నందికొండ: తెలంగాణ టూరిజం బుద్ధవనం ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారి మల్లెపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో బౌద్ధ విశ్లేషకుడు, చారిత్రక పరిశోధ కుడు ఈమని శివనాగిరెడ్డి అధ్యక్షతన ఓఎస్డి సుధాన్రెడ్డి టూరిస్ట్ గైడ్
నల్లగొండ: కొవిడ్ వైరస్ నేపధ్యంలో వ్యాక్సినేషన్ అందరికీ వేయటానికి సూక్ష్మ ప్రణాళిక సిద్ధం చేసినట్టు కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. కొవిడ్ నేపధ్యంలో వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని హైదరాబాద్ ను�
నల్లగొండ: తుది దశలో ఉన్న వైకుంఠ దామాలను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. ఆయన బుధవా రం కలెక్టరేట్ నుంచి ఆయా మండలాల అధికారులతో వీడియో కాన్ఫరెన్సు లో పాల్గ�
ఎమ్మెల్యే కంచర్ల | ముఖ్యమంత్రి సహాయనిధితో పేద వర్గాలకు ఎంతో ఉపశమనం కలుగుతుందని. నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారుల
ఉమ్మడి జిల్లాలో 534.18 ఎకరాలు స్వాధీనం 23 ఆలయాల పరిధిలో అధికారుల చర్యలు లీజు రూపంలో రూ.19.42లక్షల అదనపు ఆదాయం ప్రభుత్వ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం ఆలయాలకు మరింత ఆర్థిక పరిపుష్టి అందరి కష్టాలను గట్టెక్కించే దేవుడి
మేజర్, మైనర్ కాల్వల మరమ్మతులతో చివరి భూములకు సాగునీరు స్థిరీకరించిన ఆయకట్టుకు 30 ఏండ్ల తర్వాత పూర్తి స్థాయిలో అందుతున్న నీరు మిర్యాలగూడ/ మిర్యాలగూడ రూరల్, సెప్టెంబర్ 14 : నాగార్జున సాగర్ ఎడమ కాల్వ, మేజ�
మిర్యాలగూడ టౌన్: నీతి ఆయోగ్, సీఎస్ఐఆర్ కేంద్ర పథకం ద్వారా అందిస్తున్న ఇంటింటికీ ఉచిత శానిటైజేషన్ను ప్రజ లు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు
దేవరకొండ రూరల్: జాతీయ స్థాయి క్రీడాకారులు దేవరకొండకు రావటం గర్వంగా ఉందని స్థానిక ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్నారు. సోమవారం దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి వాలీబాల్ ట
రాష్ట్రం పట్ల వివక్షపై కేంద్రాన్ని ప్రశ్నించాలి రైల్వే కోచ్ ఫ్యాక్టరీని తిరిగి తెప్పించాలి పండించిన ప్రతీ గింజను కొనిపించాలి పనర్విభజన చట్టంలోని అంశాలను సాధించాలి అధికార దుగ్ధతో మత కల్లోలాల కుట్ర బం�
నీలగిరి: దేశంలోనే ఆడబిడ్డల పెండ్లికి ఆర్థిక సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమేనని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భుపాల్రెడ్డి అన్నారు. సోమవారం వీటీ కాలనీలోని తన క్యాంపు కార్యాలయంలో నియోజక�
మర్రిగూడ: తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించా లని ఆదేశాలు ఇవ్వడంతో సోమవారం టీఆర్ఎస్ పార్టీ, రజక సంఘం ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్షీకి ఎంపీపీ మ
మునుగోడు: విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్న ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా సాంఘిక సంక్షేమ సంఘం చైర్పర్సన్ నారబోయిన స్వరూపారాణి కోరారు. సోమవారం మండల కేంద్రంలోన�
మాడ్గులపల్లి: తెలంగాణ ప్రభుత్వం ప్రతి మండలంలో ఏర్పాటు చేస్తున్న బృహత్ పల్లెప్రకృతి వనాల పనులను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. సోమవారం మండల కేంద్రంలోని బృహత్ �