దామరచర్ల: అంగవైల్యం అతని ఆత్మైస్థెర్యం ముందు తలవంచింది. అంగవైకల్యం శరీరానికేగాని మనసుకు కాదు అనుకొని ముందుకు సాగుతూ మంచి మెకానిక్గా పేరు తెచ్చుకొని పది మందికి ఉపాధి కల్పిస్తున్న దివ్యాంగుడు నకిరేకంట�
చందంపేట, నేరెడుగొమ్ము, గుండ్లపల్లి మండలాల మీదుగా మెయిన్ లైన్లు చందంపేట: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న నేపథ్యంలో లో- ఓల్టేజి సమస్యను పరి ష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ట�
నిడమనూరు: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని నాగా ర్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. మండలంలోని మారుపాక-గోవిందన్న గూడెం గ్రామాల నడుమ నా�
శాలిగౌరారం: నిరుపేద ఆడబిడ్డల పెండ్లి కోసం తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న కల్యాణలక్ష్మి వారి జీవితాల్లో కొత్త వెలుగు లు నింపుతున్నదని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. సోమవారం మండల కేంద�
పాలకవీడు: మండలంలోని శూన్యపహాడ్ గ్రామంలో భార్యా కాపురానికి రావడం లేదని మనస్ధాపంతో రమావత్ నరేశ్ (28) ఆత్మహత్య చేసు కున్నాడు. ఎస్ఐ నరేశ్ సోమవారం విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం రమావత్ నరేశ్ అదే గ్రామానికి
భూదాన్పోచంపల్లి: తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికుల ఆర్థిక స్వావలంబన కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు పర్చుతున్న థ్రిఫ్టు పథకాన్ని చేనేత కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని హైద్రాబాద్ చేనేత జౌళీ శాఖ ర�
1.5టీఎంసీల మేర నింపేందుకు రిజర్వాయర్ను సిద్దం చేసి ఉంచిన నీటిపారుదల శాఖ మల్లన్న సాగర్ నిండిన వెంటనే బస్వాపూర్ వైపు అడుగులు వేయించేందుకు సంకల్పిస్తున్న ప్రభుత్వం ఉమ్మడి నల్లగొండ జిల్లాకు వరప్రదాయినిగా
యాదాద్రి: శ్రావణమాసం మూడవ సోమవారం సందర్భంగా యాదాద్రి కొండపై వేంచేసి ఉన్న పర్వత వర్దనీ సమేత రామ లింగేశ్వరస్వామికి పురోహితులు రుద్రాభిషేకం నిర్వహించారు. యాదాద్రి కొండపై శివకేశవులను దర్శించుకునే అద్భుత�
యాదాద్రి: యాదాద్రీశుడి దర్శించుకునే భక్తులకు సకల వసతులు కల్పిస్తూ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆల య పునర్నిర్మాణాలు సాగుతున్నాయి. స్వాతి నక్షత్రంలో భాగంగా గిరి ప్రదక్షిణ చేసే భక్తులకు ఎలాంటి ఇబ్�
అన్నాదమ్ముళ్లకు రాఖీలు కట్టి మురిసిపోయిన అక్కాచెల్లెలుజిల్లావ్యాప్తంగా సందడే సందడి రామగిరి, ఆగస్టు 22 : జిల్లావ్యాప్తంగా ఆదివారం రక్షాబంధన్ వేడుకలను ఆప్యాయతానురాగాలతో ఘనంగా జరుపుకున్నారు. అన్నాదమ్మ�
నిడమనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీకి భారీ ఆదాయంఅధికంగా ధాన్యం కొనుగోళ్లతో పెరిగిన ఆదాయంరైతుల కోసం వివిధ కార్యక్రమాలు అమలు నిడమనూరు, ఆగస్టు 22 : నిడమనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నిర్దేశిత లక్ష్యానికి మించి
తొలి విడుతలో 76శాతానికి మించి విద్యార్థుల చేరికఎల్లుండి నుంచి రెండో విడుత అడ్మిషన్లు షురూహాలియా కొత్త కాలేజీలోనూ 84శాతం సీట్లు భర్తీసబ్జెక్టు నిపుణులు, నాణ్యమైన బోధన, మెరుగైన మౌలిక వసతులు వెరసి.. దోస్త్ (�
ఇటీవల కురిసిన వర్షాలతో రైతులకు ఊరటపంటల సస్యరక్షణ చర్యల్లో హలధారులు చింతలపాలెం, ఆగస్టు 22 : నెల రోజులుగా వర్షం లేక వాడుబట్టిన పత్తి చేలకు ఇటీవల కురిసిన వర్షం ప్రాణం పోసింది. మిర్చి నారుకు ఈ ముసురు ఎంతో మేలు �
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి సూర్యాపేటలో ఘనంగా రాఖీ వేడుకలు మంత్రికి రాఖీలు కట్టిన మహిళలు, చిన్నారులు సూర్యాపేట టౌన్: సోదర బంధానికి చిరునామా.. అన్నా చెల్లెల ఆత్మీయత, అనురాగాలకు ప్ర�