అభ్యసన సామర్థ్యాల పెంపు కోసం కొత్త కార్యాచరణప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక ప్రణాళిక‘మూలాల్లోకి వెళ్దాం’ కార్యక్రమంతో ముందుకు..నేటి నుంచి నవంబర్ చివరి వరకు కొనసాగింపుఉమ్మడి జిల్లావ్యాప్తంగా 3,148 పాఠశాల�
నందికొండ: ఇటీవల సింగరేణి కాలనీకి చెందిన చిన్నారి చైత్రను అత్యాచారం చేసి చంపేసిన ఘటన పాఠకులకు విధితమే. కాగా చిన్నారి చైత్ర తల్లిదండ్రులు రాజు, జ్యోతి, పలువురు బంధువులు సోమవారం నాగార్జునసాగర్లోని శివాలయ�
హాలియా: ప్రజా సంక్షేమం, రాష్ర్టాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించ డంతో పాటు టీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం హాలియా మున్సిపాలిటీ నూతన కార్యవర్గ సభ్యలు, పార్టీ నాయక�
డిండి: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాల వల్ల గ్రామాలలో కుల వృత్తులకు పూర్వవైభవం దక్కిందని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. సోమవారం ఎంపీపీ మాధవరం సునీత, జడ�
తక్కెళ్లపల్లి రవీందర్ రావు | పార్టీ సభ్యత్వంలేని వారు కమిటీ సభ్యులుగా అర్హులుకాదని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్ రావు అన్నారు. సోమవారం చిట్యాల పట్టణ కేంద్రంలో ఏర్ప�
జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ ఆత్మకూర్.ఎం, మోత్కూరు పీహెచ్సీల తనిఖీ ఆత్మకూరు(ఎం), సెప్టెంబర్19 : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ ఆదివారం ఆకస్మిక
రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది దుర్మరణం కట్టంగూరు వద్ద హైవేపై రెండు ప్రమాదాలు లారీలను ఢీకొట్టిన కార్లు.. 20 నిమిషాల్లో ఐదుగురు మృత్యువాత నాగర్కర్నూల్ జిల్లాలో మిర్యాలగూడ మండలానికి చెందిన ముగ్గురు మృ�
రామగిరి: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. నల్లగొండలోని లక్ష్మీగార్డెన్స్లో ఆదివారం నిర్వహించిన పీఆర్టీయూ టీఎస్ జిల్లా సర్వసభ్య సమావ�
నందికొండ: టూరిస్ట్ గైడ్ శిక్షణ ద్వారా యువతకు జీవనోపాధి లభిస్తున్నదని బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లెపల్లి లక్ష్మ య్య అన్నారు. ప్రపంచ పర్యాటక ప్రాంతమైన నాగార్జునసాగర్లోని బుద్ధవనంలో 5 రోజుల పాటు కొనసాగ
హాలియా: ప్రజా సంక్షేమం, రాష్ర్టాభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన ప్రతి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివ రించాల్సిన బాధ్యత టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉందని నాగార్జునసాగర్ నియోజక
గణనాథుల వీడ్కోలుకుసర్వం సిద్ధం ఉమ్మడి జిల్లాలో 10 వేలకుపైగా విగ్రహాలు నేడు ప్రత్యేక పూజలతో శోభాయాత్రలు ప్రారంభం నిర్దేశిత రూట్లలో ప్రత్యేక ఏర్పాట్లు సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ నిమజ్జన ఘాట్ల వద్ద