జిల్లాలో పలుచోట్ల భారీ వర్షంనల్లగొండ, తుంగతుర్తి మండలాల్లో6 సెం.మీ వర్షపాతంపొంగిన వాగులు.. నిండిన చెరువులు నల్లగొండ, ఆగస్టు 28 : ఉత్తర పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉమ్మడి నల్లగొండ జిల్ల�
నాడు ఆవాసం.. నేడు నూతన పంచాయతీమౌలిక సౌకర్యాల కల్పనలో నంబర్ వన్మూడేండ్లలోనే మారిన గ్రామ ముఖచిత్రంహైవేకు అతి దగ్గరగా ఉన్నా ఆ గ్రామం గతంలో అభివృద్ధిలో ఆమడదూరంలో నిలిచింది. ఆవాసం కావడంతో నిధుల కొరత వల్ల ఏ�
సహకార బ్యాంకులో రుణాలకు భూముల విలువ పెంపు గృహ నిర్మాణాలపై అతితక్కువ వడ్డీకి మంజూరు డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి నీలగిరి, ఆగస్టు 27 : వ్యవసాయంపై ఆధారపడిన రైతుల పిల్లలు ఉన్నత చదువులు చదివేందుక�
ఆహ్లాదాన్ని పంచుతున్న పల్లె ప్రకృతి వనంపల్లె ప్రగతి పనులతో పంచాయతీ అభివృద్ధిహర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు రాష్ట్ర సర్కారు చేపట్టిన పల్లె ప్రగతి పనులతో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి. గతంలో ‘ఎక�
ప్రభుత్వ భూములపై నజర్ అన్యాక్రాంతం కాకుండా చర్యలు సర్వేనంబర్ల వారీగా సర్వేకు సన్నద్ధం రికార్డులు సిద్ధం చేస్తున్న తాసీల్దార్లు అనంతరం జియో మ్యాపింగ్కు సన్నాహాలు వివాదాస్పద భూములపై ప్రత్యేక బృందంత�
మిర్యాలగూడ: పట్టణాలు, పల్లెలు అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే టీఆర్ఎస్ ప్రభుత్వ అజెండా అని ఆ దిశగానే సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చేస్తున్నారని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. శుక్రవారం పట్టణం�
మంత్రి జగదీష్ రెడ్డి | కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అదనపు గదులను, పలు పరికరాలను మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, స్థానిక ఎమ్మెల్యే రవీంద్రకుమార్ లతో కలిసి ప్�
కలెక్టర్ పాటిల్ | మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులకు సంబందించి రికార్డులు అప్డేట్ చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు.
ఎమ్మెల్యే చిరుమర్తి | రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయని, రిజర్వాయర్ నీటితో రైతుల పంట పొలాలు సస్యశామలమవుతాయని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యఅన్నారు. శుక్రవారం కట్టంగూర్ మండలం అయిటిపాముల చెరువు ను�
అర్హత వయస్సు 65 నుంచి 57 ఏండ్లకు తగ్గించిన సర్కారుఈ నెల 31వరకు గడువుఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇప్పటి వరకు 49,621 దరఖాస్తులుకొత్తవారికి వచ్చేనెల నుంచి పింఛన్ మరింత మందికి ఆసరా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వ�
మెట్ట పంటలకు మేలు చేసిన వాననల్లగొండ జిల్లాలో పలుచోట్ల భారీ వర్షంఅత్యధికంగా చింతపల్లిలో 6.4సెం.మీ.మాడ్గులపల్లి, మల్లేపల్లిలో 5సెం.మీకు పైగానే..ఈ నెలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతంపత్తి, మెట్ట పంటలకు జీవం పో�
మండల పరిధిలోని మేజర్ పంచాయతీ కొరటికల్లో సుమారు 3,267 జనాభా, 1,307 కుటుంబాలు నివాసముంటున్నాయి. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామంలోని దీర్ఘకాల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించింది. ప్రణాళికాయుతంగా జరిగిన �
మద్దిరాల: పల్లెల్లో మంచి ఆహ్లాదాన్ని పెంచడానికే ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతివనం, మండలానికి ఒక మెగా పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. గురువారం మండలంలోని �
హాలియాలో త్వరలో 14 ఎకరాల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు, మినీ స్టేడియం, ఆడిటోరియం, డిజిటల్ లైబ్రరీ ఏర్పాటుకు శంకుస్ధాపన 5 ఎకరాల్లో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం అభివృద్ధిని అడ్డుకుం