మాల్: పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ పని చేయాలని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మంగళవారం చిం తపల్లి మండల కేంద్రంలోని సాయి సుమంగళి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడార�
ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి | జిల్లాలోని చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో సొంతనిధులతో ఏర్పాటు చేయబోతున్న ప్రభుత్వ దవాఖాన నిర్మాణానికి నల్లగొడ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, ఆయన సోదరుడు కృష్ణారెడ్డి �
నందికొండ: నాగార్జునసాగర్ రిజర్వాయర్కు శ్రీశైలం నుంచి వరద ఉధృతి కొనసాగుతుండడంతో నాగార్జునసాగర్ డ్యాం 2 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 16158 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగ�
రామగిరి: తెలంగాణ విద్య యావత్ భారతదేశానికి మార్గదర్శకం కావాలని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ఆకాంక్షించారు. అందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు మరింత శ్రమించి అంకిత భావతంతో పనిచేయాలన్న�
2014లో ఉమ్మడి జిల్లాలో సాగు భూమి (ఎకరాలు)13,12,183 ఈ ఏడాది21,58,971 స్వరాష్ట్రంలో పెరిగిన ఎవుసం ఉమ్మడి జిల్లా సాగు సస్యశ్యామలం 2014లో 13.16 లక్షల ఎకరాలు.. ఇప్పుడు 21.58 లక్షలు ఏటా లక్ష ఎకరాలకుపైనే వినియోగంలోకి.. కృష్ణా, గోదావరి నద�
అభ్యసన సామర్థ్యాల పెంపు కోసం కొత్త కార్యాచరణప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక ప్రణాళిక‘మూలాల్లోకి వెళ్దాం’ కార్యక్రమంతో ముందుకు..నేటి నుంచి నవంబర్ చివరి వరకు కొనసాగింపుఉమ్మడి జిల్లావ్యాప్తంగా 3,148 పాఠశాల�
నందికొండ: ఇటీవల సింగరేణి కాలనీకి చెందిన చిన్నారి చైత్రను అత్యాచారం చేసి చంపేసిన ఘటన పాఠకులకు విధితమే. కాగా చిన్నారి చైత్ర తల్లిదండ్రులు రాజు, జ్యోతి, పలువురు బంధువులు సోమవారం నాగార్జునసాగర్లోని శివాలయ�
హాలియా: ప్రజా సంక్షేమం, రాష్ర్టాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించ డంతో పాటు టీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం హాలియా మున్సిపాలిటీ నూతన కార్యవర్గ సభ్యలు, పార్టీ నాయక�
డిండి: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాల వల్ల గ్రామాలలో కుల వృత్తులకు పూర్వవైభవం దక్కిందని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. సోమవారం ఎంపీపీ మాధవరం సునీత, జడ�
తక్కెళ్లపల్లి రవీందర్ రావు | పార్టీ సభ్యత్వంలేని వారు కమిటీ సభ్యులుగా అర్హులుకాదని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్ రావు అన్నారు. సోమవారం చిట్యాల పట్టణ కేంద్రంలో ఏర్ప�