నందికొండ: ప్రపంచ పర్యాటక ప్రాంతమైన నాగార్జునసాగర్లో శనివారం పర్యాటకులతో సందడి వాతావరణ నెలకొంది. తెలంగాణ టూరిజం ఏర్పాటు చేసిన లాంచీలో నది మార్గంలో జాలీ ట్రిప్పులకు వెళ్లేందుకు పర్యాటకులు ఉత్సాహం కనబర�
నందికొండ: నాగార్జునసాగర్ డ్యాం 2 క్రస్ట్ గేట్ల ద్వారా 16096 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ రిజర్వాయర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.0450 టీఎంసీలు) అడుగులకు గాను 589.50 (310.5560 టీఎంసీలు) నీరు
కొండమల్లేపల్లి(దేవరకొండ): గ్రామాల్లో గుణాత్మక మార్పు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శనివారం కొండమల్లేపల్లి మండలంలోని కేశ్యతండాలో రూ.5 లక్ష
శాలిగౌరారం: రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా టీఆర్ఎస్ పార్టీ విస్తరించి ఉందని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. మండల పరిధిలోని వల్లాల గ్రామానికి చెందిన బీజేపీ, కాండ్రెస్ పార్టీల నుంచి 7క�
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు మూడు గేట్ల ద్వారా శనివారం దిగువకు నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి 4413.05 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండడంతో ప్రాజెక్టు 3 క్రస్టు గేట్ల ద్వారా దిగువకు 3839.53 క్యూసెక్కులు, కాలు�
కట్టంగూర్: సీఏం రిలీఫ్ ఫండ్ పేదలకు వరమని, ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ఆర్థిక సాయం అంద జేస్తున్నదని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని ఈదులూరు గ్రామానికి చెందిన పనస సత్తయ్య అనా ర�
గంగులను ఏకగ్రీవంగా ఎన్నుకున్న డైరెక్టర్లు మంత్రి జగదీశ్రెడ్డి పర్యవేక్షణ ప్రమాణ స్వీకారం చేసిన కొత్త పాలకవర్గం గుత్తా జితేందర్రెడ్డికి ఘనంగా వీడ్కోలు మదర్డెయిరీకి మరింత వన్నె తేవాలని మంత్రి పిలు�
నల్లగొండలో 5.52 లక్షల మంది లబ్ధిదారులు సూర్యాపేటలో 3.91లక్షల మంది గుర్తింపు యాదాద్రిలో 2.69లక్షల మంది అర్హులు సల్లగొండ ప్రతినిథి, సెప్టెంబర్ 30 (నమస్తేతెలంగాణ) : చేనేత వృత్తికి పునరుజ్జీవం కల్పించడంతో ఆడపడుచుల �
వావికొల్లు గ్రామంలో లభ్యం హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): నల్లగొండ జిల్లా గుండ్లపల్లి మండలం వావికొల్లు గ్రామంలో చారగొండవాగు పక్కనున్న పొలాల్లో ఉదయనచోడుని కొత్త శాసనం బయల్పడింది. ఆ గ్రామానిక�
చిట్యాల: సీఎం సహాయనిధి పేదలకు వరమని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని నేరేడ గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు దుబ్బాక వెంకట్రెడ్డి కిడ్నీ వ్యాధితో దవాఖానలో చిక్సిత పొందుతున్నాడు. వైద్య ఖ�
నందికొండ: శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నాగార్జునసాగర్ రిజర్వాయర్కు 90420 కూసెక్కుల ఇన్ఫ్లో రిజర్వాయర్కు చేరుతుంది. దీంతో నాగార్జునసాగర్ డ్యాం 6 క్రస్ట్ గేట్ల ద్వారా 48600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్న�
మదర్ డెయిరీని లాభాల్లో నడిపిద్దాం విజయ డెయిరీ తరహాలో బలోపేతం నార్మాక్స్ డైరెక్టర్లతో మంత్రి కేటీఆర్ ఘన విజయం పట్ల అభినందన మంత్రి జగదీశ్రెడ్డి నేతృత్వంలో భేటీ నూతన చైర్మన్ ఎన్నిక నేటికి వాయిదా నల్