నందికొండ: నాగార్జునసాగర్ రిజర్వాయర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.4050 టీఎంసీలు) అడుగులకు గాను 589.60 (310.8 498 టీఎంసీలు) మేర నీరు నిల్వ ఉంది. నాగార్జునసాగర్ డ్యాం 2 క్రస్ట్ గేట్ల ద్వారా 16116 క్యూసెక్కుల నీటిని విడుదలను దిగు�
సంస్థాన్నారాయణపురం, చౌటుప్పల్: పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని మునుగో డు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని మల్లారెడ్డిగూడెం గ్రామ�
సంస్థాన్ నారాయణపురం: టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. మండలంలోని మల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన ప్రముఖ వ్�
నేడు ఎంగిలి పూల బతుకమ్మ విద్యా సంస్థల్లో ముందుగానే సంబురాలు మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి శుభాకాంక్షలు మన సంప్రదాయ వేడుక.. బతుకమ్మ పండుగకు ఆడబిడ్డలంతా సిద్ధమయ్యారు. ఎంగిలిపూల బతుకమ్మతో తొమ్మిది రోజుల
పల్లె నుంచి పట్నం దాకా ఆకుపచ్చని ప్రయాణం ఏ బాటలో చూసినా చెట్లే.. ఉమ్మడి జిల్లా రహదారుల వెంట 4.20కోట్ల మొక్కలు ప్రతి విడుతలోనూ 60 లక్షలు.. కిలోమీటరుకు 400 మొక్కలు ఏటా అదనపు వరుసల్లో మొక్కలు.. చనిపోయిన వాటి స్థానంల�
ఆటోలకు క్యూఆర్ కోడ్ : ఎస్పీ రంగనాథ్ నీలగిరి : మహిళల భద్రతతోపాటు ఆటో డ్రైవర్లలో మరింత బాధ్యత పెంచడమే లక్ష్యంగా జిల్లాలోని అటోలకు క్యూఆర్ కోడ్ కలిగిన స్టిక్కరింగ్ చేస్తున్నట్లు నల్లగొండ ఎస్పీ రంగనా�
దేవరకొండ: ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల వారు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చింతప�
దేవరకొండ: నియోజకవర్గంలోని డిండిలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను మంజూరు చేయాలని మంగళవారం శాసన సభలో దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ ప్రస్తావించారు. డిండి మండల కేంద్రంలో సుమారు 70ఎకరాల విస్తీ ర్ణ�
నందికొండ: నాగార్జునసాగర్ రిజర్వాయర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.4050 టీఎంసీలు) అడుగులకు గాను 589.80 (311.4474 టీఎంసీలు) మేర నీరు నిల్వ ఉంది. నాగార్జునసాగర్ డ్యాం 4 క్రస్ట్ గేట్ల ద్వారా 32316 క్యూసె క్కుల నీటిని దిగువకు విడుద�
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టుకు మూడు రోజులుగా ఇన్ఫ్లో నిలకడగా వస్తుంది. దీంతో ప్రాజెక్టు రెండు గేట్ల ద్వారా మంగళవారం దిగువకు నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి 3107.38 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. ప్ర�
డీఐజీ రంగనాధ్ | జిల్లాలో అధిక వడ్డీ, బారా, మీటర్ కట్టింగ్ వ్యాపారులపై నిఘా పెట్టాం. వడ్డీ వేధింపుల విషయంలో బాధితులు నేరుగా తనకు సమచారం ఇవ్వాలని డీఐజీ ఏవీ రంగనాధ్ ప్రజలను కోరారు.
గులాబీ కండువా కప్పుకొన్న చంద్రకళ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో చేరికఇద్దరు కౌన్సిలర్లు, పలువురు సీనియర్ నేతలు కూడా.. అదే బాటలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొబ్బిలి శ్రీనివాస్రెడ్డి మ
శిథిలాలను భద్రపరచాలి పురావస్తు పరిశోధకుడు శివనాగిరెడ్డి చిట్యాల, అక్టోబరు 4 : చిట్యాల పట్టణానికి 800 ఏండ్ల చరిత్ర ఉందని, చిట్యాలలోని ఎంపీడీఓ కార్యాలయం వెనుక శిథిలావస్థలో ఉన్న ఆలయం 12-13వ శతాబ్దంలో నిర్మించిన�
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి సోమవారం 2376.57 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగింది. దీంతో ప్రాజెక్టు 2 క్రస్టు గేట్ల ద్వారా దిగువకు 1705.19 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కుడి కాలువకు 285.99 క్యూసెక్�