సీఎం కేసీఆర్ | మిషన్ కాకతీయ పథకంలో భాగంగా సీఎం కేసీఆర్ స్వయంగా పలుగు, పార పట్టి పూడికతీత పనులను ప్రారంభించిన జిల్లాలోని నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామంలోని రాసముద్రం (పెద్ద చెరువు) జలకళను సంతరించుకుంది.
సూక్ష్మ నుంచి స్థూల వ్యాపార స్థాయికి ఎదుగాలికేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శిచరణ్జిత్ సింగ్ చిట్యాలలో మహిళా సంఘాలతో సమావేశం మహిళా సంఘాలు తాము తయారు చేసే ఉత్పత్తుల్లో నాణ్యత పెంచి, సాం�
అల్పపీడనం ప్రభావంతో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షంచండూర్ మండలంలో అత్యధికంగా 8సెంటీ మీటర్లుపత్తి రైతులు అప్రమత్తంగా ఉండాలంటున్న శాస్త్రవేత్తలుచేలల్లో ఎప్పటికప్పుడు నీటిని తొలిగించాలని సూచన నల్ల
శాలిగౌరారం: షా, అలీ, గౌరమ్మ అనే పేర్ల కలయికతోనే గ్రామానికి శాలిగౌరారంగా పేరుగా వాడుకలోకి వచ్చింది. 1908 ముందు చిన్న కుంటలా ఉన్న చెరువును ఆనాటి నిజాం నవాబులు పునరుద్ధరించారు. చెరువు కట్టను 3కిలోమీటర్ల మేర పొడ�
మిర్యాలగూడ టౌన్: మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ వ్యక్తి పెంపుడు కుక్కతో సహా రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రైల్వేస్టేషన్ సమీపంలో 114వ మైల
టీఆర్ఎస్ బలోపేతానికి అధినేత కేసీఆర్ దృష్టిఅన్ని స్థాయిల్లోని కమిటీల ఏర్పాటుకు రోడ్మ్యాప్వచ్చే నెల రెండు నుంచి కార్యాచరణజెండా పండుగతో శ్రీకారంవార్డు స్థాయి నుంచిజిల్లా వరకు ఏర్పాటుతొలిసారిజిల�
దేవరకొండ, మర్రిగూడ మండలాల్లో కేంద్ర బృందం పర్యటనకూలీలను కలిసి వివరాల సేకరణఅభివృద్ధి పనులు, పంటల సాగు పరిశీలన దేవరకొండ రూరల్/ మర్రిగూడ, ఆగస్టు 28 : కేంద్ర మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ చరంజిత్ సింగ్, డై
జిల్లాలో పలుచోట్ల భారీ వర్షంనల్లగొండ, తుంగతుర్తి మండలాల్లో6 సెం.మీ వర్షపాతంపొంగిన వాగులు.. నిండిన చెరువులు నల్లగొండ, ఆగస్టు 28 : ఉత్తర పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉమ్మడి నల్లగొండ జిల్ల�
నాడు ఆవాసం.. నేడు నూతన పంచాయతీమౌలిక సౌకర్యాల కల్పనలో నంబర్ వన్మూడేండ్లలోనే మారిన గ్రామ ముఖచిత్రంహైవేకు అతి దగ్గరగా ఉన్నా ఆ గ్రామం గతంలో అభివృద్ధిలో ఆమడదూరంలో నిలిచింది. ఆవాసం కావడంతో నిధుల కొరత వల్ల ఏ�
సహకార బ్యాంకులో రుణాలకు భూముల విలువ పెంపు గృహ నిర్మాణాలపై అతితక్కువ వడ్డీకి మంజూరు డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి నీలగిరి, ఆగస్టు 27 : వ్యవసాయంపై ఆధారపడిన రైతుల పిల్లలు ఉన్నత చదువులు చదివేందుక�
ఆహ్లాదాన్ని పంచుతున్న పల్లె ప్రకృతి వనంపల్లె ప్రగతి పనులతో పంచాయతీ అభివృద్ధిహర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు రాష్ట్ర సర్కారు చేపట్టిన పల్లె ప్రగతి పనులతో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి. గతంలో ‘ఎక�
ప్రభుత్వ భూములపై నజర్ అన్యాక్రాంతం కాకుండా చర్యలు సర్వేనంబర్ల వారీగా సర్వేకు సన్నద్ధం రికార్డులు సిద్ధం చేస్తున్న తాసీల్దార్లు అనంతరం జియో మ్యాపింగ్కు సన్నాహాలు వివాదాస్పద భూములపై ప్రత్యేక బృందంత�
మిర్యాలగూడ: పట్టణాలు, పల్లెలు అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే టీఆర్ఎస్ ప్రభుత్వ అజెండా అని ఆ దిశగానే సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చేస్తున్నారని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. శుక్రవారం పట్టణం�
మంత్రి జగదీష్ రెడ్డి | కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అదనపు గదులను, పలు పరికరాలను మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, స్థానిక ఎమ్మెల్యే రవీంద్రకుమార్ లతో కలిసి ప్�