కంబాలపల్లిలో రెవిన్యూ, అటవీ శాఖ ఆధ్వర్యంలో భూ సర్వే నిర్వహిస్తున్న అధికారులు త్వరలో అటవీ భూముల సమస్యలను పరిష్కరిస్తాం: ఆర్డీవో గోపీరామ్ చందంపేట: మండలంలోని కంబాలపల్లి, పాత కంబాలపల్లి, పోగిళ్ల గ్రామాల పరి
కేతేపల్లి: రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి వరద పెరగడంతో మూసీ ప్రాజెక్టు 6 క్రస్టు గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతా ల నుంచి బుధవారం 17735.33 క్యూసెక్�
చండూరు, సెప్టెంబర్ 28 : టీఆర్ఎస్ మండల కార్యవర్గాన్ని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్చార్జి తక్కెళ్లపల్లి రవీందర్రావు మంగళవారం ప్రకటించారు. మండలాధ్యక్షుడిగా కస్తాల గ్రా�
నాలుగు డైరెక్టర్ స్థానాలు కైవసం అంతకుముందే రెండు స్థానాలు ఏకగ్రీవం కాంగ్రెస్ పార్టీకి తప్పని భంగపాటు బేరసారయత్నాలకు ఓటర్ల గుణపాఠం నేడు ఉదయం 11గంటలకు చైర్మన్ ఎన్నిక చైర్మన్ అభ్యర్థిపై అధినేత కేసీఆర
నందికొండ: శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నాగార్జునసాగర్ రిజర్వాయర్కు 58066 కూసెక్కుల ఇన్ఫ్లో చేరుతుంది. ఈ క్రమంలో నాగార్జునసాగర్ డ్యాం 2 క్రస్ట్ గేట్ల ద్వారా 16116 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
మున్వర్ షరీఫ్ | ఏటీఎంలో డబ్బులు డ్రా చేసిన ఓ గుర్తు తెలియని వ్యక్తి తీసుకెళ్లకుండా అక్కడే వదిలి వెళ్లాడు. ఆ తర్వాత ఏటీఎంలోకి వచ్చిన నల్లగొండ పట్టణానికి చెందిన మున్వర్ షరీఫ్ అనే వ్యక్తి మిషన్లో డబ్బులు ఉ�
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి మంగళవారం13693.02 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగింది. ప్రాజెక్టు 6 క్రస్టు గేట్ల ద్వారా దిగువకు 7040.73 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కుడి,ఎడమ కాలువలకు 180.72 క్యూసెక్�
మంత్రి జగదీష్రెడ్డి | గులాబ్ తుఫాన్ తీవ్రతరం అయి వర్షాలు బీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
Nalgonda | గులాబ్ తుఫాను నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి హెచ్చరించారు. రెస్క్యూ టీం లను అందుబాటులో ఉంచాలని, ప్రమాదాలు సంభవించకుండా
చందంపేట: డిండి ప్రాజెక్టు నిండి అలుగు పోస్తుండటంతో డిండి వాగులో నీరు చేరి కొత్త జలకళను సంతరించుకుంది. మండలంలోని దేవరచర్ల, ఉస్మాన్ కుంట, చాపలగేటు, ఎలమలమంద గ్రామాలు డిండి వాగు సమీపంలో ఉండటంతో డిండి వాగు నుం
బంజారాహిల్స్ : అరోగ్యశ్రీ పథకంలో భాగంగా ఉచితంగా చికిత్స పొందిన రోగులవద్ద నుంచి డబ్బులు వసూలు చేసిన వ్యవహారంలో ఓ నిందితుడిని జూబ్లీహిల్స్ పోలీలు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన