నల్లగొండ : జిల్లాలోని చిట్యాల సమీపంలో హైదారాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై దోపిడీ దొంగలు హల్చల్ సృష్టించారు. లారీ డ్రైవర్లను కత్తులతో బెదిరించి డబ్బులు వసూలు చేస్తోన్న ముఠాను స్థానికుల సమాచారంతో ఇద్దరు దోపిడీ దొంగలను చిట్యాల పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. కాగా,మరో దొంగ పరారీలో ఉన్నట్లు పోలీసలు తెలిపారు. పట్టుబడ్డ దొంగలు ఎండీ మహ్మద్, రాకేష్గా గుర్తించారు.
నిందితుల నుంచి రెండు కత్తులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
కాన్పు సమయంలో కడుపులో దూది.. తీవ్రమైన నొప్పితో మహిళ మృతి
సీఎం కేసీఆర్ ముందు చూపుతో చెరువులకు జలకళ : మంత్రి ఎర్రబెల్లి
పాతబస్తీలో వ్యక్తి దారుణ హత్య.. శరీరంపై కత్తిపోట్లు