6 డైరెక్టర్ స్థానాలకు నేడు నోటిఫికేషన్ నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 31(నమస్తే తెలంగాణ) : నల్లగొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార యూనియన్(నార్మాక్స్)లో ఖాళీ అవుతున్న ఆరు డైరెక్టర్ స్థాన�
నార్మాక్స్లో 6 డైరెక్టర్ స్థానాల భర్తీకి నేడు నోటిఫికేషన్ 17 నుంచి నామినేషన్ ఫారాల విక్రయం 20 నుంచి 22వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ 23న పరిశీలన.. 24న ఉపసంహరణ 28న పోలింగ్.. అదేరోజు ఫలితాలు 29న చైర్మన్ ఎన్నిక నల
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాలైన హైదరాబాద్, వరంగల్లో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుం డటంతో ప్రాజెక్టులోకి సోమవారం ఇన్ఫ్లో భారీగా పెరిగింది. ఉదయం 5868 క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా, మధ్యాహ్�
కట్టంగూర్(నకిరేకల్): ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే చిరుమర్తి
దేవరకొండ: టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసే వారికి పదవులు తప్పకుండా వస్తాయని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని ఏడు మండలాల ముఖ్య నాయకుల�
సీఎం కేసీఆర్ | మిషన్ కాకతీయ పథకంలో భాగంగా సీఎం కేసీఆర్ స్వయంగా పలుగు, పార పట్టి పూడికతీత పనులను ప్రారంభించిన జిల్లాలోని నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామంలోని రాసముద్రం (పెద్ద చెరువు) జలకళను సంతరించుకుంది.
సూక్ష్మ నుంచి స్థూల వ్యాపార స్థాయికి ఎదుగాలికేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శిచరణ్జిత్ సింగ్ చిట్యాలలో మహిళా సంఘాలతో సమావేశం మహిళా సంఘాలు తాము తయారు చేసే ఉత్పత్తుల్లో నాణ్యత పెంచి, సాం�
అల్పపీడనం ప్రభావంతో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షంచండూర్ మండలంలో అత్యధికంగా 8సెంటీ మీటర్లుపత్తి రైతులు అప్రమత్తంగా ఉండాలంటున్న శాస్త్రవేత్తలుచేలల్లో ఎప్పటికప్పుడు నీటిని తొలిగించాలని సూచన నల్ల
శాలిగౌరారం: షా, అలీ, గౌరమ్మ అనే పేర్ల కలయికతోనే గ్రామానికి శాలిగౌరారంగా పేరుగా వాడుకలోకి వచ్చింది. 1908 ముందు చిన్న కుంటలా ఉన్న చెరువును ఆనాటి నిజాం నవాబులు పునరుద్ధరించారు. చెరువు కట్టను 3కిలోమీటర్ల మేర పొడ�
మిర్యాలగూడ టౌన్: మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ వ్యక్తి పెంపుడు కుక్కతో సహా రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రైల్వేస్టేషన్ సమీపంలో 114వ మైల
టీఆర్ఎస్ బలోపేతానికి అధినేత కేసీఆర్ దృష్టిఅన్ని స్థాయిల్లోని కమిటీల ఏర్పాటుకు రోడ్మ్యాప్వచ్చే నెల రెండు నుంచి కార్యాచరణజెండా పండుగతో శ్రీకారంవార్డు స్థాయి నుంచిజిల్లా వరకు ఏర్పాటుతొలిసారిజిల�
దేవరకొండ, మర్రిగూడ మండలాల్లో కేంద్ర బృందం పర్యటనకూలీలను కలిసి వివరాల సేకరణఅభివృద్ధి పనులు, పంటల సాగు పరిశీలన దేవరకొండ రూరల్/ మర్రిగూడ, ఆగస్టు 28 : కేంద్ర మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ చరంజిత్ సింగ్, డై