గణేశ్ నవరాత్రి ఉత్సవాలంటే పెద్ద సంబురమే. మారుమూల పల్లె మొదలుకుని పట్నం దాకా వేడుకలు అంబరాన్నంటుతాయి. అయితే, విగ్రహాల ఏర్పాటు మొదలుకొని నవరాత్రుల పాటు పూజలు, నిమజ్జన శోభాయాత్ర వరకు అపశృతులు దొర్లకుండా వ
గ్రామీణ ఆర్థిక పరిపుష్టే సీఎం కేసీఆర్ సంకల్పంసాగుకు అనుబంధంగా వృత్తిదారులకు చేయూతరాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డినకిరేకల్, భువనగిరి చెరువుల్లోకి చేప పిల్లల విడుదల కట్టంగూర్(నకిరేకల్), �
ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టిఉన్నతస్థాయిలో నిరంతర పర్యవేక్షణఇన్లెట్ వద్ద విద్యుత్ కనెక్షన్ పునరుద్ధరణకొనసాగుతున్న డీ వాటరింగ్అవుట్లెట్ నుంచి టీబీఎం తవ్వకం33.98కిలో
జనంలో పెరుగుతున్న అవగాహనప్రోత్సహిస్తున్న అధికార యంత్రాంగంచేయి కలుపుతున్న సామాజిక, ధార్మిక సంస్థలునేడు, రేపు పెద్దఎత్తున మట్టి విగ్రహాల పంపిణీకొన్నేండ్లుగా ఇండ్లల్లో మట్టి వినాయకులకే ప్రాధాన్యంమార్
జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టుల్లో ఒకటైన డిండి దాదాపు 50 ఏండ్ల తర్వాత వరుసగా రెండో ఏడాదీ అలుగు పోస్తున్నది. సోమవారం సాయంత్రానికి నిండు కుండలా మారి తొణికిసలాడిన జలాశయం మంగళవారం మత్తడి దూకింది. కల్వకుర్తి
ఉమ్మడి జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షుడు, జడ్జి ఎంవీ రమేశ్ రామగిరి, సెప్టెంబర్ 7: సత్వర న్యాయానికి జాతీయ లోక్ అదాలత్ ఎంతో ఉపయోగపడుతుందని, ఈ నెల 11న ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో దీన్ని
ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డినల్లగొండలో పలు వార్డు పార్టీ ఎన్నికలుజోరుగా గ్రామ కొత్త కమిటీలు నీలగిరి, సెప్టెంబర్ 7 : టీఆర్ఎస్ పార్టీ కమిటీల్లో కొత్తగా బాధ్యతలు స్వీకరించిన వారు చిత్తశుద్ధితో పార్ట
ఎమ్మెల్యే నోముల భగత్ఉత్సాహంగా టీఆర్ఎస్ గ్రామ కమిటీల ఎన్నిక హాలియా, సెప్టెంబర్ 7 : టీఆర్ఎస్ను మరింత బలోపేతం చేసేందుకు పార్టీ గ్రామ కమిటీలు కృషి చేయాలని ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. అనుముల మండలం హజ�
మిర్యాలగూడ,సెప్టెంబర్ 6 : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులకు తీరని నష్టం వాటిల్లుతుందని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. సోమవారం పట్టణంలోని వెంకటేశ్వర థియేటర్లో ‘రైత
వివరాలు పోలీస్ స్టేషన్లో సమర్పించాలి : ఎస్పీ ఏవీ రంగనాథ్నీలగిరి, సెప్టెంబర్ 6 : గణేశ్ విగ్రహాలు ఏర్పాటు చేసే నిర్వాహకులకు పోలీస్శాఖ అనుమతి ఆన్లైన్ ద్వారా ఇవ్వనున్నట్లు ఎస్పీ ఏవీ రంగనాథ్ సోమవారం
డీఐజీ రంగనాధ్ | గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేసే నిర్వాహకులు పోలీస్ శాఖ ద్వారా తీసుకోవాల్సిన అనుమతులను ఆన్ లైన్ ద్వారానే ఇవ్వనున్నట్లు డీఐజీ ఏవీ రంగనాధ్ తెలిపారు.
రామగిరి, సెప్టెంబర్ 5 : ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి అవార్డులు అందించింది. ఇం దులో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన పలువురు ఉపాధ్యాయులు ఉన్నారు.