్ఎస్లో పలువురు చేరిక రామన్నపేట : ప్రతి కుటుంబానికీ అభివృద్ధి, సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నదని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. �
గణేశ్ నవరాత్రి ఉత్సవాలంటే పెద్ద సంబురమే. మారుమూల పల్లె మొదలుకుని పట్నం దాకా వేడుకలు అంబరాన్నంటుతాయి. అయితే, విగ్రహాల ఏర్పాటు మొదలుకొని నవరాత్రుల పాటు పూజలు, నిమజ్జన శోభాయాత్ర వరకు అపశృతులు దొర్లకుండా వ
గ్రామీణ ఆర్థిక పరిపుష్టే సీఎం కేసీఆర్ సంకల్పంసాగుకు అనుబంధంగా వృత్తిదారులకు చేయూతరాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డినకిరేకల్, భువనగిరి చెరువుల్లోకి చేప పిల్లల విడుదల కట్టంగూర్(నకిరేకల్), �
ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టిఉన్నతస్థాయిలో నిరంతర పర్యవేక్షణఇన్లెట్ వద్ద విద్యుత్ కనెక్షన్ పునరుద్ధరణకొనసాగుతున్న డీ వాటరింగ్అవుట్లెట్ నుంచి టీబీఎం తవ్వకం33.98కిలో
జనంలో పెరుగుతున్న అవగాహనప్రోత్సహిస్తున్న అధికార యంత్రాంగంచేయి కలుపుతున్న సామాజిక, ధార్మిక సంస్థలునేడు, రేపు పెద్దఎత్తున మట్టి విగ్రహాల పంపిణీకొన్నేండ్లుగా ఇండ్లల్లో మట్టి వినాయకులకే ప్రాధాన్యంమార్
జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టుల్లో ఒకటైన డిండి దాదాపు 50 ఏండ్ల తర్వాత వరుసగా రెండో ఏడాదీ అలుగు పోస్తున్నది. సోమవారం సాయంత్రానికి నిండు కుండలా మారి తొణికిసలాడిన జలాశయం మంగళవారం మత్తడి దూకింది. కల్వకుర్తి
ఉమ్మడి జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షుడు, జడ్జి ఎంవీ రమేశ్ రామగిరి, సెప్టెంబర్ 7: సత్వర న్యాయానికి జాతీయ లోక్ అదాలత్ ఎంతో ఉపయోగపడుతుందని, ఈ నెల 11న ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో దీన్ని