గుత్తా సుఖేందర్ రెడ్డి | వివిధ అనారోగ్య కారణాలతో వివిధ ప్రైవేట్ హాస్పిటల్స్ లో చికిత్స చేయించుకున్న లబ్ధిదారులకు మాజీ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు.
విద్యార్థులను తీర్చిదిద్దుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఉత్తమ కృషితో రాష్ట్రస్థాయి గుర్తింపు నేడు రవీంద్రభారతిలో అవార్డుల ప్రదానం మరో 20మందికి జిల్లాస్థాయిలో.. టీచర్లకు మంత్రి జగదీశ్రెడ్డి �
నల్లగొండతోపాటు పలుచోట్ల కుండపోత వీధులు, లోతట్టు ప్రాంతాలు జలమయం అత్యధికంగా చండూరులో 57.8మిల్లీమీటర్లు వరుస వర్షాలతో ఆందోళనలో మెట్ట రైతులు రెండు వారాల కిందట వానెప్పుడు పడుతదని ఆకాశం వైపు ఆశగాఎదురుచూసిన ర
Heavy Rain | గత మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నల్గొండ జిల్లా కేంద్రంలో శనివారం కుండపోతగా వర్షం పడింది. దీంతో జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారులన్నీ జలమయమ
పురుగు మందుల వినియోగంపై రైతులకు అవగాహన తప్పనిసరిలేదంటే పంటకు నష్టం పంటలను ఆశించిన చీడపీడలను నియంత్రించడానికి రైతులు అనేక రకాల పురుగు మందులను పిచికారీ చేస్తుంటారు. అయితే అవి పురుగులకు హాని చేయడమేకాక, ప�
అర్వపల్లి మండలంలో 5,435 రైతులకు బీమాఇప్పటికి 80 కుటుంబాలకు రూ.4 కోట్ల సాయం అర్వపల్లి, సెప్టెంబర్ 03 : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబీమా పథకం అన్నదాతల కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తుంది. అప్పటిదాకా అన్
తిరుమలగిరి మండలంలో2,382 దళిత కుటుంబాలుఈ ఆరేండ్లలో మరో 100కి పైగా పెరిగిన సంఖ్య తిరుమలగిరి, సెప్టెంబర్ 3 : దళిత బంధు పైలెట్ పథకం కింద ఎంపికైన తిరుమలగిరి మండలంలో 2,500 దళిత కుటుంబాలు ఉంటాయని అధికారులు అంచనా వేశార�
నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్ 2(నమస్తే తెలంగాణ) : టీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణం షురూ అయ్యింది. అందుకు ఆరంభంగా గురువారం జిల్లావ్యాప్తంగా జెండా పండగను ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రాల నుంచి మొదలుకొని మ�
ఘనంగా టీఆర్ఎస్ జెండా పండుగపెద్దఎత్తున పాల్గొన్న పార్టీ శ్రేణులుహోరెత్తిన జై తెలంగాణ నినాదాలు హుజూర్నగర్, సెప్టెంబర్ 2 : టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పిలుపు మేరకు నియోజకవర్గవ్యాప్తంగా టీఆర్ఎస
కేతేపల్లి: వర్షాలు తగ్గుముఖం పట్టడంతో మూసీ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి క్రమంగా ఇన్ఫ్లో తగ్గుతుంది. ప్రాజెక్టు లోకి గురువారం 5918.46 ఇన్ఫ్లో కొనసాగింది. ప్రాజెక్టు 3 క్రస్టు గేట్ల ద్వారా దిగువకు 5775.09 క్యూస