రేణుక అమ్మ వారికి మహిళ భక్తులు బోనాలతో వచ్చి నైవేధ్యం సమర్పించారు. కార్యక్రమంలో ఈవో ప్రభాకర్ సత్యమూర్తి, చైర్మన్ నల్లబోతు యాదగిరి, అర్చకులు మల్లాచారి, శ్రవణాచారి, సిబ్బంది జినుకుంట్ల చంద్రయ్య, లింగయ్య, లింగస్వామి, ఉపేందర్రెడ్డి, నాగరాజు, అంజనేయులు పాలకమండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.